ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాదుల వేట జరుగుతూనే ఉంది. మొదటి విడత ఆపరేషన్లో పాక్తో పాటు పిఓకే లోని ఉగ్రవాద శిబిరాలు అన్నింటినీ ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. 100 మంది ఉగ్రవాదులను భూస్థాపితం చేసేసింది. తర్వాత సరిహద్దు రాష్ట్రాల పైన డ్రోన్లతో దాడులకు పాకిస్తాన్ ప్రయత్నించినా.. ఆ ప్రయత్నాలన్నింటినీ భారత్ స్ట్రాంగ్గా తిప్పి కొట్టింది. అదే సమయంలో పాకిస్తాన్ లోను భారత్ పై ప్రయోగానికి స్థావరంగా వినియోగించుకుంటున్న టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ను భారత్ […]
Tag: Indian Army
ఇండియన్ ఆర్మీ:CISF, BSF, ITBP, SSB దళాల మధ్య తేడా ఇదే.. ఏ సరిహద్దు ఎవరు కాపాడతారంటే..?
భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ఉన్నత స్థాయి చర్చలను నిర్వహించారు. హోం మంత్రిత్వ శాఖ కింద వివిధ రకాల పారా మిలిటరీ దళాలు ఉన్నాయి. అస్సాం రైఫిల్స్ (AR), సరిహద్దు భద్రత దళం (BSF) ఎండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP ) సశస్త్రా సీమా (SSB) దళాలు సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటాయి. ఈ దళలు మనదేశంలో సరిహద్దుల్లో విధులను […]
టెరిటోరియల్ ఆర్మీకి బోర్డర్ నుంచి పిలుపు.. సచిన్, ధోని వెళతారా..?
రూల్స్ అన్నిటిని బ్రేక్ చేస్తూ భారత్ పై విచ్చలవిడిగా దాడులతో రెచ్చిపోతున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని ఇండియన్ ఆర్మీ గట్టిగా ఫిక్స్ అయ్యింది. ఇప్పటివరకు పాకిస్తాన్ నుంచి వచ్చిన దాడులను సమయస్ఫూర్తితో ఎదుర్కొన్న భారత్.. నిన్నటి నుంచి పాక్ చేస్తున్న క్షిపని, డ్రోన్ దాడులను తిప్పికొడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహాన్, త్రివేది దళపతి తో సమావేశం అవ్వనున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత […]
భారత్లో హై అలర్ట్.. ఆ 24 ప్రధాన నగరాలను టార్గెట్ చేసిన పాక్..!
పాకిస్తాన్ – భారత్ల మధ్య యుద్ధ వాతావరణంతో తీవ్ర ఉద్రికతత నెలకొన్న సంగతి తెలిసిందే. పరస్పరం భారత్, పాకిస్తాన్లు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో.. తాజాగా పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. మరోసారి భారత్ పై దాడి చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 24 సరిహద్దు నగరాలను టార్గెట్ చేసిన పాక్.. దాదాపు 500 డ్రోన్లతో దాడులకు తెగబడింది. వెంటనే అలర్ట్ అయిన భారత బలగాలు సమయస్ఫూర్తితో పాక్ డ్రోన్లను గగనతలంలోనే మట్టు పెట్టేసాయి. మరోవైపు […]
ఆపరేషన్ సింధూర్: వార్ టైంలో వెకేషన్ కు తారక్ .. వీడియో వైరల్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూట్ లో ఫుల్ బిజీగా గడుపుతున్న తారక.. ఏప్రిల్ 22న రెండవ స్కెడ్యూలను ప్రారంభించాడు. అయితే ఈ స్కెడ్యూల్ లో పాల్గొన్న తారక్.. నిన్నటి వరకు బ్రేక్ లేకుండా షూటింగ్లో సందడి చేశాడు. కాగా.. ఇప్పుడు ఆ షెడ్యూల్ పూర్తయిన క్రమంలో బ్రేక్ తీసుకొని.. సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసాడు. దీనికి సంబంధించిన వీడియోస్ […]
భారత్ చేసిన సహాయం మర్చిపోయిన ఆ దేశం.. విషాన్ని కక్కుతుందే..!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్లో యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పాక్ ఉగ్రవాద చర్యలను ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. ఈ ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో భారత్కు మద్దతు ఉంటామంటూ వెల్లడించాయి. మరోవైపు ప్రతీకారంతో భారత్ రగిలిపోతున్న క్రమంలో.. ఆపరేషన్ సింధుర్ను ప్రకటించి పాకిస్థాన్ మీద విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ కూడా భారత్పై ఎదురుదాడికి దిగింది. అయితే ఈ యుద్ధంలో పాకిస్తాన్ విఫలమైంది. ఈ క్రమంలోనే పరస్పరం పాక్, భారత్ […]
దయచేసి ఆ పని చేయకండి.. భారత పౌరులకు ఇండియన్ ఆర్మీ విజ్ఞప్తి
భారత్ వర్సెస్ పాక్.. వార్ కొనసాగుతున్న క్రమంలో భారతదేశ సక్సెస్కు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయాన్ని భారత పౌరులు.. గొప్పగా చాటుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో స్వయంగా ఇండియన్ ఆర్మీ భారత పౌరులకు చిన్న విజ్ఞప్తి చేశారు. దయచేసి ఈ పని మాత్రం చేయకండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఇంతకీ భారతదేశ ఆర్మీ ఇండియాని అంతగా విజ్ఞప్తి చేయాల్సిన ఆ పని ఏంటో.. ఒకసారి చూద్దాం. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్యన భీకరమైన పోరు మొదలైంది. ఈ […]
అప్రమత్తంగా ఉండాలంటూ ఆ రాష్ట్రాలకు సూచించిన ప్రధాని..!
గురువారం భారత సరిహద్దు రాష్ట్రాలపై పాక్ డ్రోన్, మిసైల్, రాకెట్స్ తో దాడులకు పాల్పడగా.. అంతే దీటుగా భారత్ దృఢమైన సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాలకు కీలక హెచ్చరికలను జారీ చేస్తున్నారు. గురువారం వివిధ దళాల అధిపతులు.. డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ సమావేశమైన తర్వాత పలు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులుతో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించిన మోడీ.. జాతీయ భద్రత నిర్వాహన సన్నద్ధతకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని […]
ఇండో పాక్ వార్: పాకిస్తాన్ పని పట్టడానికి ఈ ఐదు మిస్సైళ్లు చాలట.. !
ప్రస్తుతం ఇండో.. పాక్ వార్ జోరుగా కొనసాగుతున్న క్రమంలో భరత్ నావికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. బలమైన సైనికులకు తోడుగా దుర్భేద్యమైన అస్త్ర శక్తిని కూడా భారత్ కలిగి ఉంది. శత్రు దేశాలను నిమిషాల్లో అంతం చేయగల ఆయుధాలు భారత్ సొంతం. ఇప్పుడు.. మనం మాట్లాడుకోబోయే ఐదు మిస్సైల్లు కూడా.. అదే కోవకు చెందుతాయి. పాకిస్తాన్ను మట్టు పెట్టాలంటే ఈ ఐదు మిస్సైళ్లు సరిపోతాయి. శత్రు దేశాలను వణుకు పుట్టించే భారత్ వద్ద […]