జ‌గ‌న్‌ను ఓవ‌ర్ కాన్ఫిడెన్సే ముంచిందా…!

ఏపీలో 2019 ఎన్నిక‌లు విప‌క్ష వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్‌కు చావో రేవో లాంటివి. ఈ ఎన్నికల్లో జ‌గ‌న్ గెల‌వ‌క‌పోతే జ‌గ‌న్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ చాలా డేంజ‌ర్ పొజిష‌న్లోకి వెళ్లిపోయేలా ఉంది. ఆ ఎన్నిక‌ల్లో గెలుపుకోసం జ‌గ‌న్ ప్ర‌శాంత్ కిషోర్ లాంటి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త వ్యూహాల‌ను సైతం అమ‌లు చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఇక ప్ర‌శాంత్ కిషోర్ వైసీపీ+ జ‌న‌సేన+కామ్రేడ్ల‌తో పొత్తు ఉంటేనే వైసీపీ నెక్ట్స్ అధికారంలోకి వ‌స్తుంద‌ని జ‌గ‌న్‌తో చెప్పిన‌ట్టు కూడా ఏపీ పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో ప్ర‌చారం […]

దత్తాత్రేయ వర్సెస్ మురళీధర్ రావు

తెలంగాణ‌లో బీజేపీకి ఉన్న‌ది ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ….కానీ ఇక్క‌డ పార్టీలో 10కి పైగా గ్రూపులు ఉన్నాయి. కిష‌న్‌రెడ్డి, ల‌క్ష్మ‌ణ్‌, ప్ర‌భాక‌ర్‌, కేంద్రమంత్రి దత్తాత్రేయ, జాతీయ నేత మురళీధర్ రావు, గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ద్వితీయ శ్రేణి నాయ‌కులు ఇలా ఎవ‌రికి వారు గ్రూపులుగా వ్య‌హ‌రిస్తుంటే గోషామ‌హాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీరెవ్వ‌రిని ప‌ట్టించుకోకుండా తాను ఓ స‌ప‌రైట్‌గా వ్య‌హ‌రిస్తుంటారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము అధికారంలోకి వ‌స్తామ‌ని గొప్ప‌ల‌కు పోతోన్న టీ బీజేపీ ఈ గ్రూపుల‌తో పాతాళానికి ప‌డిపోకుండా ఉంటే […]

బీజేపీని తొక్కే ప‌నిలో చంద్ర‌బాబు బిజీ

ఏపీలో మిత్రప‌క్షాలుగా ఉన్న అధికార టీడీపీ, మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ మ‌ధ్య పైకి ఎలా ఉన్నా లోప‌ల మాత్రం స‌ఖ్య‌త లేద‌న్న‌ది రాజ‌కీయ ఓన‌మాలు తెలిసిన వాళ్ల‌కు కూడా అర్థ‌మ‌వుతోంది. ఓ వైపు టీడీపీతో పొత్తు ప్ర‌స్తుతానికి కంటిన్యూ అవుతున్నా బీజేపీ కూడా తన సొంత వ్యూహాలతోనే ముందుకెళుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బలపడాలన్నది బీజేపీ టార్గెట్. అందుకు అనుగుణంగా చాప‌కింద నీరులా బీజేపీ ఇక్క‌డ ప్లాన్లు వేస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో పొత్తు ఎలా ఉన్నా అప్ప‌టి వ‌ర‌కు […]

తెలంగాణపై కొత్త కండీషన్లు షురూ చేసిన అమిత్ షా

ద‌క్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ‌, ఏపీలో ఎలాగైనా పాగా వేయాల‌ని ప‌క్కా ప‌థ‌కంలో ఉన్నారు క‌మ‌ల నాథులు. ఇప్ప‌టికే ఏపీలో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ప‌లుకుతూ.. ఇద్ద‌రూ క‌ల‌సి ప్ర‌భుత్వం ఏర్పాటు చేశారు. ఇక‌, తెలంగాణలోనే ప‌రిస్థితి అర్ధం కావ‌డం లేదు. ఏపీ క‌న్నా తెలంగాణ‌లో ఒకింత బ‌లం ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. అధికారానికి మాత్రం చేరువ కాలేదు. ఈ క్ర‌మంలోనే 2019లో ఎలాగైనా స‌రే తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌ని బీజేపీ నేత‌లు ప‌ట్టుపై ఉన్నారు. దీనికిగాను అధికారంలో ఉన్న టీఆర్ […]

