త్రిషతో ఫుల్‌గా తాగించి బెడ్‌పై అలా చేయాలనుకున్నారా.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?

సౌత్ స్టార్ బ్యూటీ త్రిష ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరితో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. సినీ కెరీర్ ప్రారంభించి దశాబ్దాలు గడుస్తున్న ఇప్పటికీ అదే క్రేజ్ తో రాణిస్తుంది. సౌత్ ఇండియాలోనే అత్యధికమైన రెమ్యున‌రేష‌న్‌ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ల లిస్టులో మొదటి వరుసలో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. నాలుగుపదుల వయసు దాటుతున్న ఇంకా యంగ్‌గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరతో పాటు కోలీవుడ్‌లో థ‌గ్‌ లైఫ్, వీడముయ‌ర్చి లాంటి భారీ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రిష కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. త్రిష గతంలో సినిమాల ఆఫర్లు తగ్గడంతో డిప్రెషన్ లోకి వెళ్లి తాగుడికి బానిసైపోయిందట. అలాంటి క్రమంలో ఓ ప్రొడ్యూసర్ త్రిష కు ఫోన్ చేసి మంచి కథ ఉంది. మీరే హీరోయిన్ వెంటనే ముంబైకి వచ్చేయండి అంటూ ఆఫర్ వినిపించాడట. అప్పటికే ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న త్రిష ఏమీ ఆలోచించకుండా వెంటనే ముంబైకి వచ్చేసిందట. ఇక త్రిష అక్కడికి వెళ్లి కథ వినడం కథ‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. రెమ్యునరేషన్ కూడా మాట్లాడుకోవడం జరిగిపోయాయి.

ఆ తర్వాత అదే హోటల్లో ఏమైనా తీసుకుంటారని త్రిషను డైరెక్టర్ అడిగాడట.. త్రిషకు అప్పటికే డ్రింకింగ్ అలవాటు ఉండడంతో ఓకే తెప్పించమని చెప్పిందట. అలా ముగ్గురు కలిసి ఫుల్లుగా బీర్లు తాగేశారు. ఇక త్రిష మరి ఎక్కువగా తాగడంతో మ‌త్తులోకి జారుకుందని.. అదే స‌రైన టైం అని డైరెక్టర్, ప్రొడ్యూసర్ త్రిష తో ఎలాగైనా ఆ పని ముగించాలని అనుకున్నారట. అలా త్రిషాను మెల్లగా పట్టుకొని బెడ్ పై పడుకోబెట్టి ఆమె ఒంటిపై చేయి వేయడంతో.. వెంటనే తేరుకున్న త్రిష గట్టిగా ఆరుచిందని.. దీంతో అక్క‌డకు చేరుకున్న హోటల్ సిబ్బందికి విష‌యం చెప్పడంతో నిర్మాత, డైరెక్టర్ సైలెంట్ అయిపోయారని.. అలా గతంలో ఇద్దరు దర్శక, నిర్మాతల నుంచి త్రిష తప్పించుకుంది అంటూ సమాచారం. ఈ వార్తలో నిజమంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట‌ తెగ వైరల్‌గా మారింది.