ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక ప్రాంతమైన పల్నాడు జిల్లాలో సత్తా చాటేందుకు అధికార, ప్రతిపక్షాల అధినేతలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి సమీప జిల్లా కావడంతో… ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ… అభ్యర్థుల ఎంపికపైన ప్రధాన పార్టీలు తలమునకలై ఉన్నాయి. అధికార పార్టీలో అయితే సిట్టింగ్ అభ్యర్థుల మార్పు తప్పదనే పుకార్లు సైతం ఇప్పటికే షికార్లు చేస్తున్నాయి. పల్నాడు ప్రాంతంలోని […]
Category: Politics
గన్నవరంలో తమ్ముళ్ళ రచ్చ..వంశీ టార్గెట్ గానే.!
గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టార్గెట్ గానే లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. టిడిపి నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళి..చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడుతున్న వంశీని ఓడించాలని టిడిపి శ్రేణులు కసిగా ఉన్నాయి. ఈ క్రమంలో గన్నవరంలో లోకేష్ పాదయాత్ర ఎంటర్ అవ్వడమే తెలుగు తమ్ముళ్ళు భారీ స్థాయిలో పాదయాత్రలో కనిపించారు. అటు గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుకు లోకేష్ టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యార్లగడ్డ సైతం..లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. […]
పట్నంకు మంత్రి.. తుమ్మల-తీగల పొజిషన్ ఏంటి?
మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభ్యర్ధుల లిస్ట్ ప్రకటించి కేసిఆర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. 119 సీట్లకు గాను..ఒక్కసారే 115 సీట్లలో అభ్యర్ధులని ప్రకటించారు. ఒక 9 చోట్ల సిట్టింగ్ సీట్లలో మినహా మిగతా సీట్లలో సిట్టింగులకు ఛాన్స్ ఇచ్చారు. అటు కాంగ్రెస్, ఎంఐఎం, బిజేపి సిట్టింగ్ సీట్లలో బలమైన అభ్యర్ధులని ఫిక్స్ చేశారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది, టిడిపి నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ లోకి వచ్చిన విషయం […]
బీఆర్ఎస్ లిస్ట్లో ట్విస్ట్లు..కేసీఆర్ టార్గెట్ 95..బీఆర్ఎస్కు సాధ్యమేనా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సుమారు 100 రోజుల వరకు సమయం ఉందనే చెప్పవచ్చు. నవంబర్ చివరిలో గాని, డిసెంబర్ మొదట్లో గాని ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు..కానీ ఈలోపే కేసిఆర్ దూకుడు ప్రదర్శించారు. 115 మందితో అభ్యర్ధుల లిస్ట్ విడుదల చేశారు. 119 సీట్లు ఉంటే 115 సీట్లలో అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ సీట్ల విషయం ఇంకా తేల్చలేదు. ఇక ఏడు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలని […]
రాధా మళ్ళీ బరిలో లేరా? బాబు ప్లాన్ ఏంటి?
విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా పోలిటికల్ కెరీర్ లో ఉన్న ట్విస్ట్లు ఇంకా ఎవరికి ఉండవనే చెప్పాలి. అసలు ఆయన రాజకీయంగా ఎటు వైపు వెళుతున్నారు? ఏం చేస్తున్నారు? అనేది క్లారిటీ ఉండటం లేదు. 2004లో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు..2009లో ప్రజారాజ్యం నుంచి, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు టిడిపిలో చేరారు. కానీ అప్పుడు పోటీ చేయలేదు. టిడిపి కోసం ప్రచారం చేశారు. అటు టిడిపి ఓడిపోయి అధికారానికి […]
రెడ్ల వారసులకి సీట్లు ఫిక్స్..వారి పొజిషన్ ఏంటి?
వచ్చే ఎన్నికల్లో కొంతమంది సీనియర్ నేతలు తమ వారసులకు సీట్లు ఇప్పించుకోవాలని గట్టిగానే ట్రై చేస్తున్నారు..అటు టిడిపి, ఇటు వైసీపీలో వారసులు చాలామంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ముఖ్యంగా వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులు లైన్ లో ఉన్నారు. అందరూ సీనియర్ నేతల వారసులే..సీట్లు ఆశిస్తున్నారు. కానీ సిఎం జగన్ ఇప్పటివరకు ఇద్దరు, ముగ్గురుకు తప్ప మిగతా సీనియర్ నేతల వారసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపించడం లేదు. ఈ సారి కూడా తనతో పాటే […]
టీడీపీ-జనసేనలో సీట్ల కోసం వైసీపీ నేతల పోటీ?
టీడీపీ-జనసేనల్లో సీట్లు దక్కించుకోవడం కోసం వైసీపీ నేతలు పోటీ పడుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది..దానికి ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి మంచి సమాధానమే ఇచ్చారు. వైసీపీలో పోటీ ఎక్కువైంది..సీట్లు దక్కించుకోవాలని చాలామంది చూస్తున్నారు. గెలిచే పార్టీ కాబట్టి..ఒకో సీటులో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే అందరికీ సీటు ఇవ్వలేము కాబట్టి..ఒకరికి సీటు ఇచ్చి..మిగిలిన వారికి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని చెబుతున్నామని, సీటు కోసం పట్టుబట్టే వారు..ఏ పార్టీ అయితే ఏముందితో సీటు కావాలని..వేరే […]
లోకేష్తో వంశీకి చెక్ పడుతుందా? యార్లగడ్డ కెపాసిటీ ఎంత?
లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. విజయవాడ పరిధిలో పాదయాత్ర ముగించుకుని పెనమలూరు నియోజకవర్గం నుంచి గన్నవరంలోకి లోకేష్ పాదయాత్ర ఎంటర్ అయింది. అయితే అర్ధరాత్రి వరకు లోకేష్ పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో ప్రజా మద్ధతు కొంతమేర కనిపించింది. ఇక గన్నవరంలో లోకేష్ పాదయాత్ర ఎంటర్ అయిన నేపథ్యంలో అక్కడ రాజకీయం హాట్ హాట్ గా మారింది. టిడిపి నుంచి వైసీపీలోకి వెళ్ళి..చంద్రబాబు, లోకేష్లని టార్గెట్ చేసి విరుచుకుపడుతున్న వంశీకి చెక్ పెట్టాలని టిడిపి […]
ఎన్నికల ఎత్తులు..అభ్యర్ధులతో చిక్కులు.!
వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకునే దిశగా సిఎం కేసిఆర్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచి తెలంగాణలో అధికారం దక్కించుకున్న బిఆర్ఎస్..మూడోసారి కూడా అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఇప్పుడు ఆ దిశగానే కేసిఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన ఎన్నికల శంఖారావం పూరించారు. తాజాగా సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఆయన..అక్కడ నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు. బిఆర్ఎస్ పాలనలో తెలంగాణకు చేసిన కార్యక్రమాలు గురించి […]