భారత్ లో యాహూ న్యూస్ కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటన?

భారత్ లో 20 ఏళ్ళ పాటు వినియోగదారులకు స్థానిక ప్రీమియం కంటెంట్ ను అందించిన యాహు సంస్థ ఇకపై భారత్ లో వార్తా సేవలను నిలిపివేస్తున్నట్లు యాహు సంస్థ ప్రకటించింది. ఇటీవల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నిబంధనలలో మార్పు రావడంతో ఈ నిర్ణయం తీసుకోండి. యాహు సంస్థ విదేశీ యాజమాన్యంలోని మీడియా కంపెనీల డిజిటల్ కంపెనీ నియంత్రిస్తుంది. అయితే మూసివేసిన ఈ వెబ్ సైట్ లలో యాహు న్యూస్, క్రికెట్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, మేకప్ ఇండియా ఉన్నాయి […]

బుల్లెట్ బండి వధువు కు ఏకంగా అలాంటి..అవకాశం ఇచ్చిన నిర్మాత?

బుల్లెట్ బండి ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాట మార్మోగిపోతోంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇలా ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది. అయితే గత కొద్ది రోజుల క్రితం ఒక పెళ్లి అయిన కొత్త జంట ఈ పాటకు డాన్స్ చేయడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాటకు పెళ్లి కూతురు వేసిన డాన్స్ చూసి చాలామంది ఫిదా అయిపోయారు. అంతే కాకుండా ఈ వీడియో రాత్రికి రాత్రి సోషల్ […]

స‌మంత రూట్‌లోనే కీర్తి సురేష్‌..స‌క్సెస్ అవుతుందా?

స‌మంత అక్కినేని.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స‌మంత ఇటు సినిమాల‌తో బిజీగా గ‌డుపుతూనే.. మ‌రోవైపు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతోంది. ఏకమ్‌ లర్నింగ్ అనే స్కూల్‌తో పాటు సాకీ అనే దుస్తుల లేబుల్‌ను స‌మంత స‌క్సెస్ ఫుల్ రాన్ చేస్తోంది. ఇక ఈమెనే కాకుండా త‌మ‌న్నా, కాజ‌ల్‌, ర‌కుల్ వంటి తార‌లు కూడా ఓవైపు సినిమాలు, మ‌రోవైపు వ్యాపారాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీరి రూట్‌లోనే కీర్తి సురేష్ కూడా ప‌య‌నించ‌బోతోంది. మ‌హానటి సినిమాతో జాతీయ […]

భార‌త్‌లో క‌ల‌వ‌ర పెడుతున్న క‌రోనా..భారీగా రోజూవారీ కేసులు!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. అయితే గ‌త రెండు రోజులు నుంచీ మాత్రం రోజూవారీ కేసులు మ‌ళ్లీ భారీగా న‌మోదు అవుతున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 46,164 మందికి కొత్తగా కరోనా సోకింది. […]

చెప్పు తెగుద్ది ఎదవ..అమెరికా అధ్యక్షుడిపై నిఖిల్‌ ఘాటు వ్యాఖ్య‌లు!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ హీరో.. సోస‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే స‌మాజంలో జ‌రుగుతున్న ప‌లు అంశాల‌పై త‌న‌దైన శైలిలో స్పందిస్తుంటాడు. అయితే ఈ సారి ఏకంగా అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌ను `చెప్పు తెగుద్ది ఎద‌వ` అంటూ ఏకిప‌డేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కొద్దిరోజులుగా అఫ్ఘనిస్తాన్ లో దుర్భర్బ పరిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. అధ్యక్షుడు నిష్క్రమణతో అఫ్గాన్ తాలిబన్స్ […]

అందుకే నిర్మాత‌గా మారాను..అస‌లు గుట్టు విప్పిన సందీప్ కిష‌న్!

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు నిర్మాతగా మారి సినిమాల‌ను నిర్మిస్తున్నారు. ఈయ‌న నిర్మాణంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వివాహ భోజ‌నంబు`. హాస్యనటుడు సత్య హీరోగా రామ్‌ అబ్బరాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అర్జావీ రాజ్ హీరోయిన్‌గా, సందీప్ కిష్‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. లాక్‌డౌన్‌తో ఇంటి నిండా బంధువులు ఉండిపోతే.. ఓ పిసినారి పెళ్లి […]

ఎట్ట‌కేల‌కు దిగొచ్చిన స‌మంత‌..వారికి క్షమాపణలు!?

అక్కినేని వారి కోడ‌లు స‌మంత తాజాగా క్ష‌మాప‌ణ‌లు కోరింది. క్ష‌మాప‌ణ‌లు కోరేంత‌ తప్పు ఏం చేసింది..? ఈమె ఎవ‌రికి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది..? అస‌లు మ్యాట‌ర్ ఏంటి..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొర‌కాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఈ మధ్య ప్ర‌ముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్‌లోలో సమంత పోషించిన రాజీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజీ అనే […]

ఏపీలో కొత్త‌గా 1,601 క‌రోనా కేసులు..ఆ జిల్లాల్లోనే అత్య‌ధికం!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అవుతోంది. గ‌త కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు క్ర‌మ‌క్ర‌మ‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అయితే నిన్న మాత్రం రోజూవారీ కేసులు స్ప‌ష్టంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల […]

BREAKING: సీఎం జగన్ బెయిల్ రద్దు తీర్పు వాయిదా…!

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై బుధవారం సీబీఐ కోర్టు విచారించింది. ఈ విషయమై ఏపీలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వైసీపీ శ్రేణులు తమ అధినేత భవితవ్యం ఎలా ఉండబోతుందని ఆందోలన చెందుతున్న క్రమంలో జగన్‌కు కోర్టు రిలీఫ్ ఇచ్చిందనే చెప్పొచ్చు. సీబీఐ హైకోర్టు ఇప్పటి వరకు ఇరువైపుల నుంచి అనేక వాదనలు విన్న తర్వాత ఎలాగైన తుది తీర్పు ఇస్తుందని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ […]