కారుకు జమిలి టెన్షన్..ఏం జరగనుంది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి? షెడ్యూల్ ప్రకారం చూస్తే నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ మొదట వారంలో గాని జరగాలి. కానీ ఇప్పుడు పరిస్తితులు చూస్తుంటే..ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదని బి‌ఆర్‌ఎస్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. దీనికి కారణం కేంద్రం ప్రభుత్వం జమిలి ఎన్నికల ఆలోచన చేయడమే. ఇప్పటికే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదంతో ముందుకెళుతూ బిల్లు పెట్టాలని చూస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కమిటీ కూడా ఏర్పాటు […]

బీజేపీకి పవన్‌ క్లారిటీ..తేల్చుకోవాల్సిందే.!

చంద్రబాబుకు బి‌జే‌పి మద్ధతు ఉందా? అంటే అబ్బే అసలు లేదనే చెప్పాలి. బి‌జే‌పి సపోర్ట్ కోసం బాబు గట్టిగానే ప్రయత్నించారు. కానీ అదేం వర్కౌట్ అవ్వలేదు. పైగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని చూశారు. అయితే బి‌జే‌పి ఎక్కడ కూడా బాబుకు అవకాశం ఇవ్వడం లేదు. ఇటు బి‌జే‌పితో పొత్తులో ఉన్న పవన్ ద్వారా కూడా పొత్తు కోసం ట్రై చేశారు. అది వర్కౌట్ అవ్వలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో బి‌జే‌పి మద్ధతు లేకపోవడంతోనే బాబు […]

అటు జనసేన-ఇటు బీజేపీ..టీడీపీకి టెన్షన్ అదే.!

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం ఎక్కువ సాగుతుంది. అది కుదరకపోతే టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పి మద్ధతు అనేది టి‌డి‌పికి కావాలి. లేదంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీని నిలువరించడం అంత ఈజీ కాదు. అందుకే చంద్రబాబు..బి‌జే‌పితో పొత్తు కోసం ఎదురుచూస్తున్నారు. కానీ పొత్తుల విషయంలో బి‌జే‌పి భారీగానే డిమాండ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు […]

కేంద్రం ముందస్తు దిశగా అడుగులు వేస్తుందా…!?

ముందస్తు ఎన్నికలు.. జమిలీ ఎన్నికలు.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏ నలుగురు గుమిగూడిన ఇదే చర్చ. అయితే నిజంగానే ముందస్తు ఎన్నికలు జరిగే ఛాన్స్‌ ఉందా..? అనేది డౌట్. కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు.. కేంద్రం ఇస్తున్న సిగ్నల్స్‌ చూస్తుంటే ముందస్తుకు కేంద్రం సిద్దమవుతోందనే భావన చాలా మందిలో వ్యక్తం అవుతోంది. పార్లమెంట్‌ అత్యవసర సమావేశాలు పెట్టడం.. జమిలీ ఎన్నికల ప్రక్రియను మొదలు పెడుతూ మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఓ కమిటీ వేయడం వంటివి జరుగుతున్నాయి. […]

ఎంపీ సీట్ల కేటాయింపులో ఫుల్ క్లారిటీ….!

ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తులు దాదాపు ఖరారైనట్లే. అయితే కేవలం సీట్ల కేటాయింపు దగ్గర మాత్రమే పీటముడి ఉందనేది బహిరంగ రహస్యం. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యం. అందుకోసమే పొత్తులకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీని ఓడించాలంటే… అది ఒంటరిగా సాధ్యం కాదని… పొత్తుల ద్వారా అయితే చాలా సులువుగా వైసీపీని ఓడించగలమని ఇప్పటికే పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గతంలో బీజేపీ, జనసేన నేతలపై […]

పొత్తులో ఎత్తులు..టీడీపీ మునిగేది అక్కడే.!

ఏదో అనుకుంటే..ఇంకేదో జరిగేలా ఉంది..టి‌డి‌పి పొత్తుల కోసం ముందుకెళ్లడం. ఏపీలో జగన్‌ని ఓడించి అధికారం దక్కించుకోవాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. కానీ ఎక్కడ కూడా టి‌డి‌పికి బలపడే అవకాశం దక్కడం లేదు. కొద్దో గొప్పో బలపడిన వైసీపీని దాటలేని పరిస్తితి. ఈ నేపథ్యంలో చంద్రబాబు..పొత్తుల కోసం చూస్తున్నారు. ఇప్పటికే పవన్ తో కలిసి ముందుకెళుతున్నారు. అధికారికంగా పొత్తు ఖరారు కాలేదు..కానీ దాదాపు జనసేన-టి‌డి‌పి పొత్తు ఫిక్స్ అని చెప్పవచ్చు. దీని వల్ల ఓట్లు చీలకుండా వైసీపీకి చెక్ […]

బీజేపీతో బాబు..పురందేశ్వరి కష్టం..వారికి అంతా తెలుసా?

బీజేపీకి దగ్గర కావడానికి చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో బి‌జే‌పి మద్ధతు ఉంటేనే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార బలం లేకపోతే..ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని తట్టుకోవడం కష్టమనే పరిస్తితి. ఈ నేపథ్యంలోనే బాబు ఎలాగైనా బి‌జే‌పికి దగ్గర అవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే తన కోవర్టుల ద్వారా బాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అటు పవన్‌ని సైతం ఈ విషయంలో బాగానే వాడుతున్నారు. పవన్ ద్వారా బి‌జే‌పికి దగ్గరవ్వాలని చూస్తున్నారు. […]

టార్గెట్ తెలంగాణ… బీజేపీ మాస్టర్ ప్లాన్…!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలనుకుంటుంది. ఇటీవల ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ అభ్యర్ధుల తొలిజాబితాను అధిష్టానం ప్రకటించింది. మరో వారం, పది రోజుల్లో తెలంగాణ, రాజస్థాన్ అభ్యర్ధుల జాబితాను కూడా విడుదల చేయనుంది. అయితే ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు గణనీయమైన సీట్లు కేటాయించాలనుకుంటున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పూర్తి భిన్నమైన వ్యూహాలను అనుసరించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మొత్తం 119 […]

జగన్ యాంటీ పోగొడుతున్న బాబు-పవన్.!

ఏపీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా అత్యంత ప్రజాదరణతో 2019 ఎన్నికల్లో జగన్ సి‌ఎం అయిన విషయం తెలిసిందే. ఆయనకు ఊహించని మద్ధతు లభించింది. ఇక అదే ప్రజాదరణ ఇప్పటికీ ఉందా? అంటే కాస్త లేదనే చెప్పాలి. అలా అని రాష్ట్రంలో ఆధిక్యం ఆయనదే. కాకపోతే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత రావడం, క్షేత్ర స్థాయిలో కొన్ని చోట్ల టి‌డి‌పి బలపడటంతో వైసీపీ బలం కాస్త తగ్గింది..గాని ఓవరాల్ గా లీడ్ లోనే ఉన్నారు. అయితే వైసీపీకి […]