ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం అంటే వైసీపీ కంచుకోట అని డౌట్ లేకుండా చెప్పొచ్చు..గత రెండు ఎన్నికల్లో డోన్ నుంచి వరుసగా వైసీపీ సత్తా చాటుతూ వస్తుంది. అందులోనూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వరుసగా విజయం సాధించారు. ఇప్పుడు ఆర్ధిక మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే మొన్నటివరకు డోన్లో బుగ్గనకు తిరుగులేదని పరిస్తితి..కానీ ఎప్పుడైతే టీడీపీ ఇంచార్జ్గా సుబ్బారెడ్డి వచ్చారో..అప్పటినుంచి డోన్లో రాజకీయం మారింది. ప్రస్తుతం డోన్లో పార్టీల బలబలాలు చూసుకుంటే…డోన్లో వైసీపీకి ప్లస్ ఉంది..బుగ్గనకు మాత్రం […]
Category: Politics
బాబు స్కెచ్..పవన్ కోసం డమ్మీలు..!
టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడం దాదాపు ఫిక్స్ అయిపోయింది..తాజాగా చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిసిన విధానం బట్టి చూస్తే..నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి వైసీపీని ఎదురుకునే అవకాశాలు ఉన్నాయి. కలిసి పోటీ చేస్తేనే వైసీపీని నిలువరించగలరు..లేదంటే వైసీపీదే మళ్ళీ పైచేయి అవుతుంది. అయితే పొత్తు దాదాపు ఫిక్స్ అయిన నేపథ్యంలో పలు సీట్లని టీడీపీ..జనసేన కోసం వదలాలి. అంటే కొందరు టీడీపీ ఇంచార్జ్లు త్యాగం చేయాలి. అయితే ఇలా సీట్లు వదులుకునే విషయంలో ఇబ్బందులు రావొచ్చు అని ప్రచారం […]
పిఠాపురంలో పొత్తుల గోల..సీటు ఎవరికి?
గతేడాది నుంచి టీడీపీ-జనసేన పొత్తు ఉండొచ్చు అని, పొత్తు ఉంటేనే..వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యమవుతుందని, లేదంటే మళ్ళీ జగన్కు ఛాన్స్ ఇచ్చినట్లే అని విశ్లేషణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పొత్తు అనేది ముఖ్యమని అటు చంద్రబాబు గాని, ఇటు పవన్ కల్యాణ్ గాని భావించారు..అందుకే మధ్యమధ్యలో పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు హింట్ ఇచ్చారు. కాకపోతే తమకు ఇన్ని సీట్లు కావాలని, పవన్కు సీఎం సీటు ఇవ్వాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేయడం, ఎక్కువ సీట్లు ఇవ్వమని, […]
ఆ స్థానాలని వదులుకున్న టీడీపీ..వైసీపీకి వన్సైడ్..!
రాజకీయంగా 175కి 175 స్థానాల్లో బలమైన నాయకులు ఉన్న పార్టీ ఏది అంటే..డౌట్ లేకుండా వైసీపీ అని చెప్పేయొచ్చు..ఆ పార్టీకు అన్నీ స్థానాల్లో బలమైన నాయకులు ఉన్నారు. వైసీపీతో పోలిస్తే టీడీపీకి అన్నీ స్థానాల్లో బలమైన నాయకులు లేరు. ఉండటానికి 175 స్థానాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ కొన్ని స్థానాల్లో టీడీపీకి బలమైన నాయకులు లేరు. దీంతో వైసీపీకి అడ్వాంటేజ్ ఇంకా పెరిగింది ఇంకా చెప్పాలంటే కొన్ని స్థానాల్లో గెలవడంపై టీడీపీ ఫోకస్ చేయడం […]
రాజానగరంలో రాజాకు టీడీపీతో నో ప్రాబ్లం..కానీ..!
