కావలిలో ప్లస్..బరిలో నిలిచేదెవరు?

అసలు నెల్లూరు జిల్లా అంటేనే టీడీపీకి కలిసిరాని జిల్లా..ఈ జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకున్నంత ప్లస్ ఉండదు. మొదట నుంచి ఇక్కడ టీడీపీకి పెద్ద కలిసిరాలేదు. అలా టీడీపీకి కలిసిరాని నియోజకవర్గాల్లో కావలి కూడా ఒకటి. పార్టీ ఆవిర్భవించాక కేవలం మూడు సార్లు మాత్రమే కావలిలో టీడీపీ గెలిచింది. 1983, 1999, 2009 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది. ఇక గత రెండు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతూనే వస్తుంది. 2014లో టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు […]

పొత్తు ఎఫెక్ట్: ఆ ఎమ్మెల్యేలు జంపింగ్..లిస్ట్ రెడీ?

ఏదేమైనా గాని టీడీపీ-జనసేన పొత్తు ప్రభావం మాత్రం వైసీపీపై బాగా పడేలా ఉంది..ఇప్పటివరకు పొత్తు ఉండకూడదని ఏదొక విధంగా పవన్ కల్యాణ్‌ని దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయమని, అభిమానుల ఓట్లని తాకట్టు పెడుతున్నారని చెప్పి వైసీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా బాబు-పవన్ కలవడం రాష్ట్రంలో సెన్సేషన్‌గా మారింది. ఇక వీరు ఇప్పుడు పొత్తు గురించి ఏం మాట్లాడటం లేదు గాని..ఎన్నికల ముందు ఖచ్చితంగా పొత్తు ఫిక్స్ చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. […]

వెస్ట్ మళ్ళీ స్వీప్..వైసీపీ స్కెచ్ ఏంటి?

ప్రజలు అన్నీ మంచి పనులే చేస్తున్నాం…ఈ సారి 175కి 175 సీట్లు గెలిచేస్తామనే ధీమాలో సీఎం జగన్ ఉన్న విషయం తెలిసిందే..ఎలాగైనా మళ్ళీ అధికారం దక్కించుకోవాలని జగన్ చూస్తున్నారు..ఈ సారి జగన్‌కు చెక్ పెట్టి అధికార పీఠం ఎక్కాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం..ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు-పవన్ కలిసిన విషయం తెలిసిందే…ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం దాదాపు […]

డోన్‌ బలబలాలు..వైసీపీకి ప్లస్..బుగ్గనకు మైనస్..!

ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం అంటే వైసీపీ కంచుకోట అని డౌట్ లేకుండా చెప్పొచ్చు..గత రెండు ఎన్నికల్లో డోన్ నుంచి వరుసగా వైసీపీ సత్తా చాటుతూ వస్తుంది. అందులోనూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వరుసగా విజయం సాధించారు. ఇప్పుడు ఆర్ధిక మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే మొన్నటివరకు డోన్‌లో బుగ్గనకు తిరుగులేదని పరిస్తితి..కానీ ఎప్పుడైతే టీడీపీ ఇంచార్జ్‌గా సుబ్బారెడ్డి వచ్చారో..అప్పటినుంచి డోన్‌లో రాజకీయం మారింది. ప్రస్తుతం డోన్‌లో పార్టీల బలబలాలు చూసుకుంటే…డోన్‌లో వైసీపీకి ప్లస్ ఉంది..బుగ్గనకు మాత్రం […]

బాబు స్కెచ్..పవన్ కోసం డమ్మీలు..!

టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడం దాదాపు ఫిక్స్ అయిపోయింది..తాజాగా చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిసిన విధానం బట్టి చూస్తే..నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి వైసీపీని ఎదురుకునే అవకాశాలు ఉన్నాయి. కలిసి పోటీ చేస్తేనే వైసీపీని నిలువరించగలరు..లేదంటే వైసీపీదే మళ్ళీ పైచేయి అవుతుంది. అయితే పొత్తు దాదాపు ఫిక్స్ అయిన నేపథ్యంలో పలు సీట్లని టీడీపీ..జనసేన కోసం వదలాలి. అంటే కొందరు టీడీపీ ఇంచార్జ్‌లు త్యాగం చేయాలి. అయితే ఇలా సీట్లు వదులుకునే విషయంలో ఇబ్బందులు రావొచ్చు అని ప్రచారం […]

పిఠాపురంలో పొత్తుల గోల..సీటు ఎవరికి?

గతేడాది నుంచి టీడీపీ-జనసేన పొత్తు ఉండొచ్చు అని, పొత్తు ఉంటేనే..వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యమవుతుందని, లేదంటే మళ్ళీ జగన్‌కు ఛాన్స్ ఇచ్చినట్లే అని విశ్లేషణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పొత్తు అనేది ముఖ్యమని అటు చంద్రబాబు గాని, ఇటు పవన్ కల్యాణ్‌ గాని భావించారు..అందుకే మధ్యమధ్యలో పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు హింట్ ఇచ్చారు. కాకపోతే తమకు ఇన్ని సీట్లు కావాలని, పవన్‌కు సీఎం సీటు ఇవ్వాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేయడం, ఎక్కువ సీట్లు ఇవ్వమని, […]

ఆ స్థానాలని వదులుకున్న టీడీపీ..వైసీపీకి వన్‌సైడ్..!

రాజకీయంగా 175కి 175 స్థానాల్లో బలమైన నాయకులు ఉన్న పార్టీ ఏది అంటే..డౌట్ లేకుండా వైసీపీ అని చెప్పేయొచ్చు..ఆ పార్టీకు అన్నీ స్థానాల్లో బలమైన నాయకులు ఉన్నారు. వైసీపీతో పోలిస్తే టీడీపీకి అన్నీ స్థానాల్లో బలమైన నాయకులు లేరు. ఉండటానికి 175 స్థానాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ కొన్ని స్థానాల్లో టీడీపీకి బలమైన నాయకులు లేరు. దీంతో వైసీపీకి అడ్వాంటేజ్ ఇంకా పెరిగింది ఇంకా చెప్పాలంటే కొన్ని స్థానాల్లో గెలవడంపై టీడీపీ ఫోకస్ చేయడం […]

రాజానగరంలో రాజాకు టీడీపీతో నో ప్రాబ్లం..కానీ..!

రాష్ట్రంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై కాస్త వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే…151 మంది ఎమ్మెల్యేలు ఉంటే..దగ్గర దగ్గరగా 50 మంది వరకు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలుతుంది.  అయితే వ్యతిరేకత తక్కువ ఉంటూ, స్ట్రాంగ్‌గా ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువగానే ఉన్నారు. అలా తక్కువ వ్యతిరేకత ఉన్నవారిలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా ఒకరు. గత ఎన్నికల్లో దాదాపు 31 వేల ఓట్లపైనే మెజారిటీతో రాజా గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన రాజా..తనదైన శైలిలో పనిచేసుకుంటూ […]

భరతకు రిస్క్..రాజమండ్రి జనసేనకు?

రాజకీయాల్లో పదవుల్లో ఉండే నేతలు ప్రజలకు సేవ చేయాలి..అధికారాన్ని ఉపయోగించుకుని ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఏపీలో అలా పనిచేయడం కష్టం. ఇప్పుడు అని కాదు..చాలా ఏళ్ల నుంచి అధికార నేతలు అంటే..తమ సీఎంలకు భజన చేయడమే. అలాగే ప్రత్యర్ధులపై విమర్శలు చేయడమే. ఇవే పనులు..ఇంకా వేరే పనులు ఉండవు. గతంలో టీడీపీ నేతలైన, ఇప్పుడు వైసీపీ నేతలైన అదే పని. అయితే వైసీపీ నేతలు ఓ రేంజ్‌లో జగన్‌కు భజన చేయడం..లేదా ప్రతిపక్ష నేతలని దారుణంగా […]