క్లాస్ పీకినా..ఆ వారసుడు మారలేదే..!

ఈ మధ్య జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో వర్క్ షాప్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వర్క్ షాప్‌లో పనిచేయని ఎమ్మెల్యేలకు గట్టిగానే క్లాస్ ఇచ్చారు. గడపగడపకు పెద్ద తిరగని ఎమ్మెల్యేలకు..క్లాస్ పీకి ఇకనుంచైనా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. అయితే ఇదే సమయంలో మాజీ మంత్రి పేర్ని నానికి జగన్ క్లాస్ తీసుకున్నట్లు కథనాలు వచ్చాయి. పైగా తన బదులు తన వారసుడు పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) గడపగడపకు వెళుతున్నాడని, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని, కిట్టు […]

రెడ్ జోన్‌లో టీడీపీ..ఆ స్థానాల్లో దారుణం!

వైసీపీపై వ్యతిరేకత పెరిగిపోయింది..అబ్బో అసలు జగన్ పాలన బాగోలేదు..ఎమ్మెల్యేలని ప్రజలు తరిమికొడుతున్నారు.. ఇంకేముంది నెక్స్ట్ ప్రజలు వైసీపీని పక్కన పెట్టి, టీడీపీని ఆదరించేస్తారు అనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో టీడీపీ నేతలు ఉన్నారు. అంటే నాయకులు పెద్దగా గ్రౌండ్ వర్క్ చేయకుండా , ప్రజల్లో తిరగకుండా, వైసీపీపై వ్యతిరేకత తమని గెలిపించేస్తుందనే ధీమాతో ఉన్నారు. ఈ ధీమానే టీడీపీకి అతి పెద్ద మైనస్ అవుతుందని పార్టీ అంతర్గత సర్వేల్లో తేలింది. ఇటీవల కాలంలో చంద్రబాబు నియోజకవర్గాల వారీగా నేతలతో […]

గన్నవరంలో ట్విస్ట్: వంశీ-వైసీపీ..యార్లగడ్డ-టీడీపీ?

గత ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ప్రత్యర్ధులుగా పోటీ చేసిన వల్లభనేని వంశీ-యార్లగడ్డ వెంకటరావు..మళ్ళీ ప్రత్యర్ధులుగా దిగబోతున్నారా?  అంటే అవుననే గన్నవరంలోని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అదేంటి యార్లగడ్డ వైసీపీలో ఉన్నారు..అటు టీడీపీ నుంచి గెలిచిన వంశీ కూడా వైసీపీ వైపుకు వచ్చారు కదా..మరి అలాంటప్పుడు ఇద్దరు నేతలు ప్రత్యర్ధులుగా ఎలా పోటీ చేస్తారని డౌట్ రావొచ్చు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అది చెప్పుకునే ముందు ఒకసారి గత ఎన్నికల గురించి మాట్లాడుకుంటే..గత ఎన్నికల్లో వంశీ […]

వైసీపీ మైండ్‌గేమ్‌తో టీడీపీ చిత్తు..!

ఉన్నది లేనట్లుగా…లేనిది ఉన్నట్లుగా..నిజాన్ని అబద్దంగా.. అబద్దాన్ని నిజంగా మార్చడమే రాజకీయం. ఒకప్పుడు ప్రజల్లో తిరిగి వారి మెప్పు పొంది నేతలు ఓట్లు పొందేవారు. కానీ ఇప్పుడు మైండ్ గేమ్‌లు ఆడి ఓట్లు పొందుతున్నారు. ఈ మైండ్ గేమ్ ఆడటంలో వైసీపీ బాగా ఆరితేరిపోయింది. వైసీపీ ఆడే గేమ్‌లో పడి టీడీపీ చిత్తు అవుతూనే ఉంది. అయితే ఇటీవల వైసీపీ మరో మైండ్‌గేమ్‌కు తెరలేపింది. ఈ గేమ్‌లో కూడా టీడీపీ చిత్తు అయ్యేలా ఉంది. రాజధాని విషయంలో వైసీపీ […]

సాయిరెడ్డి చానల్..కాన్ఫిడెన్స్ లేదే..?

