కనగరాజ్ కు మళ్లీ పదవి.. ఈసారైనా ఉంటుందో.. ఊడుతుందో..!

తమిళనాడుకు చెందిన మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ గుర్తున్నారా..కొన్నేళ్ళ క్రితం ఏపీ ఎస్ఈసీగా నియమితులైన ఆయన కోర్టు తీర్పు కారణంగా కొద్ది రోజుల్లోనే ఆ పదవిని కోల్పోయారు. తాజాగా ఆయనకు ఏపీ ప్రభుత్వం మరొక పదవి కట్టబెట్టింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే కొనసాగారు. అయితే ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. […]

త్రివిక్రమ్ పేరిట వచ్చినవన్నీ ఫేక్ పోస్ట్ లే.. నిర్మాతల క్లారిటీ..!

ఏపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సవరణ బిల్లు ప్రకారం ప్రభుత్వమే ఇకపై సినిమా టికెట్లను ఆన్ లైన్ టికెటింగ్ విధానం ద్వారా విక్రయించనుంది. ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షో లను రద్దు చేయడమే కాకుండా సినిమా టిక్కెట్ ధరలను కూడా తగ్గించింది. సినిమా విడుదలైన కొత్తలో ధర పెంచుకొని టికెట్లను విక్రయించుకునే సౌలభ్యాన్ని కూడా తొలగించింది. దీనిపై తెలుగు ఇండస్ట్రీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఏపీ […]

ఏపీ సీఎంపై ప్రశంసల వర్షం కురిపించిన మైత్రి, డివివి దిల్ రాజు

కరోనా మహమ్మారి ఇంకా పలు రాష్ట్రాలను పట్టిపీడిస్తోంది. దీనితో కొన్ని రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు ఫలించలేదు అంతేకాకుండా థియేటర్లను కూడా తెరవలేదు. అయితే ఇతర రాష్ట్రాల్లో థియేటర్లను తెలిసినప్పటికీ అవి కూడా 50 శాతం ఆక్యుపెన్సీ తోనే నడుస్తు వచ్చాయి. రోజుకు మూడు ఆటలే వేసేవారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం మాత్రం సినీ ఇండస్ట్రీకి తీపి కబురు చెప్పింది. థియేటర్లను 100% ఆక్యుపెన్సీ తో రోజుకు నాలుగు […]

అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ స‌ర్కార్‌..ఫుల్ ఖుషీలో టాలీవుడ్‌!

క‌రోనా వైర‌స్ మహ‌మ్మారి కార‌ణంగా మూత‌ప‌డిన థియేట‌ర్లు ఈ మ‌ధ్యే తెరుచుకుని వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నా, ఏపీలో మాత్రం యాభై శాతం ఆక్యుపెన్సీకే జ‌గన్ ప్ర‌భుత్వం అనుమ‌తిని ఇచ్చింది. ఈ విష‌యంపై ఏపీ ప్రభుత్వంతో తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్ద‌లు చర్చలు జ‌రుపుతూనే ఉన్నాయి. అయితే ఎట్ట‌కేల‌కు ఏపీ స‌ర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ తెలిపింది. నేటి నుంచి వంద శాతం ఆక్యుపెన్సీతో, రోజుకు నాలుగు ఆటలు వేసుకోవచ్చ‌ని తాజాగా ప్రకటించింది. ఈ మేర‌కు జీవో కూడా […]

ప‌వ‌న్‌కు పెరుగుతున్న మ‌ద్ధ‌తు..అండ‌గా ఆ యంగ్ హీరో ట్వీట్‌!

సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన `రిప‌బ్లిక్‌` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పొలిటిక్ ఈవెంట్‌గా మార్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏపీ ప్రభుత్వం తీరుపై మండిప‌డ్డారు. సినిమా టికెట్స్ రేట్లు, ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలు విషయంలో జ‌గ‌న్‌ స‌ర్కార్‌పై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. దాంతో ఆయ‌న వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఏపీ మంత్రులు ప‌వ‌న్‌పై విరుచుకుప‌డుతున్నారు. అయితే మ‌రోవైపు పలువురు హీరోలు పవన్‌కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే హీరో […]

నాన్‌వెజ్‌ ప్రియులకు శుభవార్త..ఏపీలో రాబోతున్న మ‌ట‌న్ మార్ట్‌లు!?

నాన్‌వెజ్ ప్రియుల‌కు ఇది శుభ‌వార్తే. ఏపీలో మటన్ మార్ట్‌లను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్రజలకు ఆరోగ్యకరమైన, మంచి మాంసం అందించాలనే ఉద్దేశంతో ప్ర‌భుత్వం మొబైల్‌ మటన్‌ దుకాణాల‌ను ఏర్పాటు చేసేందుకు క‌స‌ర‌త్తులు చేస్తోంది. మటన్ మార్ట్‌గా పిలిచే ఈ మొబైల్‌ దుకాణం వాహనమే. 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తు కలిగిన మొబైల్‌ మటన్‌ విక్రయాల వాహనాన్ని ఎక్కడికైనా సులభంగా తరలించేందుకు వీలుగా డిజైన్‌ చేశారు. ఈ […]

అంగన్‌వాడీ టీచర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్…?

ప్రతిపక్ష టీడీపీ ఎంతలా విమర్శలు చేసినా ఏపీ సర్కారు తన పనిని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పటికే అనేక వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏపీ సర్కారు.. తాజాగా అంగన్ వాడీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్హతలను బట్టి అంగన్ వాడీ టీచర్లకు పదోన్నతులు కల్పించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అంతే కాకుండా అదనంగా ఏపీలో దాదాపు 14 వేల కొత్త పాఠశాలలు ఏర్పాటవుతాయని సర్కారు చెబుతోంది.   ఇకపై పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా […]

బ్రేకింగ్ : కర్ఫ్యూ నిబంధనల్లో కీలక మార్పులు…!

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దీంతో ఇటు తెలంగాణ‌తో పాటు అటు ఏపీలోనూ క‌ర్ప్యూ ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. కాగా ప్ర‌స్తుతం ఈ క‌ర్ఫ్యూ ఆంక్ష‌ల‌ను ఏపీ ప్ర‌భుత్వం జూన్ 30వ‌ర‌కు పొడిగించింది. అయితే ఇందులో తాజాగా కొన్ని స‌డ‌లింపులు ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది ప్ర‌భ‌త్వం. జూన్ 21నుంచి సాయంత్రం ఆరుగంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. సాయంత్రం 6నుంచి ఉద‌యం 6గంట‌ల దాకా క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు అమల్లో ఉంటాయ‌ని […]

జూలై 26 నుంచి 10వ తరగతి పరీక్షలు…?

ఏపీ ముఖ్యమంత్రి వైస్ జ‌గ‌న్ ఈరోజు విద్యాశాఖ అధికారుల‌తో స‌మావేశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ స‌మావేశంలో ఏపీలో నిర్వ‌హించబోయే ఇంట‌ర్, ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిన తేదీల‌పై చివరి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో భాగంగా ఏపీ టెన్త్ పరీక్షల నిర్వహణపై అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. టెన్త్ పరీక్షలు జూలై 26 నుండి ఆగస్టు 2 వరకు జరపాలని ప్రతిపాదనలు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం మొత్తం 4 వేల సెంటర్లలో పది పరీక్షల నిర్వహణకు […]