అస‌భ్య‌క‌రమైన‌ పనులు చేసి దేవున్ని పూజిస్తే పాపాలు పోతాయా.. నెటిజన్ల కామెంట్స్ పై రష్మీ స్ట్రాంగ్ రియాక్షన్..

తెలుగు సినీ ప్రేక్షకులకు బుల్లితెర యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై ప్రశారం అయ్యే జబర్దస్త్ షో ద్వారా భారీ పాపులాటి దక్కించుకుంది రష్మీ.. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్ట్రా జబర్దస్త్ షో లతోపాటు పండగ ఈవెంట్లో సందడి చేస్తూ రెండు చేతుల డబ్బును సంపాదిస్తుంది. అయితే ఓ వైపు బుల్లితెరపై సందడి చేస్తూనే సినిమా అవకాశాలు వచ్చినప్పుడు సినిమాలోను నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది రష్మీ. హాట్ షోలో కూడా తగ్గేదేలే […]

కుర్చీ తాత అరెస్ట్.. మ‌హేష్ బాబు వ‌ల్లే అంటూ.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

గతంలో తెలంగాణ ఎలక్షన్స్ నేపథ్యంలో మాట్లాడుతూ కూర్చి మడత పెట్టి అనే ఒకే ఒక బూతు డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు కాలాపాషా.. అలియాస్ కుర్చి తాత. అయితే తాజాగా కుర్చీ తాతను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి నోటి వెంట వచ్చిన కుర్చీ మడత పెట్టి అనే బూతు మాటతోనే మహేష్ గుంటూరు కారం సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్ ఓ బ్లాక్ బస్టర్ సాంగ్ ను రెడీ చేశాడు. అయితే తాజాగా […]

యూపీ సీఎం ఆదిత్యనాథ్ ను కలిసిన ‘ హనుమాన్ ‘ టీం.. కారణం ఏంటంటే..?

పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన మొట్టమొదటి తెలుగు సూపర్ మాన్ స్టోరీ హనుమాన్. ఇప్పటికి ఈ మూవీ అదే క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బ‌రిలో రిలీజైన ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి సంక్రాంతి విజేతగా నిలిచింది. కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లోను హనుమాన్‌కు భారీ పాపులారిటీ దక్కుతుంది. ఈ నేపథ్యంలో హనుమాన్ టీం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. హీరో తేజ స‌జ్జ‌, డైరెక్టర్ ప్రశాంత్ […]

ఒక్క హిట్ తో భారీ క్రేజ్.. సీనియర్ హీరోలందరి చూపు ఆమె వైపే..

ఇటీవల నాగార్జున నా స్వామి రంగా సినిమాతో హిట్ అందుకుంది ఆషిక రంగ‌నాధ్‌. ఇక ఒక్క సినిమా హిట్ అయింది అంటే మన టాలీవుడ్ డైరెక్టర్స్ అంతా ఆ హీరోయిన్నే కావాలని వెంటపడుతూ ఉంటారు. అయితే నాగార్జున లాంటి సీనియర్ హీరోను డామినేట్ చేసి మరి ఆషిక త‌న‌ నటనతో ఆకట్టుకోవడంతో ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల‌ అందరికీ ఆషిక మంచి ఆప్షన్ అయిపోయింది. అవ్వడానికి కుర్ర హీరోయిన్ అయినా సీనియర్ హీరోలకు సరిగ్గా సెట్ అవుతుందని […]

చలికాలంలో అరటి పండును తినవచ్చా? తినకూడదా? క్లారిటీ

సాధారణంగా చాలామంది అరటి పండ్లను ఇష్టపడుతూ ఉంటారు. వీటిలో ఉండే తీపిదనం ద్వారా అరటి పండ్లను ఎక్కువగా తింటారు. మరి చలికాలంలో వీటిని తినవచ్చా? తినకూడదా? అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. చలికాలంలో అరటి పండ్లను తింటే జలుబు మరియు కఫం చేస్తుందని అంటారు. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం చలికాలంలో కూడా అరటి పండ్లను తినవచ్చు. కాకపోతే రాత్రిపూట పడుకోబోయే ముందు మాత్రం అరటిపండును దూరం పెట్టడం మంచిది. అరటి పండును తినడం వల్ల […]

యాలుకలతో ఇన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చా.. తప్పక రోజు తీసుకోండి..?!

మనం సుగంధ ద్రవ్యాలుగా తీసుకునే ఆహారంలో యాలుకలు కూడా ఒకటి. ఇవి ఆహారంకి రుచులు జోడించడమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివన్ని నిపుణులు చెబుతున్నారు. వీటిని రోజు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చట. స్థూలకాయం ఉన్నవారు రాత్రిపూట గోరువెచ్చని నీళ్లలో యాలుకలు వేసుకుని త్రాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని కూడా యాలుకలు తగ్గిస్తాయట. యాలుకల‌ను తీసుకుంటే రక్త […]

కీర దోస తినడం వల్ల ప్రయోజనాలు ఏమిటో మీకు తెలుసా..!

సాధారణంగా చాలామంది కీరదోసనే తింటూ ఉంటారు. ఇది తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు సైతం తగ్గుతాయి. అంతేకాకుండా బరువు అదుపులో సైతం ఉంటుంది. ఇక ఈ కీర దోస తినడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కీరదోసులో విటమిన్ ఏ, కె, సి పుష్కలంగా ఉంటాయి. తద్వారా మనం బాడీకి కావాల్సిన విటమిన్లు అందుతాయి. వీటిలో 95% వరకు నీరు ఉంటుంది. కనుక శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి. […]

మహేశ్ బాబు “అతడు” సినిమాలోని ఈ బుడ్డోడు ఇప్పుడు ఓ హీరో.. గుర్తుపట్టారా..!

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి పెద్దయ్యాక హీరోలుగా హీరోయిన్లుగా మారిపోతున్న స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువైపోతుంది.  ఇప్పటికే చాలామంది స్టార్స్ అలా పెద్దయ్యాక హీరోలు హీరోయిన్లుగా మారిపోయారు . రీసెంట్ గా తేజ సజ్జ హనుమాన్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకుంటున్నాడు . బలగం సినిమాతో కావ్య హీరోయిన్గా మారిపోయి వరుస హిట్లు అందుకుంటుంది.. వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పుడు అదే కోవాలోకి వస్తున్నాడు మహేష్ బాబు […]

‘ జై హ‌నుమాన్ ‘ లో హ‌నుమంతుడిగా ఆ స్టార్ హిరో.. క‌ళ్ళు రివీల్ చేసిన మేక‌ర్స్.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

దేవుళ్లను సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ హనుమాన్ సినిమాతో కొత్త యూనివర్స్ క్రియేట్ చేశాడు టాలీవుడ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అలానే సినిమా ఎండింగ్ లో ఈ మూవీకి సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో సినీ ప్రేక్ష‌కుల‌ దృష్టంతా సీక్వెల్ జై హనుమాన్‌పై పడింది. ఇక జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలక్ రామ్ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సంగ‌తి తెలిసిందే. ఆరోజే ప్రశాంత్ […]