బ‌ళ్లారిలో గాలి ఫ్యామిలీకి చెక్‌

క‌ర్ణాట‌క‌లోని బ‌ళ్లారి జిల్లా పేరు చెపితే మాజీ మంత్రి గాలి జనార్థ‌న్‌రెడ్డి పేరు ముందుగా గుర్తుకు వ‌స్తుంది. బ‌ళ్లారి మైనింగ్ మాఫియాతో కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తి దేశ‌వ్యాప్తంగా వార్త‌ల్లోకి ఎక్కిన గాలి కేవ‌లం మంత్రిగా ఉండి క‌ర్ణాట‌క రాజ‌కీయాల‌ను శాసించారు. అక్ర‌మాస్తుల కేసులో అరెస్టు అయ్యి గాలి జైలుకు వెళ్ల‌డంతో అక్క‌డ గాలి ఊపు త‌గ్గింది. ఇక వ‌చ్చే యేడాది క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో మ‌రోసారి గాలి బ‌ళ్లారిలో కీ రోల్ పోషిస్తాడా ? అన్న చ‌ర్చ‌లు […]

బీజేపీలో కేశినేని మంట‌

ఏపీలో అధికార ప‌క్షంలో ఉన్న టీడీపీ, మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ మ‌ధ్య మాట‌ల మంట రేగుతోంది. గ‌త మూడేళ్లుగా ఈ రెండు పార్టీల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా బీజేపీతో పొత్తు వల్లే మెజారిటీ తగ్గిందంటున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్య‌లు రెండు పార్టీల మ‌ధ్య మ‌రింత‌గా మంట రేపుతున్నాయి. తాజాగా ఎంపీ కేశినేని వ్యాఖ్య‌ల‌పై బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష‌నేత‌, విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తీవ్రంగా స్పందించారు. బీజేపీతో పొత్తు వ‌ల్లే […]

వాళ్లను వదలేసి తప్పుచేశాం… టీ-బీజేపీలో అంతర్మధనం

తెలంగాణలో బీజేపీకి ఐదుగురంటే ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆ పార్టీలోకి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్లెవరు చేరలేదు. అయితే ఈ విషయంలో తాము ముందుగా మేల్కొని ఉంటే… టీఆర్ఎస్ చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోనే చేరి ఉండేవాళ్లని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారట. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు చాలా కామనైపోయాయని… కానీ ఈ విషయంలో తాము చాలా ఆలస్యంగా మేల్కొన్నామని టీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేసీఆర్ కంటే ముందుగానే టీడీపీకి చెందిన […]

విశాఖ‌పై బీజేపీ క‌న్ను! 

విశాఖ‌.. ఏపీలోని అత్యంత సుంద‌ర‌మైన టూరిస్ట్ ప్లేస్‌. అంతేకాదు… కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన అనేక పెద్ద పెద్ద ఇండ‌స్ట్రీలు ఇక్క‌డే ఉన్నాయి. అంతేకాకుండా విశాఖ విమానాశ్ర‌యాన్ని అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా, న‌గ‌రాన్ని ప్ర‌ఖ్యాత టూరిస్ట్ ప్లేస్‌గా తీర్చి దిద్దుతున్నారు. దీంతో ఇప్పుడు క‌మ‌ల ద‌ళాధిప‌తుల‌కు ఉక్కు న‌గ‌రంపై మిక్కిలి ప్రేమ ఒలికిపోతోంది! త‌మ‌కు ఏపీలో అత్యంత క‌లిసొచ్చే న‌గ‌రం ఏదైనా ఉంటుందంటే అది విశాఖే న‌ని వాళ్లు చెప్పుకొంటున్నారంట‌! ఈ నేప‌థ్యంలో మొన్న తెలుగు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన […]

బీజేపీలోకి కేసీఆర్ డాట‌ర్‌

ఎలాగైనా స‌రే.. తెలంగాణ‌లో పాగా వేయాల‌ని స‌ర్వ విధాలా ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీ.. ఇప్పుడు ఆ దిశ‌గా అడుగులు వేసింది. అంతేకాదు, తెలంగాణ అంటే తానేన‌ని, తానంటే.. తెలంగాణ అని.. చెప్పుకొచ్చే సీఎం కేసీఆర్‌కే నేరుగా ఝ‌ల‌క్ ఇచ్చేందుకు రెడీ అయింది. నిజానికి మొన్న తెలంగాణకు వ‌చ్చిన బీజేపీ సార‌థి.. అమిత్‌షా.. కేసీఆర్ సెంట్రిక్‌గా పెద్ద ఎత్తున దుమారం రేపారు. కేంద్రం అనేక ప‌థ‌కాలు ప్రారంభిస్తుంటే.. కేసీఆర్ ఒక్క‌టి కూడా అంది పుచ్చుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. అదే స‌మ‌యంలో […]