ఏపీలో టీడీపీ బండి లోడ్ ఎక్కువైనట్టే కనిపిస్తోంది. డీ లిమిటేషన్ ఆశ చూపి చంద్రబాబు విపక్ష వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చేసుకున్నారు. డీ లిమిటేషన్ జరిగితే ఓకే…లేనిపక్షంలో ఇప్పుడు వాళ్లకు టిక్కెట్ల కేటాయింపు చంద్రబాబుకు పెద్ద తలపోటే అవుతుంది. దీంతో ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్లంతా రివర్స్గేర్లో వైసీపీలోకి వెళుతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రస్తుతం అదే జరిగింది. వీళ్ల సంగతి ఇలా ఉంటే కొందరు సీనియర్లు సైతం తమ, తమ […]
Tag: AP
ఆ మంత్రి ఇంకా పట్టు సాధించలేదా?!
ఏపీ సీఎం చంద్రబాబు అంటే.. లీడర్ షిప్ క్వాలిటీకి కేరాఫ్. ఆయన పాలన అంటే.. అన్ని రంగాలపైనా పట్టు గ్యారెంటీ! అదేవిధంగా ఆయన టీం మంత్రులకు కూడా బాబు ఇదే ఫిలాసఫీ నేర్పిస్తారు. ముందు వారివారి విభాగాలపై పట్టుసాధించాలని చెబుతారు. దీంతో వారు స్వల్ప కాలంలోనే బాబు సూచనల మేరకు పాలనపై పట్టు బిగిస్తారు. అయితే, ఇప్పుడు ఓ మంత్రి మాత్రం ఇంకా పాలనపై పట్టు సాధించలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో […]
చంద్రబాబుతో టీడీపీ ఎంపీ తాడో.. పేడో..!
విజయవాడ ఎంపీ కేశినేని నాని.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నిన్న బెంజ్ సర్కిల్వద్ద ఫ్లైవోవర్కి శంకు స్థాపన చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన రవాణా శాఖపై ఓ రేంజ్లో ఫైరయ్యాడు. అవినీతికి చిరునామాగా రవాణా శాఖ ఉందని భారీ కామెంట్ చేశాడు. నిజాయితీ గల టీడీపీ కార్యకర్తగా తాను సిగ్గుపడుతున్నానని అన్నారు. రవాణా శాఖ అవినీతి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తుంటే.. కేశినేని ఇదంతా ఏదో వ్యూహం ప్రకారం చేస్తున్నట్టే […]
నంద్యాల రాజకీయం మళ్లీ యూటర్న్..!
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ రాజకీయం ఏ రోజు ఎలా మలుపులు తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో గత పదేళ్లలో చాలా మంది నాయకులు పార్టీలు ఫిరాయించారు. ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన భూమానే తీసుకుంటే ఆయన టీడీపీ – ప్రజారాజ్యం – వైసీపీ తిరిగి టీడీపీ ఇలా చాలా పార్టీలు మారారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి మంత్రి పదవి హామీతో టీడీపీలోకి జంప్ చేశారు. రెండు […]
సఫలమైతే.. సొంతడబ్బా.. విఫలమైతే విపక్షాల కుట్రా!
ఏపీ, తెలంగాణ సహా కేంద్ర ప్రభుత్వాల వ్యవహార శైలి.. వింతగా ఉంది! అధికారంలోకి వచ్చేసి మూడేళ్లు గడిచిపోయినా.. ఇంకా విపక్షాలు తమపై కుట్రలు పన్నుతున్నాయని పెద్ద పెద్ద విమర్శలతో విరుచుకుపడుతున్నారు అధికార పార్టీల అధినేతలు! తాము చేపట్టిన పనులు విజయవంతం అయితే అంతా తమదే ఘనకార్యంగాను, విఫలమైతే.. విపక్షాల కుట్ర అనడం ఇప్పుడు అందరికీ అలవాటుగా మారిపోయింది. తాజాగా ఏపీ, తెలంగాణ, అటు కేంద్రంలో జరిగిన పరిణామాలు అత్యంత ఆసక్తిగా మారాయి. ఏపీలో కురిసిన భారీ వర్షానికి […]
చంద్రబాబు పాలనలో మెరుపులెన్ని..? మరకలెన్ని?
