కాంగ్రెస్‌లో చేరికల లిస్ట్ పెద్దదే..సీట్ల సర్దుబాటు ఎలా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి ఊహించని వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు పెద్దగా రేసులో లేని పార్టీ..ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుని బి‌ఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా ముందుకొస్తుంది. ఇదే సమయంలో బి‌జే‌పి వీక్ అవ్వడంతో ఆ పార్టీలోకి వలసలు ఆగిపోయాయి..వరుసగా కాంగ్రెస్ లోకి చేరికలు మొదలయ్యాయి. పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహ 35 మంది నేతలు ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో అన్న […]

వెంకటగిరి బరిలో నేదురుమల్లిని ఓడిస్తా? ఆనం మార్క్ పాలిటిక్స్.!

ఉమ్మడి నెల్లూరు జిల్లాపై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి పట్టు ఎక్కువగానే ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కాంగ్రెస్ లో మంత్రిగా చేసినప్పుడు ఈయనకు జిల్లా రాజకీయాలపై పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఈయన వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాక అనుకున్న మేర తన పట్టు కొనసాగించే అవకాశాలు రాలేదు. ఈ క్రమంలోనే ఆయన కొన్ని రోజుల క్రితమే వైసీపీ నుంచి బయటకొచ్చేశారు. ఇక టి‌డి‌పిలో చేరడం ఖాయమైంది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలోకి వచ్చిన లోకేష్ పాదయాత్రకు […]

జగన్ బిగ్ ట్విస్ట్..ఎంపీలుగా మంత్రులు?

వచ్చే ఎన్నికల్లో పనిచేయని కొందరికి సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని జగన్ పదే పదే చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. సరైన పనితీరు కనబర్చని నేతలని సైడ్ చేస్తానని అంటున్నారు. అయితే పనితీరు సరిగ్గా లేకుండా ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల లిస్ట్ ఎక్కువగానే ఉందని తెలిసింది. ఇందులో కొందరు మంత్రులు కూడా ఉన్నారని సమాచారం. అయితే అలా అందరికీ సీట్లు ఇవ్వకపోవడం కూడా ఇబ్బందే. దీని వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే […]

కాంగ్రెస్‌కు బిగ్ టర్నింగ్ పాయింట్..ఈటల-కోమటిరెడ్డి రెడీ అయ్యారా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని టర్నింగ్ పాయింట్ ఒకటి వచ్చింది.  ఇంతకాలం రేసులో వెనుకబడ్డ కాంగ్రెస్..ఒక్కసారి రేసులోకి దూసుకొచ్చి..అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి పోటీగా నిలబడుతుంది. ఇక ఊహించని విధంగా ఆ పార్టీలో చేరికలు సంచలనం సృష్టించనున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక అసలైన చేరికలు జులై 2 లేదా 3వ తేదీల్లో ఉండనున్నాయి. అప్పుడు రాహుల్ గాంధీ సమక్షంలో భారీ చేరికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్ […]

నెల్లూరులో ఒంటరైన అనిల్..లోకేష్-ఆనం దూకుడు.!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో కొనసాగిన పాదయాత్ర ఇప్పుడు సూళ్ళూరుపేటలో జరుగుతుంది. అయితే ఈ జిల్లాలో కూడా లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు గట్టిగానే వస్తుంది. అలాగే ఏ నియోజకవర్గంలోకి వెళితే అక్కడ వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలు అంటూ లోకేష్ ఫైర్ అవుతున్నారు. అయితే లోకేష్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అవుతున్నారు. జిల్లాకు ఎవరేం చేశారో చర్చించుకుందామని సవాల్ […]

గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కదా? పవన్‌కు సాధ్యమేనా?

వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ అరాచక పాలన కొనసాగిస్తున్న జగన్ అధికారంలో నుంచి దిగిపోవాలని పవన్ అంటున్నారు.ఈ క్రమంలో టి‌డి‌పితో కలిసి ఆయన ముందుకెళ్లడానికి కూడా రెడీ అయ్యారు. ఇక గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేస్తున్న పవన్..రాజోలు సభలో వైసీపీ నేతలకు ఓ సవాల్ చేశారు. అసలు గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేయడమే తన లక్ష్యమని […]

ఆ మంత్రికి సీటు తిప్పలు..కొత్త అభ్యర్ది రెడీ.!

వచ్చే ఎన్నికల్లో పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని జగన్ పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కూడా గడపగడపకు సమీక్షా సమావేశంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. కొందరు పనితీరు బాగోలేదని వారికి సీటు ఇవ్వడం కష్టమని చెప్పారు. ఈ క్రమంలో కొందరు మంత్రులని సైతం సైడ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఈ క్రమంలోనే మంత్రి గుమ్మనూరు జయరాంకు సీటు విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈయన పనితీరు బాగోలేదని పలు సర్వేల్లో తేలింది. పైగా […]

పిఠాపురం బరిలో ముద్రగడ..పవన్‌కు సవాల్..గెలవగలరా?

మొన్నటివరకు కాపు ఉద్యమ నేత అనే ముసుగులో ఉన్న ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఆ ముసుగు తీసి తాను జగన్‌కు విధేయుడుని అనే చెప్పకనే చెబుతున్నారు. ఇటీవల పవన్..కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఫైర్ అవుతూ వస్తున్నారు. గతంలో తనని బూతులు తిట్టడం, తమ పార్టీ మహిళా నేతలతో దాడులు చేయడంతోనే పవన్..ద్వారంపూడిని టార్గెట్ చేశారు. ఇక ద్వారంపూడిని టార్గెట్ చేయడంతో ముద్రగడ..పవన్ పై ఫైర్ అవుతున్నారు. దీంతో జనసేన శ్రేణులు ముద్రగడని గట్టిగా […]

కాంగ్రెస్‌లో రాజగోపాల్ రిటర్న్..ఈటల-డీకే-విజయశాంతికి గేలం.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని జోష్ వస్తుంది. ఇప్పటివరకు ఆ పార్టీ చాలా వెనుకబడి ఉంది..కానీ కర్నాటక ఎన్నికల్లో గెలవడంతో ఆ ప్రభావం తెలంగాణపై పడింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఊపు వచ్చింది. ఇదే క్రమంలో వలసల జోరు కొనసాగింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. వీరి రాకతో పార్టీకి కొత్త ఊపు వచ్చింది. అటు మాజీ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, […]