ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలోనూ కర్ప్యూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాగా ప్రస్తుతం ఈ కర్ఫ్యూ ఆంక్షలను ఏపీ...
ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ ఈరోజు విద్యాశాఖ అధికారులతో సమావేశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఏపీలో నిర్వహించబోయే ఇంటర్, పదోతరగతి పరీక్షలు నిర్వహించాల్సిన తేదీలపై చివరి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో...
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన పంపిణీ చేసే వాటిలో కంట్లో వేసే ముందు తప్ప మిగతా మందులను...
పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 7...