పొత్తులో ఫైర్‌బ్రాండ్ మంత్రికి రిస్క్?

టిడిపి-జనసేన పొత్తుతో ఏపీ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి. టిడిపి జనసేన పొత్తుతో వైసిపి తుడిచిపెట్టుకుపోతుందని పవన్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ పొత్తు ను గురించి ప్రకటించగానే పలువురు వైసీపీ నేతలు, మంత్రులు ఘాటుగా స్పందించారు. అందులో మంత్రి జోగి రమేష్ ఘాటుగానే స్పందించారు. సినిమాల వేరు, రాజకీయాలు వేరు అంటూ విమర్శించారు. పవన్ సినిమాల్లో హీరో..రాజకీయాల్లో జీరో అన్నారు. కానీ టీడీపీతో పవన్ పొత్తు వల్ల ఏపీలో మొదట నష్టపోయేది జోగి రమేష్ అని రాజకీయ […]

జోగి తిట్ల దండకం..సీటు కోసమా?

రాజకీయాల్లో ఉన్నత పదవులు సాధించాలంటే..ప్రజలకు మెరుగైన సేవ చేయడం..నిత్యం ప్రజల కోసం కష్టపడితే..అలాంటి నేతలకు మంచి మంచి పదవులు వరిస్తాయి. కానీ ఏపీలో అధికార వైసీపీలో అలాంటి పరిస్తితి లేదంటున్నారు విశ్లేషకులు. జగన్‌కు భజన చేయడం..చంద్రబాబు, పవన్‌లని బూతులు తిట్టడం..అప్పుడే నేతలకు ఉన్నత పదవులు వస్తాయని చెబుతున్నారు. ఆ దిశగానే పదవులు కూడా ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు సేవ చేయడం, రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడటం లాంటి ఉండవని చెబుతున్నారు. అలా ప్రతిపక్ష నేతలని తిట్టే […]

మళ్ళీ మైలవరం పంచాయితీ..జోగి టార్గెట్‌గా వసంత.!

మరోసారి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం వైసీపీలో పంచాయితీ మొదలైంది. ఇటీవలే జగన్ అంతా సర్ది చెప్పారని అనుకుంటే..ఈ లోపు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. చాలా రోజుల నుంచి మైలవరంలో ఎమ్మెల్యే వసంత, మంత్రి జోగి రమేష్ లకు పడని పరిస్తితి. రెండు వర్గాల మధ్య పోరు నడుస్తోంది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో వసంతని తప్పించి మైలవరం సీటు దక్కించుకోవాలని జోగి చూస్తున్నారని ప్రచారం ఉంది. ఇప్పుడు […]

మైలవరం పంచాయితీ: జోగికి షాక్ తప్పదా?

రాష్ట్రంలో పలు స్థానాల్లో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా చోట్ల సీట్ల కోసం ఫ్యాన్స్ మధ్య కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరంలో కూడా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్‌ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. రెండు వర్గాలు సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మైలవరం పంచాయితీని జగన్ పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వసంతని […]

మైలవరంలో తగ్గని టెన్షన్..జగన్ హ్యాండ్ ఇచ్చేది ఎవరికి?

గత కొన్ని రోజులుగా మైలవరం నియోజకవర్గం వైసీపీలో వర్గ పోరు తారస్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్‌ల మధ్య పోరు ఎక్కువగా సాగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, సోషల్ మీడియాలో  నెగిటివ్ పోస్టులు పెట్టుకోవడం, సీటు మాదే అంటే మాది అని గొడవ పడుతున్నారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి కల్పించుకున్న సరే పోరు సద్దుమనగలేదు. దీంతో డైరక్ట్ జగన్ వద్దకు మైలవరం పంచాయితీ వెళ్లింది. ఈ క్రమంలోనే తాజాగా […]

అటు పెడన..ఇటు మైలవరం..జోగి చిచ్చు..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్ నాయకుల్లో మంత్రి జోగి రమేష్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే..జగన్‌కు వీర విధేయుడుగా ఉన్న జోగికి రెండోసారి మంత్రి వర్గ విస్తరణలో పదవి దక్కిన విషయం తెలిసిందే. మంత్రి పదవి దక్కాక..తన శాఖకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియదు గాని..ప్రత్యర్ధులైన చంద్రబాబు, పవన్‌లపై ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెట్టి మరీ విరుచుకుపడుతున్నారు. అలా మంత్రిగా ముందుకెళుతున్నారు. ఇక మంత్రిగా ఉంటూ తాను ప్రతినిధ్యం వహిస్తున్న పెడనలో […]

కాగిత వైపు యువత..జోగికి రిస్క్..?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం హోరాహోరీగా నడుస్తోంది. గత ఎన్నికల్లో అంటే వైసీపీ పూర్తిగా పైచేయి సాధించింది గాని..ఇప్పుడు ఆ పరిస్తితులు మారుతూ వస్తున్నాయి. వైసీపీ లీడ్ నిదానంగా తగ్గిస్తూ టీడీపీ బలపడుతూ వస్తుంది. ఇదే క్రమంలో పెడన నియోజకవర్గంలో కూడా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీపై జోగి రమేశ్ దాదాపు 7 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. టీడీపీ నుంచి కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణప్రసాద్ పోటీ చేసి […]

జోగి సీటు మళ్ళీ మారుతుందా?

ఏపీ రాజకీయాల్లో మంత్రి జోగి రమేష్ ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు..జగన్ పట్ల విధేయతతో ఉండే రమేష్..ప్రత్యర్ధులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ ఉంటారు..ఆ ఫైర్ తోనే మంత్రి పదవి కూడా సాధించారు. ఎమ్మెల్యేగా ఉంటూ..చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళి బాగా హైలైట్ అయ్యారు. అలాగే అసెంబ్లీలో చంద్రబాబుతో పాటు రఘురామకృష్ణంరాజుని తీవ్రంగా తిట్టి జగన్ దృష్టిలో పడ్డారు. మొత్తానికి మాత్రం మంత్రి పదవి పట్టేశారు. ఇప్పుడు మంత్రిగా..ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. ఇలా ఫైర్ బ్రాండ్‌గా దూసుకెళుతున్న రమేష్‌కు […]

పాల్-పవన్ ఒకటే…జోగి బ్యాడ్ టైమ్?

ఏపీలో పవన్‌కు ఎంత బలం ఉందో అందరికీ తెలిసిందే..జనసేన పార్టీకి 7 నుంచి 8 శాతం ఓటు బ్యాంక్ ఉంది…ఈ ఓటు బ్యాంక్‌తో జనసేన సక్సెస్ అవ్వడం చాలా కష్టం. కానీ అదే సమయంలో పవన్ గాని టీడీపీతో కలిస్తే గెలుపోటములని తారుమారు చేసేయొచ్చు. ఆ బలం పవన్‌కు ఉంది. అందుకే అనుకుంటా టీడీపీ-జనసేన కలవకుండా ఉండటానికి వైసీపీ నేతలు గట్టిగానే ట్రై చేస్తున్నారు. దమ్ముంటే ఆయన 175 స్థానాల్లో పోటీ చేయాలని వైసీపీ మంత్రులు రెచ్చగొడుతున్నారు. […]