ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం హోరాహోరీగా నడుస్తోంది. గత ఎన్నికల్లో అంటే వైసీపీ పూర్తిగా పైచేయి సాధించింది గాని..ఇప్పుడు ఆ పరిస్తితులు మారుతూ వస్తున్నాయి. వైసీపీ లీడ్ నిదానంగా...
ఏపీ రాజకీయాల్లో మంత్రి జోగి రమేష్ ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు..జగన్ పట్ల విధేయతతో ఉండే రమేష్..ప్రత్యర్ధులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ ఉంటారు..ఆ ఫైర్ తోనే మంత్రి పదవి కూడా సాధించారు....
ఏపీలో పవన్కు ఎంత బలం ఉందో అందరికీ తెలిసిందే..జనసేన పార్టీకి 7 నుంచి 8 శాతం ఓటు బ్యాంక్ ఉంది...ఈ ఓటు బ్యాంక్తో జనసేన సక్సెస్ అవ్వడం చాలా కష్టం. కానీ అదే...