చంద్ర‌బాబుపై ఆమంచి సూప‌ర్ పంచ్‌లు.. పేలిపోయాయ్‌..!

టీడీపీ నేత చంద్ర‌బాబు చేప‌ట్టిన‌.. దీక్ష‌కు ప్ర‌తిగా.. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌ను దూషించ‌డంపై ఆ పార్టీ నేత‌లు.. రాష్ట్ర వ్యాప్తంగా.. జ‌నాగ్ర‌హ దీక్ష‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా.. భారీ ఎత్తున వైసీపీ నాయ‌కులు, ఎమ్మెల్యేలు.. జ‌నాగ్ర‌హ దీక్ష‌లో పాల్గొన్నారు. ఇదేస‌మ‌యంలో ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో చేప‌ట్టిన‌..జ‌నాగ్ర‌హ దీక్ష‌కు ఊహించ‌ని విధంగా రెస్పాన్స్ వ‌చ్చింది. మాజీ ఎమ్మెల్యే.. ప్ర‌స్తుత చీరాల వైసీపీ ఇంచార్జ్ ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో యువ‌త‌ భారీ ఎత్తున […]

‘మా’ ఎన్నికల్లో వైకాపా జోక్యం ఉందనడానికి సాక్ష్యాలివే : ప్రకాష్ రాజ్

మూవీ ఆర్టిస్ట్స్ స్టేషన్ మా ఎన్నికలు జరిగి దాదాపు రెండు వారాలు అవుతున్న పరిశ్రమలో ఇంకా వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. అయితే నటుడు ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపించారు . ఇటీవల పోలింగ్ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో వైకాపా జోక్యం ఉందని ఆరోపిస్తూ శుక్రవారం మధ్యాహ్నం ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఎన్నికల […]

వైసీపీలోకి జంప్ చేసిన ఆ నేత‌కు టెన్ష‌న్ మోద‌లైందా…!

రాజ‌కీయాల్లో నేత‌ల‌కు భ‌ద్ర‌త ముఖ్య‌మే. కానీ, అభ‌ద్ర‌తే ఇబ్బంది! మ‌ళ్లీ గెలుస్తామో.. లేదో.. ప్ర‌జ‌లు త‌మ కు జైకొడ‌తారో.. లేదో.. అనే అభ‌ద్ర‌త‌.. కొంద‌రు నాయ‌కుల‌ను నిలువునా ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి వారిలో ముందు వ‌రుస‌లో ఉన్నారు చీరాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకుని త‌ర్వాత‌.. వైసీపీ చెంత‌కు చేరిపోయిన సీనియ‌ర్ నాయ‌కుడు క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టే నాయ‌కుల్లో క‌ర‌ణం ఒక‌ర‌ని అంటారు ఇక్క‌డి ప్ర‌జ‌లు. […]

ఆదిమూలాలు ఇక కదులుతాయి?

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు రాబోయే రోజుల్లే టెన్షనే.. మీడియా ముందుకు వచ్చి తనకు నచ్చని నాయకులను ఏకిపారేసే మంత్రి సురేష్ ఇపుడు ప్రతిపక్ష నేతల నోళ్లకు చిక్కాడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మంత్రి దంపతులకు ఇబ్బందిగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి, ఆయన భార్య విజయలక్ష్మిపై ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని కేసు నమోదైంది. దీనికి సంబంధించి సీబీఐ 2017లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే.. తమపై నమోదైన […]

జగన్..విజయసాయి..మధ్యలో ఆదిత్య

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విమర్శలు మామూలే. అయితే అందుకు భిన్నంగా వైసీపీలో జరుగుతోంది. నాయకులు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకపోయినా లోలోపల మాత్రం ఎత్తులు..పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ అధినేత జగనే ముందున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వైసీపీ సీనియర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కి చెక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అదీ డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్టుగా ఆయనను సైడ్ చేయనున్నట్లు […]

ఆ పుస్తకంలో ’అమరావతి‘ ఇక కనిపించదు

ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రాజధానిగా విజయవాడ వద్ద అమరావతి పేరిట కొత్త రాజధానిని నిర్మించాలని నిర్ణయించింది. అప్పటి సీఎం చంద్రబాబు కూడా అందుకు తీవ్రంగా కసరత్తు చేశారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఈ విషయాలన్నీ విద్యార్థులకు తెలియాలి కదా అనే భావనతో టెన్త్ క్లాస్ విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్పించారు. పదవ తరగతి తెలుగు పుస్తకోం అమరావతి అనే పాఠం ఉంటుంది. ఇది […]

వైజాగ్ లో పీకే టీమ్ సర్వే..విజయసాయికి వ్యతిరేక పవనాలు

గత ఎన్నికల ముందు జగన్ పార్టీకి అన్నీ తానై నడిపిన ప్రశాంత్ కిశోర్ ఈసారి కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కాకపోయినా వైసీపీ కోరిక మేరకు ఈ ఎన్నికలకు కూడా పీకే పనిచేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వైజాగ్ పై పీకే టీమ్ కాన్సంట్రేట్ చేసింది. అక్కడ ప్రాథమికంగా సర్వే చేసినట్లు సమాచారం. ఈ సర్వేలో వైసీపీ నేతలు.. ముఖ్యంగా స్థానిక నాయకుడు, పార్టీ సీనియర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి షాకయ్యే […]

‘ ఆమంచి ‘ కి చీరాల‌లో అంత సింప‌తి పెరిగిందా ?

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఎప్పుడూ ప్ర‌జ‌ల మూడ్ కూడా ఒకేవిధంగా ఉండ‌దు. ఇప్పుడు ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో ఇదే త‌ర‌హా వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇక్క‌డ రాజ‌కీయాలు మారుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో కొన్ని కార‌ణాల‌తో విజ‌యానికి దూర‌మైన‌.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు ఇప్పుడు ఫుల్లు పాజిటివ్ వేవ్ క‌నిపిస్తోంది. ఆయ‌న‌ను గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. .ఒక మంచి నాయ‌కుడిని గెలిపించుకోలేక పోయామ‌నే ఆవేద‌న కూడా ఇక్క‌డి ప్ర‌జ‌ల మాట‌ల్లో స్ప‌ష్టంగా […]

పోసానికి పవన్ స్ట్రోంగ్‌ కౌంటర్..కుక్క‌ల‌తో పోల్చుతూ ట్వీట్!?

`రిప‌బ్లిక్‌` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై, మంత్రుల‌పై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో ప‌వ‌న్‌ను వైఎస్ఆర్‌సీపీ నేత‌లు ఏకిపారేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీనేత సినీ నటుడు, దర్శకుడు, రచయత పోసాని కృష్ణమురళి కూడా ప‌వ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. ప‌వన్ కల్యాణ్ ప్రజల మనిషి కాదు, సినిమా పరిశ్రమ మనిషి కూడా కాదని విమర్శించారు. ప‌వ‌న్ రెమ్యూన‌రేష‌న్‌పై, ఆయ‌న అభ్యంతరకరంగా భాష‌పై విమ‌ర్శ‌లు […]