రాష్ట్రంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై కాస్త వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే…151 మంది ఎమ్మెల్యేలు ఉంటే..దగ్గర దగ్గరగా 50 మంది వరకు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలుతుంది. అయితే వ్యతిరేకత తక్కువ ఉంటూ, స్ట్రాంగ్గా ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువగానే ఉన్నారు. అలా తక్కువ వ్యతిరేకత ఉన్నవారిలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా ఒకరు. గత ఎన్నికల్లో దాదాపు 31 వేల ఓట్లపైనే మెజారిటీతో రాజా గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన రాజా..తనదైన శైలిలో పనిచేసుకుంటూ […]
భరతకు రిస్క్..రాజమండ్రి జనసేనకు?
రాజకీయాల్లో పదవుల్లో ఉండే నేతలు ప్రజలకు సేవ చేయాలి..అధికారాన్ని ఉపయోగించుకుని ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఏపీలో అలా పనిచేయడం కష్టం. ఇప్పుడు అని కాదు..చాలా ఏళ్ల నుంచి అధికార నేతలు అంటే..తమ సీఎంలకు భజన చేయడమే. అలాగే ప్రత్యర్ధులపై విమర్శలు చేయడమే. ఇవే పనులు..ఇంకా వేరే పనులు ఉండవు. గతంలో టీడీపీ నేతలైన, ఇప్పుడు వైసీపీ నేతలైన అదే పని. అయితే వైసీపీ నేతలు ఓ రేంజ్లో జగన్కు భజన చేయడం..లేదా ప్రతిపక్ష నేతలని దారుణంగా […]
ఈనాడు ఎఫెక్ట్..జగన్ మాట వింటారా?
నేటి రాజకీయాల్లో తప్పు చేసినవాళ్లే…ఎదుటవాళ్ళు తప్పు చేశామని చెప్పడం అలవాటు అయిపోయింది. అంటే ఏదైనా నమ్మేస్తారనే కోణంలో నేతలు ఎక్కువ ఊహించుకుంటున్నారు. అది అధికార వైసీపీ నేతలైన, ప్రతిపక్ష టీడీపీ నేతలైన…లేదా జనసేన వాళ్ళు అయినా సరే..అంటే ప్రజలకు ఏమి తెలియదు తాము చెప్పేది కరెక్ట్ అని, అది జనం నమ్ముతారని భావిస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ అదే కోణంలో ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ప్రజలకు తాము అన్నీ మంచి పనులే చేస్తున్నామని, కానీ టీడీపీ, […]
టీడీపీ-జనసేన: తూర్పులో వైసీపీకి నాలుగే..!
చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిసిన నేపథ్యంలో అధికార వైసీపీలో కొత్త గుబులు మొదలైంది..వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అయినట్లే అని ప్రచారం మొదలైంది. దీంతో పొత్తు గాని ఫిక్స్ అయితే వైసీపీకి పెద్ద నష్టమే జరుగుతుంది. గత ఎన్నికల్లో అంటే రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి ప్లస్ అయింది..కానీ ఈ సారి కలిసి పోటీ చేస్తే వైసీపీకి రిస్క్. ముఖ్యంగా రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా అయిన ఉమ్మడి […]
అద్దంకి సీటు చైతన్యకే..గొట్టిపాటిని ఆపగలరా!
మొత్తానికి అద్దంకి సీటులో వైసీపీ అభ్యర్ధి ఎవరో తేలిపోయింది. వైసీపీ నుంచి బాచిన కృష్ణచైతన్య పోటీ చేయడం ఫిక్స్ అయింది. తాజాగా సీఎం జగన్..అద్దంకి వైసీపీ నేతలతో సమావేశమై..ప్రజలందరికీ మంచి చేశామని, అలాగే స్థానిక ఎన్నికల్లో అద్దంకిలో విజయం సాధించమని, అలాంటప్పుడు అద్దంకి అసెంబ్లీలో కూడా గెలుస్తామని, 175కి 175 సీట్లు సాధించగలమని జగన్ చెప్పుకొచ్చారు. అలాగే కృష్ణచైతన్య విజయనికి కృషి చేయాలని వైసీపీ నేతలకు సూచించారు. అంటే అద్దంకి సీటు కృష్ణచైతన్యకు ఫిక్స్ చేసినట్లే. అయితే […]








