వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని గెలవనివ్వను అని పవన్ కల్యాణ్ సవాళ్ళు చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్తితుల్లోనూ వైసీపీని ఓడించే తీరుతామని పవన్ చెబుతున్నారు. మరి పవన్కు సింగిల్ గా వైసీపీకి చెక్ పెట్టే సత్తా ఉందా? అంటే రాజకీయం తెలిసినవారు లేదనే అంటారు. ఎందుకంటే పవన్ బలం ఎంత అనేది అందరికీ క్లారిటీ ఉంది. జనసేన పార్టీకి మహా అయితే 10 శాతం ఓటు బ్యాంక్ కనిపిస్తోంది. ఈ ఓటు బ్యాంక్తో జగన్ని ఓడించడం […]
Category: Politics
‘మూడు’పై వైసీపీ డైరక్ట్ ఎంట్రీ..సజ్జల కాన్సెప్ట్..!
అమరావతి విషయంలో సుప్రీం కోర్టులో కూడా వైసీపీ సర్కార్కు అనుకున్న మేర ఊరట రాలేదు. అమరావతి ఏకైక రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించలేదు. కానీ 6 నెలల్లోనే రాజధాని అభివృద్ధి చేయాలి..మూడు నెలల్లో రైతుల ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలి, నెలలో రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి అని అంశాలపై మాత్రమే స్టే విధించింది. అలా అని రాజధానిలో అభివృద్ధి చేయవద్దని చెప్పలేదు. ఇలా అమరావతి అంశంపై వైసీపీ అనుకున్నట్లుగా […]
అనంతలో జేసీ ‘టీడీపీ’..బాబుకు కన్ఫ్యూజన్.!
తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి అనంతపురంలో..ఆ పార్టీ పరిస్తితి చాలా వింతగా ఉందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో టీడీపీని వైసీపీ చిత్తు చేసింది. అయితే ఇప్పుడు నిదానంగా వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీకి ప్లస్ అవుతుంది. కాకపోతే వైసీపీపై వ్యతిరేకతని పూర్తి స్థాయిలో టీడీపీ వాడుకోలేకపోతుంది. పైగా టీడీపీలో కొన్ని గ్రూపు తగాదాలు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీలో జేసీ ఫ్యామిలీ సెపరేట్ గా రాజకీయం నడుస్తోంది. అనంతలో టీడీపీ నేతలు ఒకదారిలో ఉంటే…జేసీ ఫ్యామిలీ […]
జగ్గయ్యపేటలో టీడీపీని కమ్మ తమ్ముళ్లే ఓడిస్తారా?
తెలుగుదేశం పార్టీకి ఉండే కంచుకోటల్లో జగ్గయ్యపేట కూడా ఒకటి. ఇక్కడ మెజారిటీ సార్లు టీడీపీ సత్తా చాటింది. గత ఎన్నికల్లో కూడా వైసీపీ వేవ్ ఉన్నా సరే తక్కువ మెజారిటీతోనే టీడీపీ ఓడిపోయింది. వైసీపీ నుంచి సామినేని ఉదయభాను గెలిచారు. టీడీపీ నుంచి పోటీ చేసి శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య) ఓటమి పాలయ్యారు. ఓడిపోయినా సరే తాతయ్య ఎక్కడా తగ్గకుండా పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. సౌమ్యుడుగా, వివాదరహితుడుగా ఉండటం, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని తాతయ్యపై అన్నీ […]
అప్పలరాజుకు సొంత తిప్పలు..ఓడిస్తామని వార్నింగ్..!
మంత్రి సీదిరి అప్పలరాజుకు సొంత పార్టీలోనే అసమ్మతి పోరు పెరిగింది..ఎమ్మెల్యేగా గెలవడానికి సహకరించిన వారిని..మంత్రి అయ్యాక పట్టించుకోవడం మానేశారు. వారికి ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని చెప్పి..పలాస నియోజకవర్గంలోని వైసీపీ అసమ్మతి వర్గం భగ్గుమంటుంది. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి అప్పలరాజు గెలిచారు. అలాగే అదృష్టం కొద్ది మంత్రి పదవి కూడా వరించింది. ఇక పదవి వచ్చాక..తన శాఖకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియదు గాని..చంద్రబాబుపై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. […]
రాప్తాడు రగడ..పరిటాల ఫ్యామిలీ తగ్గలేదు..!
గత కొన్ని రోజులుగా రాప్తాడు రాజకీయం బాగా హీటెక్కిన విషయం తెలిసిందే..గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన జాకీ సంస్థ..వైసీపీ నేతల బెదిరింపులతో..ఇప్పుడు తెలంగాణకు తరలివెళ్లిపోయిందని ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీని గురించి పరిటాల ఫ్యామిలీ..ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని గట్టిగానే టార్గెట్ చేసింది. అటు పత్రికల్లో కూడా వైసీపీ నేతల బెదిరింపుల వల్ల జాకీ సంస్థ తరలివెళ్లిపోయిందని కథనాలు వచ్చాయి. ఇదే క్రమంలో ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి..చంద్రబాబు, లోకేష్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. […]
కన్ఫ్యూజ్ చేస్తున్న పవన్..జగన్కు చెక్ ఎలా?
మరోసారి వైసీపీ సర్కార్పై పవన్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పటం బాధితులకు..మంగళగిరిలోని జనసేన ఆఫీసులో సాయం అందించారు. ఇళ్ళు కూల్చివేతల్లో బాధితులుగా ఉన్నవారికి లక్ష చొప్పున సాయం చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలతో మాట్లాడుతూ..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థా? అని ఫైర్ అయ్యారు. రాజకీయంగా మీరే చేయాలా? మేము ఏంటో చూపిస్తామని, ఫ్యూడలిస్టిక్ కోటలని బద్దలుగొడతామని అన్నారు. తమది రౌడీ సేన కాదని, విప్లవ సేన అని..ఇప్పటంలో గడపలు […]
విజయవాడ సెంట్రల్ వైసీపీలో పోరు..మల్లాదికి రివర్స్.!
ఏపీలో చాలా నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలకు, ఇతర నేతలకు పడటం లేదు. ఇలా నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోతుంది. ఇదే క్రమంలో కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్లు పోరు జరుగుతుంది. ప్రొద్దుటూరు, గురజాల లాంటి స్థానాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య వార్ నడుస్తోంది. ఇదే పోరు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా మొదలైంది. ఇక్కడ ఎమ్మెల్యీ […]
టీడీపీలో ఆ ఇద్దరు మారరు… చంద్రబాబే మారాలట…!
కొన్ని కొన్ని విషయాలు.. కొందరు నేతల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మారాలనే టాక్ వినిపి స్తోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ విషయంలో చంద్రబాబు మారాలని ఇక్కడి నాయకులు తెగేసి చెబుతున్నారు. తాజాగా చంద్రబాబు సమక్షంలో తాడిపత్రి కౌన్సిల్ సభ్యుల మీటింగ్ జరిగింది. వీరంతా కూడా టీడీపీ తరఫున విజయందక్కించుకున్నారు. అయితే, ఈ సమావేశానికి కౌన్సిల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఇదే విషయంపై చంద్రబాబు ప్రశ్నించారు. అయితే, నాయకులు […]