రష్మిక మందన్నా.. పరిచయాలు అవసరం లేని పేరు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు కన్నడలోనూ మోస్ట్ వాంటెడ్...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 30వ సినిమా...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత `వకీల్ సాబ్` చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలీవుడ్లో హిట్ అయిన...
అమెరికా అధ్యక్షుడు అయిన జో బైడెన్ కొడుకు హంటర్ బిడెన్ పలు వివాదాల్లో పడ్డాడు. లక్షలాది డాలర్లు దుబారాగా హంటర్ ఖర్చు చేసినట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. కాల్గర్ల్స్,...
హాలీవుడ్ బాక్సాఫీస్ పై కరోనా ఎఫెక్ట్ బాగా పడింది. దీంతో అని చిత్రాలు కూడా వాయిదా పడుతున్నాయి. తాజాగా యాక్షన్ హీరో టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్: మ్యావరిక్, మిషన్: ఇంపాజిబుల్...
షార్ట్ సర్క్యూట్ కారణంగా విశాఖలో భారీ అగ్ని ప్రమాదం. విశాఖ పట్నం జిల్లాలోని దువ్వాడ సెజ్లో నేడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూజా స్క్రాప్ పరిశ్రమలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా మంటలు...
ఈ మధ్య కాలంలో వెండితెర మీద రాణిస్తుంది నటి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఇటీవలే ఆమె బ్రేక్ఫాస్ట్ ప్లీజ్ అంటూ ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇందులో తమన్నా...
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించిన అందాల భామ దిశా పటాని బాలీవుడ్లోను తన సత్తా చాటుతుంది. ఒక వైపు సినిమాలు మరోవైపు సోషల్ మీడియాలో...
ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఉద్యోగాల భర్తీకి రెడీ చేస్తోంది. పెద్ద జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. దాదాపు 20వేల పోస్టులకు భర్తీ చేయనున్నట్లు...
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవ్వడంతో పవన్ క్వారంటైన్లోకి వెళ్ళాడు. డాక్టర్ల సూచనల మేరకు క్వారంటైన్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది....
దేశవ్యాప్తంగా మళ్ళి కరోనా వైరస్ విజృంభిస్తుంది. కరోనా కారణంగా ఉన్నత విద్యా విభాగంలో ప్రస్తుతం అమలవుతున్న పరీక్షలు, విద్యా విధానాలు కొనసాగుతాయని, వేసవి సెలవులు ఈ సంవత్సరం ఉండవని ఉన్నత విద్యాశాఖ...
ప్రస్తతం దేశంలో కరోనా వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి దాకా వేలల్లో నమోదైన కరోనా కేసులు.. ఇప్పుడు లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఈ మహమ్మారిని జయించాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే...
ఏపీలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి సమయంలో వాలంటీరు అందించిన సేవలు అభినందనీయం. ఈ క్రమంలో ఉత్తమ పనితీరు కనబర్చిన వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. తాజాగా ఈ కార్యక్రమానికి...