తమ్ముళ్ళ కుమ్ములాట..కంచుకోటలో కష్టాలు!

కర్నూలు జిల్లా అంటే వైసీపీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…గత రెండు ఎన్నికల్లో కర్నూలులో వైసీపీ హవా నడిచింది…అయితే ఇలా వైసీపీ హవా ఉన్న కర్నూలు జిల్లాలో టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి…వైసీపీ రాకముందు.. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ సత్తా చాటింది. వైసీపీ ఎంటర్ అయ్యాక జరిగిన 2014 ఎన్నికల్లో కూడా కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. అయితే 2019 ఎన్నికల్లో కంచుకోటల్లో కూడా టీడీపీ ఓడిపోయింది. ఇక ఇప్పటికీ ఆ […]

పవన్ సీటు ఫిక్స్..మరి విజయం!

పవన్ కల్యాణ్ నెక్స్ట్ ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం జనసేన శ్రేణులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాయి…ఈ సారి పవన్ ఎక్కడ బరిలో ఉంటారు…అలాగే ఈ సారి గెలుస్తారా?అనే ప్రశ్నలపై రకరకాల చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల్లో పోటీ చేసి పవన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి పవన్ ఆ రెండు నియోజకవర్గాల్లో ఒకచోట పోటీ చేయొచ్చని కొన్ని సార్లు కథనాలు వచ్చాయి..లేదు […]

నెల్లూరులో సై’కిల్’..’ఫ్యాన్’ హవా!

ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే…ఏపీలో రాజకీయాలు పూర్తిగా ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి…ఇప్పుడు ఏదో ఎన్నికలు జరిగిపోతున్నట్లే వైసీపీ-టీడీపీలు రాజకీయం చేస్తున్నాయి. అసలు ఎవరికి వారు అధికారంలోకి వచ్చేయాలని చూస్తున్నారు…మరొకసారి అధికారం దక్కించుకోవాలని వైసీపీ, ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ చూస్తున్నాయి. ఇలా ఎన్నికలకు సమయం ఉండగానే పార్టీల రాజకీయం వల్ల…రాష్ట్రంలో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. పైగా ఎప్పటికప్పుడు పార్టీల బలబలాలపై సర్వేలు, విశ్లేషణలు కూడా వస్తున్నాయి. జిల్లాల వారీగా రాజకీయ పరిస్తితులు ఎలా మారుతున్నాయనే […]

‘మైనింగ్’ పాలిటిక్స్: బాబుకు నో మైలేజ్!

అగ్గిపుల్ల…సబ్బుబిళ్ళ..కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్లు…ఇసుక నుంచి ఇళ్ల స్థలాల వరకు…టీడీపీ ప్రతి దానిలోనూ రాజకీయం చేయడంలో ముందుందని చెప్పొచ్చు. కాదేది రాజకీయానికి అనర్హం అన్నట్లు చంద్రబాబు…ప్రతిదానిపై రాజకీయం చేయడంలో తగ్గేదెలే అంటున్నారు…అసలు ప్రతి క్షణం జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేసేసి…తన మైలేజ్ పెంచేసుకోవాలని బాబు నానా తిప్పలు పడుతున్నారు. అసలు జగన్ ప్రభుత్వం మంచి పనే చేయనట్లు బాబు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రతి అంశంపైన రాజకీయం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వైసీపీ…మైనింగ్ మాఫియాకు […]

బాబు..వంశీని ఆపేది ఎవరు?

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని, అసలు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, జగన్ పై ప్రజలకు కంపరం పుడుతుందని చెప్పి టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే…అసలు నెక్స్ట్ వైసీపీని ప్రజలు గెలిపించే అవకాశాలు లేవని, తమకే ప్రజలు పట్టం కట్టేస్తారని హడావిడి చేసేస్తున్నారు. అయితే టీడీపీ నేతల హడావిడి బాగానే ఉంది…కానీ క్షేత్ర స్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి బలం లేదనే సంగతి ఆ పార్టీ నేతలకు […]

ఆత్మ‌కూరు ఫ‌లితం.. విప‌క్షాలు ఏం చేస్తాయ్‌..!