ఎప్పుడు సొంత కథనాలు ఇవ్వని ఈనాడు సంస్థ సైతం ఈ మధ్య..తమదైన శైలిలో వైసీపీపై విరుచుకుపడుతుంది. పదే పదే వైసీపీ నేతలు..ఈనాడు, రామోజీరావులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. దుష్టచతుష్టయం అంటూ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనాడు సైతం తమ పంథాని మార్చుకుంది. ఇప్పటివరకు నాయకులు మాట్లాడిన మాటలని మాత్రమే తమ పత్రికలో గాని, మీడియాలో గాని వేసేది. ఇప్పుడు మాత్రం సొంత కథనాలు ఇస్తూ వస్తుంది..ఇప్పటికే రాజధాని అంశంలో వైసీపీ వైఫల్యాలని ఎండగట్టింది. అలాగే […]

నగరి గ్రౌండ్ రిపోర్ట్: ప్లస్-మైనస్‌లు ఇవే..?

గత రెండు ఎన్నికలుగా టీడీపీ కసిగా చెక్ పెట్టాలని అనుకుంటున్న వారిలో రోజా కూడా ఒకరు. ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా ఉన్న రోజా టీడీపీని వదిలి..వైసీపీ వైపుకు వెళ్ళాక ఏ స్థాయిలో చంద్రబాబుని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇక ఇలా దూకుడుగా ఉన్న రోజాకు చెక్ పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తూ..దగ్గరకొచ్చి మరే బోల్తా కొడుతుంది. 2014 ఎన్నికల్లో నగరి నుంచి రోజా టీడీపీపై కేవలం 858 ఓట్లతో మాత్రమే గెలిచారు. అంటే రోజాకు […]

కొడాలి వర్సెస్ కమ్మ..గుడివాడలో అదే డేర్..!

ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని అంటే ఫుల్ ఫైర్ బ్రాండ్ నాయకుడు..ఇంకా చెప్పాలంటే చంద్రబాబు, లోకేష్‌లని బూతులు తిట్టే ఏకైక నాయకుడు. తమ అధినేత జగన్‌ని విమర్శిస్తే..ఎవరిని వదిలిపెట్టననేది కొడాలి పాలసీ. ఇక ఈ మూడేళ్లలో కొడాలి ఏ స్థాయిలో చంద్రబాబుని తిట్టారో..అలాగే భువనేశ్వరి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలిసిందే. ఇలా తనదైన శైలిలో మాటల తూటాలు వదిలే కొడాలిది కమ్మ వర్గమే..అటు తిటించుకునే చంద్రబాబుది కమ్మ వర్గమే అనే సంగతి తెలిసిందే. ఇలా […]

కేశినేని వర్సెస్ కోవర్టులు..కృష్ణా టీడీపీకి డ్యామేజ్.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ బలం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..కృష్ణా అంటే టీడీపీ కంచుకోట అనే విధంగా ఉండేది. అయితే ఇదంతా 2019 ఎన్నికల ముందు..ఆ తర్వాత నుంచి టీడీపీకి భారీ డ్యామేజ్ జరుగుతూ వచ్చింది. ఎన్నికల్లో ఎలాగో ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత కూడా జిల్లాలో పార్టీ పుంజుకోలేని పరిస్తితి. నిజానికి కృష్ణాలో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..కానీ ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడలేని స్థితిలో టీడీపీ నేతలు ఉన్నారు. పైగా ఎవరికి […]

అచ్చెన్న-పవన్ ఒకేసారి..వైసీపీకి రివర్స్.!

గత కొన్ని రోజుల నుంచి ఉత్తరాంధ్ర రాజకీయాలు బాగా హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఎప్పుడైతే అమరావతి రైతులు..రాజధానిగా అమరావతిని ఉంచాలని చెప్పి అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచి..ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు యాక్టివ్ అయ్యారు. మరి జగన్ ఏమన్నా క్లాస్ ఇచ్చారో..లేక నాయకులే రంగంలోకి దిగారో తెలియదు గాని. అసలు అమరావతిగా రాజధాని ఉంచాలని చెప్పి ఉత్తరాంధ్రలో ఉన్న దేవుడుకు ఎలా మొక్కుకుంటారని చెప్పి ఫైర్ అవ్వడం మొదలుపెట్టారు. విశాఖకు రాగానే అమరావతి పాదయాత్రని ఖచ్చితంగా […]