హీరో సిద్ధార్థ నీ పట్టిచుకోవద్దు : బీజేపీ నేతలు

కేంద్ర ప్రభుత్వం పై నటుడు, హీరో సిద్ధార్థ్‌ చేసే ఆరోపణలను,విమర్శలను అసలు ఎవ్వరూ పట్టించుకోవద్దని భాజపా పార్టీ నేతలు అంటున్నారు. తమిళనాడు భాజపా నేతలు తన ఫోన్‌ నంబర్‌ని అందరికి తెలిసేలా చేశారని,దాని వల్ల తనకి ఎంతోమంది నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువ అవుతున్నాయని హీరో సిద్ధార్థ్‌ ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హీరో ఆరోపణలను తాజాగా కొందరు భాజపా నేతలు కొందరు ఖండిస్తూ, హీరో సిద్ధార్థ్‌ ఎన్నోసార్లు భాజపా ప్రభుత్వం పై ఇలాంటి […]

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం!

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. కిషన్‌రెడ్డి పెద్దన్నయ్య యాదగిరి రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 85 సంవ‌త్స‌రాలు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లోని తన నివాసంలో బుధవారం రాత్రి తుది శ్వాస్ విడిచారు. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి కిషన్‌రెడ్డి తిమ్మాపూర్ చేరుకున్నారు. మ‌రోవైపు ప‌లువురు బీజేపీ నాయకులు యాదగిరి రెడ్డి మృతిపై సంతాపం వ్యాక్తం చేస్తున్నారు. […]

క‌రోనాతో బీజేపీ సీనియ‌ర్ నేత మృతి..!

కాషాయ‌ద‌ళంలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల్లోలం రేపుతున్న‌ది. ఇప్ప‌టికే ప‌లువురు సీనియ‌ర్‌, జాతీయ స్థాయి నేత‌లు, కేంద్ర మంత్రులు సైతం వైర‌స్ బారిన ప‌డ్డారు. అందులో కొంద‌రు కోలుకోగా, మ‌రికొంద‌రు ప్రాణాల‌ను విడిచారు. ఇప్పుడు తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి భవర్ లాల్ వర్మ శనివారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనా బారిన ప‌డి ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చేరారు. […]

కేసిఆర్ పై సెన్సేషనల్ కామెంట్లు చేసిన రాములమ్మ..!?

టాలీవుడ్ నటి, బీజేపీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకు పడింది. కేసీఆర్ కి ఎప్పుడు దళిత బిడ్డల పై ప్రేమ లేదని ఆమె అన్నారు. బడుగు బలహీన వర్గాలను కెసిఆర్ ఎప్పుడు చిన్న చూపు చూస్తున్నారని ఆమె కోపం వ్యక్తం చేసారు.తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం లేదని, కేసీఆర్ చాలా హీనంగా మాడ్లాడుతున్నారని, తెరాస గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటూ విజయశాంతి పేర్కొన్నారు.   కేసీఆర్ పాలన త్వరలో […]

శ్రుతి హాసన్‌పై బీజేపీ ఫిర్యాదు..ఏం జ‌రిగిందంటే?

క‌మ‌ల్ హాస‌న్ కుమార్తె, స్టార్ హీరోయిన్ శ్రుతి హాస‌న్‌పై బీజేపీ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. శ్రుతిపై బీజేపీ ఫిర్యాదు చేయ‌డం ఏంటీ అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం. నిన్న త‌మ‌ళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మక్కల్ నీది మయం(ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హసన్ నిన్న తన కుమార్తెలు అక్షర హసన్, శ్రుతి హాసన్ లతో కలసి మైలాపురంలో ఓటు […]

కేసీఆర్ భారీ వ్యూహం.. మంత్రివ‌ర్గంలోకి క‌విత‌‌..?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ త‌న‌య‌, మాజీ ఎంపీ క‌విత అఖండ విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది. భారీ మెజారిటీ లక్ష్యంగా టీఆర్ఎస్ మొదటి నుంచీ పకడ్బందీగా అమలు చేసిన వ్యూహానికి ప్రత్యర్థి పార్టీలు డీలా పడ్డాయి. దీంతో మొత్తం స్థానిక సంస్థలకు చెందిన ఓటర్లు 824 మంది ఉన్నారు. అయితే ఇందులో 821 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. వాటిలో టీఆర్ఎస్ […]

మోడీ మార్క్‌.. బాబును తొక్కి పెడుతున్నారా

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అంటే సామాన్యుడు కారు! అని ఆయ‌న గురించి తెలిసిన వాళ్లు ప‌దే ప‌దే చెబుతుంటారు. గుజ‌రాత్‌ను పాలించిన స‌మ‌యంలో ఇష్ర‌త్ జ‌హాన్ కేసును తిర‌గ‌తోడిన కార‌ణంగా ఆ రాష్ట్రానికి చెందిన ఓ న్యాయ‌మూర్తికే మోడీ వాత పెట్టారు. పోలీసు అధికారుల‌ను శంక‌రగిరి మాన్యాలు ప‌ట్టించారు. అలాంటి మోడీ ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు మాట వింటార‌ని, బాబు చెప్పిన‌ట్టు న‌డుచుకుంటార‌ని అనుకోవ‌డం భ్ర‌మేన‌ని చెబుతున్నారు. తాజాగా జ‌రిగిన, జ‌రుగుత‌న్న ప‌రిణామాలు ఈ విష‌యాన్నే […]

బీజేపీ లీడ‌ర్‌తో జ‌గ‌న్‌కు సీక్రెట్ మీటింగ్‌..!ఏపీ పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్‌

ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక‌కు ముందు వ‌ర‌కు రాజ‌కీయంగా ఒక్క‌డే పెద్ద చ‌ర్చ జ‌రిగింది. వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ బీజేపీతో పొత్త అంశం రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు రేపింది. నంద్యాల ఉప ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఏపీలో టీడీపీ, వైసీపీ మ‌ధ్య హోరాహోరీగా పోటీ ఉంటుంద‌ని అంద‌రూ ఆశించారు. నంద్యాల ఉప ఎన్నిక‌తో పాటు కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో చాలా మంది న్యూట్ర‌ల్ ప‌ర్స‌న్స్ కూడా టీడీపీ వైపు మొగ్గు చూపే ప‌రిస్థితి వ‌చ్చింది. […]

కూతురు కోసం టీడీపీ మంత్రి తెగింపు..!

రాజ‌కీయాల్లో ప్ర‌జా సేవ క‌న్నా సొంత సేవ ఎక్కువైన విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పుకోన‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు. ప్ర‌స్తుతం ఈయ‌న టీడీపీలో ఉన్నా.. మ‌న‌సు మాత్రం ఈ పార్టీలో లేద‌ని అంటున్నారు ఈయ‌న అనుచ‌రులు. టీడీపీలో ఈయ‌న త‌న‌కు పెద్ద‌గా ప్రాధాన్యం లేద‌ని భావిస్తుండ‌డ‌మే కాకుండా, త‌న వార‌సురాలికి కూడా ప్రాధాన్యం ఉండ‌ద‌ని డిసైడ్ అయ్యార‌ట‌.  దీనికి కొన్ని […]