‘గంటా’ సరికొత్త పొలిటికల్‌ స్టెప్‌

గంటా శ్రీనివాసరావు.. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ కనిపించే నాయకుడు.. మొన్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలో, నిన్న టీడీపీ గవర్నమెంటులో అధికారం చెలాయించిన వ్యక్తి. ఏ పార్టీకి అధికారం వస్తుందనే విషయాన్ని ముందుగానే అంచనా వేసి వ్యూహాత్మకంగా ఆ పార్టీ కండువా కప్పుకునే అలవాటున్న వ్యక్తి అని పొలిటికల్‌ సర్కిళ్లలో పేరున్న మనిషి. అయితే 2019లో ఆయన అంచనాలు తప్పాయి. తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైపోయింది. దీంతో రెండేళ్లుగా ఆయన మౌనం వహించారు. ప్రజల్లో‍్ల కూడా పెద్దగా లేరు. […]

‘బాబు’కు దూరమవుతున్న బీసీలు

ఏపీలో ఎలా అయినా సరే అధికార పగ్గాలు చేజిక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహాలు రూపొందిస్తున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా కార్యక్రమాలు నిర్వహించాలని కేడర్‌ను ఆదేశించారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరుగుతాయి. అప్పుడైనా తిరిగి సీఎం సీటులో కూర్చోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే.. అధికార పగ్గాలు దక్కాలంటే కుల సమీకరణలు చాలా ముఖ్యం. పార్టీలు, నాయకులు కుల సమీకరణలో చాలా ముందుంటారు. పల్లెల్లో కుల పెద్దలను కలవడం సర్వసాధారణం. అయితే ఇటీవల కాలంలో […]

శైలజా..రేవంత్‌.. మధ్యలో 15 లక్షలు

కాంగ్రెస్‌ పార్టీ.. జాతీయస్థాయిలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాభవం కోల్పోయింది. తెలంగాణలో చెప్పుకోదగ్గ ప్రజాప్రతినిధులు ఉన్నారు కానీ ఏపీలోమాత్రం దారుణం.. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే పార్టీ కార్యకలాపాల నిర్వహణకు కూడా దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన అనంతరం కొద్దిరోజుల పాటు ఏపీసీసీ, టీపీసీసీ కమిటీలో ఒకే చోట నిర్వహించారు. ఏపీసీసీ ఇందిరాభవన్‌నుంచి కార్యకలాపాలు నిర్వహించగా.. టీపీసీసీ గాంధీభవన్‌ నుంచి నిర్వహించింది. ఆ తరువాత ఏపీసీసీ కార్యాలయం విజయవాడికు మారిపోయింది. విజయవాడకు మారిన అనంతరం […]

ఇక పొలిటికల్‌ పిచ్‌పై బౌలింగ్‌..

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సీనియర్‌ ప్లేయర్‌, ఆఫ్‌ స్పిన్నర్‌ హర్బజన్‌సింగ్‌ త్వరలో రాజకీయ మైదానంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోకున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తుంది. తాను ఏ పార్టీలోనూ చేరడంలేదని హర్బజన్‌ ప్రకటించినా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పడం రాజకీయ అరంగేట్రం ఊహాగానాలకు తావిస్తోంది. దీనికి తోడు పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, క్రికెట్‌లో హర్బజన్‌ మాజీ సహచరుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్దూ ట్విట్టర్లో ఓ ఫొటోను ఉంచాడు. హర్బజన్‌తో తానున్న ఫోటోను పోస్ట్‌ చేసిన సిద్దూ […]

ఇక రాజకీయాల వైపు..

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమం‍త్రి నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి మరో వ్యక్తి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు..యాక్టివ్‌ పాలిటిక్స్‌లో పాల్గొనబోతున్నారు.. ఈ రెండు విషయాలు ఇపుడు ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఏపీ శాసనసభలో మాజీ సీఎం చంద్రబాబునాయుడి కుటుంబం గురించి అధికార పక్ష సభ్యులు అగౌరవ పరిచే విధంగా మాట్లాడారని చంద్రబాబు నాయుడు మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం ఇంకా కళ్ల ముందు కనపడుతూనే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఆ […]

కారు దిగనున్న ‘జూపల్లి’..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కారు పార్టీ పట్టించుకోకపోవడంతో ఆయన కినుక వహించినట్లు తెలిసింది. కేసీఆర్‌ పెద్దగా ‍ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఆయన తన అనుచరులు, అభిమానులతో చర్చించినట్లు తెలిసింది. ఒకవేళ కారు పార్టీ నుంచి బయటకు వచ్చేలా ఉంటే ఏ పార్టీ కండువా కప్పుకోవాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. […]

తల్లి గర్భం, సమాధి మాత్రమే సురక్షితం.. బాలిక సూసైడ్ నోట్ వైరల్..!

ఈ లోకంలో తల్లి గర్భం, సమాధి మాత్రమే ఆడపిల్లలకు సురక్షితమని ఓ బాలిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చెన్నైలో జరిగింది. సూసైడ్ నోట్ లో బాలిక రాసిన వాక్యాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అద్దం పడుతున్నాయి. చెన్నైలోని మాంగాడుకు చెందిన 17 ఏళ్ల బాలిక పూందమల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్లస్ వన్ చదువుతోంది. శనివారం మధ్యాహ్నం ఆ బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. […]

ఎల్లలు దాటిన అభిమానం : ముంబైలో ఎన్టీఆర్, చరణ్ లకు నిలువెత్తు కటౌట్లు..!

దర్శక ధీరుడు రాజమౌళి మగధీర, బాహుబలి సినిమాలతో దేశంలోనే అతి పెద్ద డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. తాజాగా ఆయన దర్శకత్వంలో తాజాగా వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో విడుదల కానుంది. దీంతో రాజమౌళి ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నాడు. నిన్న […]

తగ్గేదేలే : ఇండియా లెవెల్లో పుష్ప సెన్సేషనల్ రికార్డు..!

అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పుష్ప. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా మొదటి భాగం పుష్ప ది రైజ్ ఈనెల 17వ తేదీన ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సినిమా ఇదే. అయితే ఈ సినిమాకు మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. ఫస్ట్ ఆఫ్ అద్భుతంగా ఉందని, సెకండాఫ్ స్లోగా […]