ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో కొనసాగిన పాదయాత్ర ఇప్పుడు సూళ్ళూరుపేటలో జరుగుతుంది. అయితే ఈ జిల్లాలో కూడా లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు గట్టిగానే వస్తుంది. అలాగే ఏ నియోజకవర్గంలోకి వెళితే అక్కడ వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలు అంటూ లోకేష్ ఫైర్ అవుతున్నారు. అయితే లోకేష్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అవుతున్నారు. జిల్లాకు ఎవరేం చేశారో చర్చించుకుందామని సవాల్ […]
Author: Krishna
గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కదా? పవన్కు సాధ్యమేనా?
వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ అరాచక పాలన కొనసాగిస్తున్న జగన్ అధికారంలో నుంచి దిగిపోవాలని పవన్ అంటున్నారు.ఈ క్రమంలో టిడిపితో కలిసి ఆయన ముందుకెళ్లడానికి కూడా రెడీ అయ్యారు. ఇక గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేస్తున్న పవన్..రాజోలు సభలో వైసీపీ నేతలకు ఓ సవాల్ చేశారు. అసలు గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేయడమే తన లక్ష్యమని […]
ఆ మంత్రికి సీటు తిప్పలు..కొత్త అభ్యర్ది రెడీ.!
వచ్చే ఎన్నికల్లో పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని జగన్ పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కూడా గడపగడపకు సమీక్షా సమావేశంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. కొందరు పనితీరు బాగోలేదని వారికి సీటు ఇవ్వడం కష్టమని చెప్పారు. ఈ క్రమంలో కొందరు మంత్రులని సైతం సైడ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఈ క్రమంలోనే మంత్రి గుమ్మనూరు జయరాంకు సీటు విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈయన పనితీరు బాగోలేదని పలు సర్వేల్లో తేలింది. పైగా […]
పిఠాపురం బరిలో ముద్రగడ..పవన్కు సవాల్..గెలవగలరా?
మొన్నటివరకు కాపు ఉద్యమ నేత అనే ముసుగులో ఉన్న ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఆ ముసుగు తీసి తాను జగన్కు విధేయుడుని అనే చెప్పకనే చెబుతున్నారు. ఇటీవల పవన్..కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఫైర్ అవుతూ వస్తున్నారు. గతంలో తనని బూతులు తిట్టడం, తమ పార్టీ మహిళా నేతలతో దాడులు చేయడంతోనే పవన్..ద్వారంపూడిని టార్గెట్ చేశారు. ఇక ద్వారంపూడిని టార్గెట్ చేయడంతో ముద్రగడ..పవన్ పై ఫైర్ అవుతున్నారు. దీంతో జనసేన శ్రేణులు ముద్రగడని గట్టిగా […]
కాంగ్రెస్లో రాజగోపాల్ రిటర్న్..ఈటల-డీకే-విజయశాంతికి గేలం.!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని జోష్ వస్తుంది. ఇప్పటివరకు ఆ పార్టీ చాలా వెనుకబడి ఉంది..కానీ కర్నాటక ఎన్నికల్లో గెలవడంతో ఆ ప్రభావం తెలంగాణపై పడింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఊపు వచ్చింది. ఇదే క్రమంలో వలసల జోరు కొనసాగింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. వీరి రాకతో పార్టీకి కొత్త ఊపు వచ్చింది. అటు మాజీ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, […]
కాంగ్రెస్ దూకుడు..కానీ ఆధిక్యం బీఆర్ఎస్ వైపే.!
తెలంగాణలో రాజకీయం మారింది. ఇప్పటివరకు కృత్రిమగా క్రియేట్ చేసిన బిఆర్ఎస్, బిజేపిల మధ్య రాజకీయ యుద్ధం అనే ముగిసింది. గ్రౌండ్ లో బలం ఉన్న కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. దీంతో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య అసలు వార్ మొదలైంది. ఈ రెండు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది. దీంతో అసలు ఆట ఇప్పుడే మొదలైందని చెప్పవచ్చు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడటంతో కాంగ్రెస్ లోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. ఈ అంశం కాంగ్రెస్ […]
జగన్ వేటు వేసే ఎమ్మెల్యేలు ఎవరు? వారిపై కష్టమే?
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించని వారికి జగన్ ఎప్పటికప్పుడు క్లాస్ పీకుతున్న విషయం తెలిసిందే. తాజాగా కూడా ఆయన సమీక్షా సమావేశం పెట్టి..18 మంది ఎమ్మెల్యేలు అసలు గడపగడపకు వెళ్ళడం లేదని వారి పేర్లు బహిరంగంగా చెప్పనని, వారితో వ్యక్తిగతంగా మాట్లాడతానని అన్నారు. అయితే ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరు..వారు గడపగడపకు వెళ్లనంత మాత్రాన సీటు ఇవ్వకుండా ఉంటారా? అసలు గడపగడపతోనే గ్రాఫ్ ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొదట గడపగడపకు వెళ్లని […]
హలో ఏపీ..బై బై వైసీపీ..పవన్ నినాదం వర్కౌట్ అవుతుందా?
జనసేన అధినేత పవన్ గత కొన్ని రోజులుగా వారాహి యాత్ర చేస్తూ..ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ యాత్ర కొనసాగుతుంది. పెద్ద ఎత్తున పవన్ యాత్రకు ప్రజా స్పందన వస్తుంది. ఇక జగన్ ప్రభుత్వంపై, వైసీపీ ఎమ్మెల్యేలపై పవన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ నేతలు ఏపీని అరాచకాలకు కేరాఫ్ అడ్రెస్ గా మార్చారని ఫైర్ అవుతున్నారు. తక్షణమే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అంటున్నారు. అలాగే తనకు సిఎం గా […]
బాబు మాట కేసీఆర్ నోట..ఏపీ విలువ దిగజారిందా?
ఏపీలో ఆర్ధిక పరిస్తితులు దిగజారిపోయయా? జగన్ అధికారంలోకి వచ్చాక ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయిందా? ప్రజల ఆర్ధిక పరిస్తితి ఛిన్నాభిన్నం అయిందా? అంటే ప్రతిపక్షాలు అవుననే అంటున్నాయి. అప్పులు చేయడం, పన్నుల భారం పెంచడం..ఇక ఆ డబ్బులనే తిరిగి పథకాల రూపంలో ప్రజలకు ఇవ్వడం..ఇక ఇసుక, ఇళ్ల స్థలాలు, మైనింగ్, కాంట్రాక్టులు, భూ కబ్జాలు చేసి..రకరకాలుగా వైసీపీ నేతలు దోపిడి చేసి ఏపీని మరింత దారుణంగా చేశారని, ప్రశ్నించిన వారిపై దాడులు, వేధింపులు, కేసులు పెడుతున్నారని…ఏపీని మరో […]