మహానాడు..తెలుగుదేశం పార్టీకి పండుగ లాంటి కార్యక్రమం..ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఈ మహానాడు కార్యక్రమాన్ని గ్రాండ్ గా చేసుకుంటారు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత..కోవిడ్ వల్ల మహానాడు జరుపుకోలేదు. కానీ గతేడాది మహానాడు కార్యక్రమాన్ని ఒంగోలులో భారీ స్థాయిలో జరుపుకున్నారు. ఊహించని విధంగా ఈ కార్యక్రమానికి టిడిపి శ్రేణులు తరలివచ్చాయి. కార్యక్రమాన్ని ఫ్లాప్ చేయాలని వైసీపీ తన అధికార బలాన్ని మొత్తం ఉపయోగించింది..అయినా సరే మహానాడు సక్సెస్ ఔయింది. ఇక ఇప్పుడు ఎన్నికల ముందు […]
Category: Politics
అమరావతిలో జగన్..పెద్ద స్కెచ్తోనే..రివర్స్ అవుతుందా?
వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సిఎం జగన్..అమరావతి ప్రాంతంలోనే ఉంటున్నారు. తాడేపల్లిలోనే ఉంటున్నారు కానీ..ఎప్పుడు అమరావతిలో పర్యటించలేదు..అక్కడి ప్రజలని పట్టించుకున్నట్లు కనిపించలేదు. పైగా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని అన్నారు. దీంతో అమరావతి రైతులు ఉద్యమ బాటపట్టారు. మూడేళ్ళ నుంచి పోరాటాలు చేస్తున్నారు. కానీ వారి పోరాటాలని జగన్ ప్రభుత్వం అణిచివేసే దిశగానే ముందుకెళ్లింది..ఎప్పుడు వారి సమస్యలని తెలుసుకోలేదు. అయితే అక్కడ వైసీపీపై వ్యతిరేకత పెరిగిందనే మాట వాస్తవం..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక […]
విశాఖ వైసీపీలో లొల్లి..సీట్ల తగాదా.!
అధికార వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గ పోరు నడుస్తుంది. ముఖ్యంగా సీట్ల విషయంలో పంచాయితీ పెద్దగానే ఉంది. ఇదే క్రమంలో విశాఖలో సైతం నేతల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తుంది. విశాఖ నగరంలో ప్రతి సీటులోనూ ఆధిపత్య పోరు. విశాఖ తూర్పు స్థానంలో పలువురు నేతలు సీటు కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా వంశీకృష్ణ, అక్రమాని విజయనిర్మల మధ్య పంచాయితీ ఉంది. ఇటు టిడిపి […]
పవన్ వ్యూహాలు..జగన్కే ప్లస్ అవుతాయా?
వచ్చే ఎన్నికల్లో జగన్ని ఓడించాలని అటు చంద్రబాబు, ఇటు పవన్ ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఇద్దరు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి జగన్కు మేలు జరిగింది. కానీ ఈ సారి అలా జరగకూడదని, ఇద్దరు కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే బాబు, పవన్ పొత్తు దిశగా వెళుతున్నారు. టిడిపి, జనసేన కలిసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ పవన్ మరోక అంశం కూడా […]
మహానాడుపై వైసీపీ ఫోకస్..టీడీపీ భారీ ప్లాన్.!
మరో రెండు రోజుల్లో టీడీపీ శ్రేణులకు పసుపు పండుగ మొదలుకానుంది. ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. రాజమండ్రి వేదికగా మహానాడు జరగనుంది. మహానాడు, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఒకేసారి జరగనున్నాయి. ఎన్నికల ముందు నిర్వహించిన ఈ మహానాడుని విజయవంతం చేయాలని టిడిపి శ్రేణులు కష్టపడుతున్నాయి. మహానాడు వేదిక నుంచే ఎన్నికల శంఖారావం పూరించాలని చంద్రబాబు చూస్తున్నారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి పలు […]
జనంలోనే జగన్..ముందస్తు స్కెచ్తోనే..!
ఇటీవల కాలంలో జగన్ ఎక్కువగా జనంలోనే ఉంటున్నారు. ఏదొక కార్యక్రమం పేరుతో భారీ సభలు పెడుతూ..ప్రజలతో మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకానికి బటన్ నొక్కడం గాని, లేదా ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి శంఖుస్థాపన చేయడం గాని..ఏదొక జిల్లాలో ఒక కార్యక్రమం పెట్టుకుని అక్కడ భారీగా జనాలని సమీకరించి సభ పెడుతున్నారు. అయితే సభకు భారీగా జనాలని సమీకరిస్తున్నారు. వాలంటీర్లు, వైసీపీ నేతలు, సచివాలయ ఉద్యోగులు..జగన్ సభకు జనాలని రప్పించే కార్యక్రమాలని చేస్తున్నారు. అలా కాకుంస స్వచ్ఛందంగా ఎంతమంది జనం […]
టీడీపీ మేనిఫెస్టో రెడీ..ఊహించని హామీలతో బాబు..!
ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అంచనా వేయలేని పరిస్తితి..జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? లేక షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తారా? అనేది క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతం పరిస్తితులని చూస్తే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ప్రచారం వస్తుంది. అంటే తెలంగాణ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు జరిగేలా ఈ ఏడాది చివరిలో ప్రభుత్వం రద్దు చేసి..ఎన్నికలకు వెళ్తారని తెలుస్తుంది. ఇక ముందస్తుపై ప్రతిపక్ష టీడీపీ రెడీ అవుతుంది. మొదట నుంచి జగన్ ముందస్తు […]
సిట్టింగ్లకు సీట్లు..కేసీఆర్ గేమ్..వారికే డౌట్.!
మరో ఆరు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి కేసిఆర్ ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యర్ధులకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా మళ్ళీ సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే గత రెండు ఎన్నికల మాదిరిగా ఈ సారి బిఆర్ఎస్ పార్టీ సులువుగా గెలవడం కష్టమే. ఆ పార్టీ ఇంకాస్త కష్టపడాల్సి ఉంది. పైగా కాంగ్రెస్, బిజేపిలు వేగంగా పుంజుకుంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో […]
కడప కోటలోకి లోకేష్..టీడీపీకి ఛాన్స్ ఉంటుందా?
యువగళం పాదయాత్రతో నారా లోకేష్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉంటూ..వారి సమస్యలు తెలుసుకుంటూ, అండగా నిలబడుతున్నారు. ప్రజలతో మమేకమవుతుండటంతో లోకేష్కు ప్రజల నుంచి మద్ధతు కూడా వస్తుంది. మొదట్లో లోకేష్ పాదయాత్రకు పెద్దగా ప్రజాధరణ రాలేదు..కానీ నిదానంగా ఆదరణ పెరుగుతూ వచ్చింది. లోకేష్ ప్రజలతో మమేకమవుతున్న తీరు ఆకట్టుకుంటుంది. అలాగే తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే..అక్కడ ఎమ్మెల్యేలని టార్గెట్ చేసుకుని లోకేష్ విమర్శలు […]