ఆపరేషన్ సింధూర్ కాకుండా మరేదో ప్లాన్ చేస్తున్నారా.. ఆయనతో మోడీ భేటీ అందుకేనా..?

ప‌హ‌ల్గాం ఉగ్రదాడి విషయంలో భారత్ పాకిస్తాన్‌పై ప్ర‌తీకారం తీర్చుకుంది. ఏకంగా తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా తీసుకుని వాటిని నేలమట్టం చేసింది. ఈ సంఘటనలో వంద మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. ఈ క్రమంలోనే పాక్ ప్రతిదాడికి దిగింది. మిస్సైల్ తో భారత ఆర్మీ పై దాడికి ప్రయత్నించింది. అయితే.. భారత్ ఈ సమస్యను పూర్తిగా ఏస్ 400 డిఫెన్స్ సిస్టం ద్వారా తిప్పికొట్టింది. ఇక గురువారం రాత్రివేళ 15 ఇండో నేవి స్థావరాలపై భారీ ఎత్తున […]

భారత్ vs పాక్: యుద్ధంలో ఏం జరుగుతుంది.. మోడీ జాతకం పై జ్యోతిష్యం ఇదే..!

పహల్గాం ఉగ్ర‌ దాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించి పలు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలే ల‌క్ష్యంగా ధ్వంసం చేసింది. ఇండియన్ నేవీ సత్తా చాటుకుంది. ఈ క్ర‌మంలోనే రెండు దేశాల మధ్యయుద్ధ వాతావరణ మొదలైంది. గురువారం పాకిస్తాన్ భారతదేశంలోని కొన్ని నావి స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగింది. అయితే.. ఆ ప్రయత్నం విఫలమైంది. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం ఇస్లామాబాద్, లాహోర్లపై బాంబు దాడి జరిగిందని సమాచారం. ఇక ఈ ఇండో, పాక్ […]

ఎప్పుడు పని చేస్తాయో తెలియని చైనా రాకెట్స్ తో భారత్ పై యుద్దమా.. ?

పహల్గాం ఉగ్ర‌ దాడితో భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అనవసరంగా భారత్‌ను టచ్ చేసిన పాకిస్తాన్‌కు ఇండియన్ ఆర్మీ చుక్కలు చూపిస్తుంది. పాకిస్తాన్ దాడులను అంతే స్పూర్తతి తిప్పి కొడుతుంది. తాజాగా ఈ ఉగ్రదాడల పరంపరలో.. మరో ఘట్టం జమ్ము ప్రాంతాన్ని టార్గెట్ చేసిన పాకిస్తాన్. ఎనిమిది క్షిప‌ణులను ప్రయోగించింది. సత్వరి, సాంబ, ఆర్ఎస్, పురనీయ ప్రాంతాల్లో జరిగిన ఈ దాడులను భారత్ నావి బలంగా అడ్డుకుంది. పాకిస్తాన్ ప్లాన్ పూర్తిగా ప్లాప్ అయింది. […]

దట్ ఇజ్ భారత్ ఆర్మీ.. రెండు రోజులకే పరారీలో పాక్ ప్రధాని..

పహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రతీకారంతో రగిలిపోయింది. ఈ క్రమంలోని పది రోజులు సమయం తీసుకున్న మోదీ.. ఆర్మీకి ఫుల్ పవర్ ఇచ్చేసాడు. ఆపరేషన్ సింధూర్‌ పేరుతో పాకిస్తాన్ పై భారత్ యుద్ధం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా ఇండియా వ‌ర్సెస్‌ పాకిస్తాన్ల వార్ జోరుగా సాగుతుంది. అనవసరంగా ఇండియాను గెలికి.. పాకిస్తాన్ తప్పు చేసింది. ఈ క్రమంలోనే భారత్ ఆర్మి పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తుంది. అయితే తాజాగా జమ్మూపై దాడి చేసే […]

ప్రణయ్ హత్య కేసులో అమృతపై అమృత చెల్లి షాకింగ్ కామెంట్స్..!

2018లో సంచలనగా మారిన ప్రణయ్ పరువుహత్య కేసు అందరికి గుర్తుండే ఉంటుంది. నల్గొండ ప్రాంతంలో జరిగిన ఎస్సీ, ఎస్టీ హత్య కేసులో ఈరోజు కోర్ట్‌లో ఫైనల్ తీర్పును జారీ చేసింది. అమృత, ప్రణయ్ మాడర్ కేసులో.. మొత్తంగా 8 మందిని నిందితులను కోర్టుకు హాజరు పరచగా.. ఇందులో ఏ వన్ గా ఉన్న మారుతి రావు అప్పట్లోనే మరణించారు. అయితే ఆ తర్వాత ఏ 2గా ఉన్న సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో […]

రోహిత్ శర్మ మనసు డీప్ గా హర్ట్ చేసిన వెంకటేష్ హీరోయిన్..అంత మాట అనేసింది ఏంటి..?

ప్రెసెంట్ ఐపీఎల్ సీజన్ నడుస్తుంది ..ఎంత హాట్ హాట్ గా ముందుకు వెళ్తుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో మీమ్‌స్ .. ఈ ఐపిఎల్ కి సంబంధించి ఎక్కువగా చూస్తూనే ఉన్నాము. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది . ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టును వీడతాడని వచ్చే సీజన్ కి ముందు జరిగే మెగా వేలంలో అతను పాల్గొంటాడు అని తెగ […]

ఒక్కే ఒక్క దెబ్బతో బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారి ఆంటీ.. రష్మికనే మించిపోయిందిగా..!!

కుమారి ఆంటీ .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోయిందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా గత రెండు నెలల నుంచి సోషల్ మీడియాలో కుమారి ఆంటీ కి సంబంధించిన రీల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . హైదరాబాద్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ ఉంటుంది కుమారి ఆంటీ . మొదట పెద్దగా జనాలకి ఎవరికీ తెలియదు . ఆమె వండే ఫుడ్ […]

ఫ్యాన్స్ కి దిమ్మ తిరిగిపోయే షాక్.. ఆ బడా సెలబ్రిటీని రెండో పెళ్లి చేసుకోబోతున్న సానియా మీర్జా..!?

ప్రముఖ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా తన భర్తకు విడాకులు ఇచ్చేసిన విషయం తెలిసిందే . పాకిస్తాన్ క్రికెట్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సానియా మీర్జా.. ఒక బిడ్డ పుట్టాక అతనితో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంది . ఈ విషయం రీసెంట్ గానే అఫీషియల్ గా ప్రకటించింది . అయితే షోయబ్ మాలిక్ తన మూడో పెళ్లి కూడా చేసేసుకున్నాడు. పాకిస్తాన్ నటిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. […]

త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న వైఎస్ షర్మిల కుమారుడు.. ముహూర్తం పిక్స్.. వేదిక ఎక్కడంటే..?

వై ఎస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి సందడి మొదలుకానుంది. షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలోనే పెళ్లి పీటలేకనున్నాడు. ఈ మధ్యకాలంలో షర్మిల కొడుకు రాజారెడ్డి ప్రేమలో పడ్డాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన వైఎస్ షర్మిలా మాట్లాడుతూ.. ప్రేమించిన అమ్మాయి తోనే అత‌డి పెళ్లి చేసేందుకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ న్యూ ఇయర్ […]