తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ సంబరాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ తో బుధవారం సాయంత్రం ఆడపడుచులు అందరూ ఈ సంబరాలను మొదలు పెట్టనున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ పండుగ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ సందర్భంగానే మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్విట్టర్ ద్వారా ఆడపడుచుల అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ […]
Tag: Chiranjeevi
బన్నీ చేసిన పనికి మెగా ఫ్యాన్స్ చిందులు..!
ఇప్పటికే పవన్ కళ్యాణ్ విషయంలో పలు సార్లు మెగా ఫ్యాన్స్ ను కెలికి నెత్తి మీదకు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ఓ రేంజ్ లో వార్ జరుగుతూనే ఉంది. ఇటీవల సాయి ధరంతేజ్ కి రోడ్డు ప్రమాదం జరగ్గా.. ఇండస్ట్రీలోని అందరూ ఆస్పత్రికి వెళ్లి తేజ్ ని పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లలేని వాళ్ళు ట్విట్టర్ ద్వారా పరామర్శించారు. కానీ సొంత బంధువైన అల్లు అర్జున్ […]
అల్లు రామలింగయ్య నాకు ఆ చికిత్స చేశారు.. చిరంజీవి?
తెలుగు సినీ ప్రేక్షకులకు అల్లు రామయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేడు ఆయన 100 వ జయంతి సందర్భంగా చిరంజీవి రాజమండ్రిలో పర్యటించనున్నారు. అల్లు రామలింగయ్య ప్రభుత్వ హామియో కళాశాలలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. రాజమండ్రి తో తనకు అనుబంధం ఉందని, తన మొదట మేకప్ వేసుకుందే రాజమండ్రిలో అని తెలిపారు. అల్లు రామలింగయ్య కు నాకు గురుశిష్యుల అనుబంధం ఉంది. అల్లు రామలింగయ్య బహుముఖ […]
రిపబ్లిక్ టీంకు మెగాస్టార్ విషెస్?
హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం రిపబ్లిక్. ఈ పబ్లిక్ సినిమా నేడు విడుదల అయ్యింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా విజయవంతం కావాలని స్పెషల్ గా ఈ సినిమా టీంకు విషెస్ తెలిపారు. అలాగే ఈ సందర్భంగా స్పెషల్ గా ట్వీట్ కూడా చేశారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. అతడికి మీ అందరి ఆశీస్సులు రిపబ్లిక్ సినిమా విజయం రూపంలో అందుతుందని ఆశిస్తూ ఆ చిత్రం యూత్ […]
`ఆచార్య`కు అనుకోని కష్టం..ఈసారి ఏమైందంటే?
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్గా నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డేలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నారు. అయితే నిజానికి ఈ సినిమా మే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా షూటింగ్ గత మూడేళ్ళుగా సాగుతూనే ఉంది. కరోనాతో సహా వివిధ కారణాల వల్ల […]
ఉత్తేజ్ భార్య సంతాప సభలో కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి?
టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ భార్య పద్మ ఇటీవల కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే. కొద్ది రోజులుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె ఇటీవలే మరణించారు. తాజాగా ఉత్తేజ్ భార్య పద్మ సంస్మరణ సభ హైదరాబాద్ ఫిలింనగర్ ఎస్ఎన్ సిసి క్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తేజ్ కుటుంబ సభ్యులతో పాటుగా ఇండస్ట్రీలో నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యే ఉత్తేజ్ ను ఓదార్చి.. భార్య పద్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, నాగబాబు, […]
అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన థమన్.. ఏంటంటే?
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు అంటూ ఒక శుభవార్త ను పంచుకున్నారు. అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ ను త్వరలోనే కలవబోతున్నారని అని వెల్లడించారు. మీ ప్రార్థనలు అన్నీ కూడా పని చేస్తున్నాయి.నా సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారని, ఈ అప్డేట్ ఇచ్చినందుకు సతీష్ బొట్టాకు ధన్యవాదాలు. రెండు రోజుల్లో నా ప్రియమైన సాయి ని కలవడానికి వెళ్ళిపోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ థమన్ ట్వీట్ చేశారు […]
పవన్ విషయంలో మెగాహీరోలు మౌనం.. కారణం అదేనా?
`రిపబ్లిక్` ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టికెట్ రేట్లు, ఆన్లైన్ అమ్మకాలు తదితర విషయాల్లో ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్పై వైఎస్ఆర్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాంతో పవన్, పోసాని మధ్య వార్ నెలకొనగా.. ఇప్పుడా వార్ మరింత ముదురుతోంది. పోసాని వరుస ప్రెస్ మీట్లు పెడుతూ హద్దులు దాటేసి మరీ పవన్ను విమర్శిస్తున్నాడు. […]
తూర్పుగోదావరి జిల్లాలో చిరు-పవన్ల పర్యటన..కారణం అదే!
రీల్ లైఫ్లో స్టార్ హీరోలు, రియల్ లైఫ్లో అన్నదమ్ములైన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. రాజమహేంద్రవరంలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేయనున్న హాస్యనటుడు, దివంగత అల్లు రామలింగయ్య నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి అక్టోబరు 1వ తేదీన ఆవిష్కరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి శుక్రవారం తూర్పోగోదావరి జిల్లా వెళ్లబోతుండగా.. ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మరోవైపు అక్టోబర్ […]