టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖరారైపోయినట్లే అని రెండు పార్టీల శ్రేణులు భావిస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ బట్టి చూస్తే..ఇద్దరు నేతలు పొత్తుకు రెడీగా ఉన్నారని అర్ధమవుతుంది. ఇక అధికారికంగా ఎన్నికల ముందే పొత్తు గురించి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక పొత్తు ఉంటే కొన్ని సీట్లలో వైసీపీకి రిస్క్ తప్పదు. అదే సమయంలో టీడీపీ కొన్ని సీట్లని త్యాగం చేయాల్సి వస్తుంది. జనసేన కోసం కొన్ని సీట్లు వదులుకోవాలి. జనసేనకు ఎలాగో 175 స్థానాల్లో […]
Category: Politics
రంగంలోకి నారా బ్రాహ్మణి… వాళ్లపై పరువు నష్టం దావాకు రెడీ…!
తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇమే ఎప్పుడు ఎలాంటి వివాదాలలో కూడా తల దూర్చదని చెప్పవచ్చు. అయితే ఈమె పైన కొంతమంది రాజకీయ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై బ్రాహ్మణి పరువు నష్టం దావా దాఖలు చేయనున్నారని తెలుగుదేశం పార్టీ అధికారులు నిన్నటి రోజున ప్రకటించడం జరిగింది. నారా బ్రాహ్మణి ఒక నిరుపేద అని అటువంటి మహిళా దగ్గర రూ.1600 కోట్లతో […]
అచ్చెన్న అష్టదిగ్బందనం..వైసీపీ సూపర్ స్కెచ్..!
రెండోసారి కూడా గెలిచి అధికారం దక్కించుకోవాలనే దిశగా వైసీపీ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా అధికారంలోకి రావడానికి రకరకాల వ్యూహాలతో ముందుకెళుతుంది..టీడీపీని దెబ్బతీయడానికి ప్రాంతాల వారీగా, కులాల వారీగా స్ట్రాటజీలు వేస్తూ…గెలవడమే లక్ష్యంగా రాజకీయం నడుపుతుంది. ఎక్కడకక్కడ టీడీపీకి చెక్ పెట్టే దిశగా పనిచేస్తుంది. ఇక ఇటీవల వైసీపీ అంతర్గత సర్వేలో..టీడీపీ ఖచ్చితంగా 40 సీట్లలో గెలుస్తుందని తేలిందట..ఆ స్థానాలపై కాకుండా మిగిలిన 135 స్థానాలపై పూర్తిగా ఫోకస్ పెట్టాలని చెప్పి వైసీపీ ఫిక్స్ […]
కమలాపురం టీడీపీలో ట్విస్ట్లు..నిలిచేదెవరు?
ఈ సారి జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాలో ఖచ్చితంగా సత్తా చాటాలనే దిశగా టీడీపీ పనిచేస్తుంది..గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు..కానీ ఈ సారి మాత్రం జిల్లాలో మూడు, నాలుగు సీట్లు అయిన గెలుచుకోవాలని భావిస్తుంది. టీడీపీ నేతలు ఇక్కడ బాగానే కష్టపడుతున్నారు..పైగా వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత టీడీపీకి బాగా కలిసొస్తుంది. అయితే జిల్లాలో ఐదు సీట్లపై టీడీపీ ఫోకస్ చేసింది. మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, కమలాపురం, రైల్వేకోడూరు లాంటి సీట్లలో పార్టీకి […]
బాలినేని వర్సెస్ వైవీ..డ్యామేజ్ పెరిగేలా..!
అధికార వైసీపీలో ఎక్కడకక్కడ వర్గపోరు నడుస్తుందనే సంగతి తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలకే పడని పరిస్తితి. కీలక నేతల మధ్యే ఆధిపత్య పోరు నడుస్తోంది. చాలాసార్లు ఈ సొంత పోరుకు చెక్ పెట్టడానికి జగన్ చాలాసార్లు ట్రై చేశారు గాని..అది పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించలేదు. ఇప్పటికీ పలు చోట్ల పోరు నడుస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్ బంధువులైన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ […]
కృష్ణాలో కొత్త ట్విస్ట్..లైన్లో బాడిగ వారసురాలు.!
కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలో ఈ సారి సత్తా చాటాలనే లక్ష్యంతో టీడీపీ ముందుకెళుతుంది..గత ఎన్నికల్లో ఎలాగో చిత్తుగా ఓడిపోయింది..ఈ సారి మాత్రం ఆ పరిస్తితి రాకూడదని, ఈ సారి గ్యారెంటీగా మంచి ఫలితం రాబట్టాలని చూస్తున్నారు. ఆ దిశగానే టీడీపీ అధినేత చంద్రబాబు…తమ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఈ సారి ఖచ్చితంగా గెలవడానికి కొన్ని కీలక మార్పులు చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. నిజానికి విజయవాడ పార్లమెంట్తో పోలిస్తే మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో టీడీపీ […]
కేశినేని బ్రదర్స్ పాలిటిక్స్..చిన్ని కొత్త ఎత్తు.?
విజయవాడ రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి..ముఖ్యంగా టీడీపీలో నడిచే గ్రూపు తగాదాలు ఊహించని విధంగా నడుస్తున్నాయి. మొదట నుంచి ఇక్కడ ఎంపీ కేశినేని నాని వర్సెస్ బుద్దా వెంకన్న అన్నట్లు వార్ నడుస్తోంది. అసలు నానికి…బుద్దా, బోండా ఉమా, దేవినేని ఉమా అంటే పడని పరిస్తితి..వారిపై డైరక్ట్గానే విమర్శలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి..వారు కూడా నాని టార్గెట్ గా విమర్శలు చేశారు. ఇక నానికి వాళ్లతోనే కాదు..సొంత తమ్ముడు కేశినేని శివనాథ్(చిన్ని)తో కూడా విభేదాలు ఉన్నాయని […]
బండారు-అదీప్లకు మైనస్…కానీ ప్లస్ అదే..!
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆసక్తికరమైన ఫైట్ నడుస్తున్న స్థానాల్లో పెందుర్తి కూడా ఒకటి…ఈ నియోజకవర్గంలో పోటీ ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది. ప్రజలు కంటిన్యూగా ఒకే పార్టీని గెలిపించడం అరుదు. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ గెలవగా, 2014లో టీడీపీ గెలిచింది. 2019లో వైసీపీ విజయం సాధించింది. ఇక 2024 ఎన్నికల్లో ఇక్కడ మరోసారి సరికొట్టా రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతానికి పెందుర్తిలో రాజకీయ పరిస్తితులు చూసుకుంటే..పార్టీల పరంగా వైసీపీ-టీడీపీలకు బలమైన క్యాడర్ ఉంది..రెండు పార్టీలు […]
రోజా పార్టీ మారతారా… వైసీపీలో సెగ పెట్టేస్తున్నారగా…!
వైసీపీ నాయకురాలు, ఫైర్ బ్రాండ్, మంత్రి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే సెగ తగులుతోంది. ఇది చాలా రోజుల నుంచి ఉన్నా..విడతల వారిగా నాయకులు మారుతున్నారు. గతంలో కే.జే. కుమార్.. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అండతో చెలరేగిపోతున్నారని.. రోజా విరుచుకుపడ్డారు. దీనిపై ఏం జరిగిందో ఏమో.. ఆయన కొంత తగ్గారు. మంత్రిగా .. రోజా బాధ్యతలు స్వీకరించాక..కుమార్ దూకుడు తగ్గింది. దీంతో రోజా కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక, తన గెలుపును ఎవరూ ఆపలేరనే […]