ఆయనొస్తారు.. అన్ని సమస్యలూ తీరుస్తారు..! 2014 ఎన్నికల సమయంలో భారీ ఎత్తున ప్రసార మాధ్యమాల్లో మోగిపోయిన ప్రచారం ఇది! ఆయనొచ్చారు.. కానీ.. అన్ని సమస్యలూ తీరాయా? ఇప్పుడు వెయ్యి డాలర్ల ప్రశ్న రాష్ట్రంలో హల్ చల్ చేస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మొత్తంగా.. ముచ్చటగా.. మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ మూడేళ్ల కాలంలో బాబు పాలన తీరుతెన్నులు.. ఆయన పాలనకు మార్కులు వంటి విషయాలపై ఓ లుక్కేద్దాం.. రంగాలా వారీగా ఏపీ సాధించిన ప్రగతిని పరిశీలిద్దాం.. సంక్షేమం.. ఏ […]
టీడీపీకి 38 సీట్లా…ఈ సర్వే నమ్మొచ్చా..!
పచ్చని టీడీపీలో ఇప్పుడు మంటలు రేగుతున్నాయి! నేతలు ఒకరి మొహం ఒకరు చూసుకుని బావురుమంటున్నారు. దీనికి కారణం ఇటీవల వైసీపీ ఎన్నికల పరిశీలకుడు, సహాయకుడుగా నియమితుడైన ప్రశాంత్ కిషోర్.. తాజాగా 2019 ఎన్నికల గెలుపోటములపై, సీట్ల వాటాలపై లెక్కలు వేయించాడట. ఈ సర్వేలో టీడీపీకి దిమ్మతిరిగేలా రిజల్ట్ వచ్చిందని అంటున్నారు. రాబోయే రెండేళ్లలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ కేవలం 38 స్థానాల్లోనే గెలుస్తుందని ఈ సర్వే చెప్పంది. ఇంక మిగిలిన సీట్లన్నీ.. జగన్ క్లీన్ స్వీప్ చేస్తాడని […]
రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఊహించని కొత్త వ్యక్తి..!
ఏపీలోని రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనన్న విషయాన్ని ఇప్పటికే సూచనాభిప్రాయంగా వెల్లడించేశారు. వయోభారం రీత్యా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవ్వాలనుకుంటోన్న మురళీమోహన్ తాను తప్పుకుని ఆ స్థానంలో తన కోడులు రూపాదేవిని అక్కడ నుంచి 2019లో ఎంపీగా పోటీ చేయించాలని ప్రయత్నాలు మొదలెట్టేశారు. మురళీమోహన్ ప్రయత్నాలు ఎలా ఉన్నా పార్టీ అధిష్టానం మాత్రం వచ్చే ఎన్నికల్లో ఈ సీటు నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త అవంతి ఫీడ్స్ అధినేత అల్లూరి ఇంద్రకుమార్ పేరును […]
జగన్ను ఓవర్ కాన్ఫిడెన్సే ముంచిందా…!
ఏపీలో 2019 ఎన్నికలు విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్కు చావో రేవో లాంటివి. ఈ ఎన్నికల్లో జగన్ గెలవకపోతే జగన్ పొలిటికల్ ఫ్యూచర్ చాలా డేంజర్ పొజిషన్లోకి వెళ్లిపోయేలా ఉంది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం జగన్ ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్త వ్యూహాలను సైతం అమలు చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఇక ప్రశాంత్ కిషోర్ వైసీపీ+ జనసేన+కామ్రేడ్లతో పొత్తు ఉంటేనే వైసీపీ నెక్ట్స్ అధికారంలోకి వస్తుందని జగన్తో చెప్పినట్టు కూడా ఏపీ పొలిటికల్ వర్గాల్లో ప్రచారం […]