తాజాగా జ‌రిగిన నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీ నియోజ‌క‌వర్గం ఉప ఎన్నిక రెండు కీల‌క విష‌యాల‌ను తెర‌మీదికి తెచ్చింది. ఒక‌టి.. మూడేళ్ల జ‌గ‌న్ ప‌రిపాల‌న‌ త‌ర్వాత‌.. వ‌చ్చిన తొలి ఎన్నిక‌.(ఉప ఎన్నికే అయినా ) రెండు.. ఓటు బ్యాంకు వైసీపీకి అనుకూలంగా ఉండ‌డం. ఈ రెండు విష‌యాల‌ను అధికార పార్టీ త‌న‌కు గొప్ప‌గా ప్ర‌చారం చేసుకోవ‌డం.. మామూలే. త‌మ ప‌థ‌కాలే ఇంత మెజారిటీ వ‌చ్చేలా చేశాయని.. జ‌గ‌న్‌కు అనుకూలంగా ప్ర‌జ‌లు ఉన్నార‌ని.. పార్టీ నేత‌లు ప్ర‌చారం చేసుకుంటారు. […]

ఆ అసెంబ్లీ సీటుపై ఖ‌ర్చీఫ్ వేసిన బాల‌య్య చిన్న‌ల్లుడు…!

తెలుగుదేశం పార్టీలో బాలయ్య చిన్నలుడు రాజ‌కీయం వ‌చ్చే ఎన్నిక‌ల వేళ స‌రికొత్త‌గా మార‌నుంది. ఇటు బాల‌య్య‌కు చిన్న‌ల్లుడిగా ఉన్న మెతుకుమిల్లి శ్రీ భ‌ర‌త్ విశాఖ మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తికి, అటు మ‌రో కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబ‌శివ‌రావుకు కూడా మనవడే. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా భ‌ర‌త్ రాజ‌కీయాల్లో బాల‌య్య అల్లుడిగానే ఐడెంటీ అవుతున్నాడు. ఓ వైపు తెలుగుదేశంలో బాల‌య్య పెద్ద‌ల్లుడు భ‌ర‌త్ తోడ‌ల్లుడు లోకేష్ ఓ రేంజ్‌లో చ‌క్రం తిప్పుతున్నాడు. […]

వైసీపీలో పక్క చూపులు చూస్తోంది వీళ్లేనా..?

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికలలో ఎలాగైనా జగన్ ను ఓడించాలని .. ఓవైపు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా ఈసారి పొత్తుల తోనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. దీంతో టిడిపిలో చేరే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మరోవైపు అధికార పార్టీలో లోడింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. చాలా మంది నేతలు ఎలాంటి పదవులు లేక […]

ఎన్టీఆర్ శ‌త జ‌యంతి: అన్న‌గారి చ‌రిత్ర అభివృద్ధి సిరాతో..!

దివంగ‌త మ‌హా న‌టుడు.. విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు.. ఆంధ్రుల అన్న‌గారు.. ఎన్టీఆర్ జ‌న్మించి.. నేటికి 99 ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని టీడీపీ ఆధ్వ‌ర్యంలో.. ఈ ఏడాది ఎన్టీ ఆర్ శ‌త‌జ‌యంతిని నిర్వ‌హిస్తున్నారు. మొత్తం ఏడాది పాటు.. అన్న‌గారిని స్మ‌రించుకుంటూ.. రాష్ట్రంలో నే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా కూడా ఏడాది పాటు శ‌త జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో అన్న‌గారి చ‌రిత్ర‌లో అభివృద్ధి అంకాన్ని ప‌రిశీలిద్దాం.. అన్న‌గారు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస‌రికి.. రాష్ట్రంలో […]