విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎవరు పోటీ చేస్తారో తెలుసా…?

రాజకీయాలకు పుట్టిలుగా విజయవాడకు పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైతం విజయవాడ పార్లమెంట్ సహా ఏపీ – తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాల గురించి ఎక్కువగానే చర్చ జరుగుతుంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. అందులో 3 విజయవాడ సిటీ పరిధిలోనే ఉంటాయి. ఇక రెండు నియోజకవర్గాలు ఖమ్మం, నల్గొండ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఉంటాయి. దీంతో విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతూనే ఉంటాయి. తాజాగా విజయవాడ పార్లమెంట్ సహా పరిధిలోని […]

ఉమాకు మళ్ళీ ఎదురుదెబ్బ..సొంత వాళ్ళే.!

ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో దేవినేని ఉమా తిరుగులేని నాయకుడుగా ఉండేవారు. కృష్ణా టి‌డిపిలో ఈయన హవా ఎక్కువ ఉండేది. ఇక ఈయన ఏది చెబితే అదే అన్నట్లు నడిచేది. అలా ఉమా హవా నడిచేది..అలాంటిది ఇప్పుడు ఆయన పరిస్తితి దారుణంగా తయారైంది. చిన్న నాయకుడు కూడా ఆయన్ని లెక్క చేయడం లేదు. ఇక టి‌డి‌పి అధిష్టానం వద్ద ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు. ఒక్క ఓటమి ఆయన్ని పాతాళానికి తీసుకెళ్లింది. వరుసగా నాలుగుసార్లు […]

మైలవరంలో ఉమాకు పట్టు దొరకడం లేదా?

టీడీపీలో ఒకప్పుడు తిరుగులేని నాయకుడు ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఇప్పుడు రాజకీయంగా ఏది కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు. ఒకప్పుడు కృష్ణా జిల్లా టి‌డి‌పి అంటే ఈయన పేరే గుర్తొచ్చేది. పెత్తనం మొత్తం ఈయన చేతుల్లోనే ఉండేది. ఇక ఈయన పెత్తనం వల్లే జిల్లాలో టి‌డి‌పి దెబ్బతిందని టాక్ ఉంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు పార్టీని వీడి వెళ్లిపోయారని అంటారు. సరే గతంలో ఏం జరిగిందో గాని..ఇప్పుడు రాజకీయంగా ఉమాకు […]

ఉమా వైసీపీకి అనుకూలం..కేశినేని టీడీపీకి గుడ్‌బై?

గత కొన్ని రోజులుగా విజయవాడ రాజకీయాల్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం హాట్ టాపిక్ గా  నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈయన ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ముందుకెళుతూ సొంత పార్టీ పైనే విమర్శలు చేసే పరిస్తితి ఉంది. అయితే విజయవాడ ఎంపీగా..పార్లమెంట్ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అదే సమయంలో విజయవాడలో కొందరు టి‌డి‌పి నేతలతో కేశినేనికి పడని విషయం తెలిసిందే. కానీ వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి ముందుకెళుతూ..వారిని […]

మైలవరంపై వసంత పట్టు..దేవినేనికి మళ్ళీ రిస్క్!

మొన్నటివరకు మైలవరం వైసీపీ సీటు విషయంలో స్పష్టత రాలేదు..ఓ వైపు జోగి రమేష్, మరోవైపు వసంత కృష్ణప్రసాద్..ఇరువురి వర్గాల మధ్య సీటు కోసం పోటీ నెలకొంది. అయితే పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేష్ సొంత స్థానం మైలవరం కావడంతో..వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయాలని చూస్తున్నారు. అందుకే తన గ్రూపుని యాక్టివ్ చేశారు. పైగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ కు వ్యతిరేకంగా జోగి వర్గం పావులు కదుపుతుంది. ఇదే […]

ఉమాకు కేశినేని కౌంటర్లు..త్యాగం చేస్తారా?

విజయవాడ రాజకీయాల్లో టీడీపీ సీనియర్లుగా ఉన్న కొందరు నేతలకు మొదట నుంచి పడని పరిస్తితి ఉంది. వారికి ఎప్పటినుంచో అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలకు పడదు. అటు కేశినేని, దేవినేని ఉమాలకు పడదు. వీరు బహిరంగంగా విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే అప్పటిలోనే కొడాలి నాని తిరుగుబాటు చేయడానికి ఉమా కారణమని చెప్పి కేశినేని విమర్శించారు. తాజాగా మరోసారి ఉమా టార్గెట్ గా కేశినేని విరుచుకుపడ్డారు. మైలవరంలో […]

వసంత మళ్ళీ క్లారిటీ..ఇంకా సైడ్ అయినట్లే.!

ఈ మధ్య కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు…సొంత పార్టీ తీరుపైనే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తమ ప్రభుత్వం అనుకున్న విధంగా పనిచేయలేకపోతుందని, అభివృద్ధి లేదంటూ మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైతం ఊహించని కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య తాను చంద్రబాబుని తిట్టనని అని చెప్పుకొచ్చారు. ఇక గుంటూరు సభలో తొక్కిసలాట జరగడంపై..వుయ్యూరు ఫౌండేషన్ అధినేత శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం సరికాదని, ఆయన మంచి పనులు చేస్తున్నారని వసంత చెప్పుకొచ్చారు. ఇక తాజాగా […]

దేవినేనికి కొత్త ఆప్షన్..మైలవరం వదులుకోవలా?

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో రాజకీయాలు ఊహించని విధంగా మారుతున్నాయి..గత ఎన్నికల్లో ఓటమి నుంచి బయటపడి జిల్లాలో బలపడుతున్న టీడీపీలో సమీకరణాలు మారుతున్నాయి. ఇక్కడ కొన్ని కీలక మార్పులు జరిగేలా ఉన్నాయి. కొన్ని సీట్లలో అభ్యర్ధులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో జిల్లాలో సీనియర్ గా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాని..చంద్రబాబు కీలక స్థానంలో నిలబెట్టడానికి చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ సారి మైలవరం వదిలేసుకుని దేవినేని..గుడివాడ లేదా గన్నవరం నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని […]

దేవినేనికి అసమ్మతి సెగలు..మైలవరంలో రిస్క్ తప్పదా?

టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు..సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చేలా ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ..వచ్చే ఎన్నికల్లో స్థానికులకే సీటు అనే నినాదంతో ముందుకెళుతున్నారు. వాస్తవానికి దేవినేని సొంత స్థానం నందిగామ..అక్కడ వరుసగా 1999, 2004 ఎన్నికల్లో గెలిచారు. తర్వాత ఎస్సీ స్థానంగా మారడంతో ఉమా పక్కనే ఉన్న మైలవరంకు షిఫ్ట్ అయ్యారు. 2014లో గెలిచి, చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు..2019లో తన ప్రత్యర్ధి వసంత కృష్ణప్రసాద్ […]