గ్రామీణ స్థాయిలో వైసీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. అర్బన్ స్థాయిలో మాత్రం ఒకింత ఇబ్బందిగానే ఉం దని పార్టీ అధిష్టానానికి.. నివేదికలు అందాయని తెలిసింది. ప్రస్తుతం పార్టీ తరఫున నిర్వహిస్తున్న కార్యక్ర మాలు.. ప్రజల మధ్య ఉంటున్ననాయకులు.. ఇలా.. అనేక కోణాల్లో వైసీపీ అధిష్టానం సర్వే నివేదికలు సేకరించింది. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లో నెల నెలా 1నే పింఛన్ అందుతుండడంపై ప్రజలు ఆనందం గానే ఉన్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లోనూ ఇంతే హ్యాపీ కనిపిస్తోంది. అయితే.. అది […]
Tag: ysrcp
పెద్ద కలకలం రేపబోతోన్న వైసీపీ ఎమ్మెల్యే… జగన్ షాక్…!
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కలకలం రేపారు.మూడు రాజధానులు.. పాలన వికేంద్రీకరణపై ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన వైసీపీ నాయకులు.. ఇప్పుడు చేతల వరకు దిగడంతో అసలు ఏం జరుగుతోందో కూడా అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి.. ఏకైక రాజధాని కావాలంటూ.. రైతులు.. ఉద్యమిస్తున్నారు. పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో వికేంద్రీకరణే కావాలంటూ.. వైసీపీ అనుబంధ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే.. ఇప్పటి వరకు కేవలం మాటలకే పరిమితం అయింది. అటు.. ఏకైక […]
టార్గెట్ 40: సీమలో వైసీపీకే సులువేనా..!
రాయలసీమ అంటే వైసీపీ అడ్డా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే..సీమలో మాత్రం వైసీపీకే అనుకూలమైన పరిస్తితులు ఉంటాయి. 2014లో రాష్ట్రంలో టీడీపీ హవా ఉంటే..సీమలో వైసీపీ వేవ్ నడిచింది. ఒక్క అనంతపురం మినహా కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది. నాలుగు జిల్లాలు కలిపి 52 సీట్లు ఉంటే వైసీపీ 30, టీడీపీ 22 సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో 52కు 49 సీట్లు […]
పోలవరం టఫ్..చింతలపూడి వన్సైడ్..!
రాష్ట్రంలో ఎస్టీ స్థానాలు ఎక్కువగా ఉండేది..అరకు పార్లమెంట్ పరిధిలోనే. అక్కడే మెజారిటీ ఎస్టీ స్థానాలు ఉన్నాయి. అయితే ఏలూరు పార్లమెంట్ స్థానంలో ఉన్న ఏకైక ఎస్టీ స్థానం పోలవరం. అలాగే ఇదే పార్లమెంట్లో చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ రిజర్వడ్ స్థానంగా ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మొదటి నుంచి టీడీపీకి పెద్ద పట్టు లేదనే సంగతి తెలిసిందే..గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా కొనసాగుతుంది. ఇక గత ఎన్నికల్లో పోలవరం, చింతలపూడి స్థానాలని వైసీపీ కైవసం […]
షాకింగ్: ఈ వైసీపీ మంత్రులు రాజీనామాలు చేసేస్తారా…!
జోరు మీదున్నావు.. అన్నట్టుగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు కూడా.. జోరుమీదే ఉన్నారు. రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రకు వ్యతిరేకంగా.. వారు బలమైన గళం వినిపిస్తున్నారు. నిజానికి గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర నిర్వహించినప్పుడు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వైసీపీ నాయకులు ఈ రేంజ్లో స్పందించలేదు. అంతేకాదు.. రైతులకు అనుకూలంగా వ్యవహరించిన కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వంటి వారు కూడా తెరమీదికి వచ్చారు. మరికొందరు లోపాయికారీగా.. రైతులకు సహకరించారని.. పార్టీ అధిష్టానం కూడా గుర్తించింది. అయితే.. ఈ […]
బందరులో భారీ ట్విస్ట్..వైసీపీ లక్?
ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది..గత ఎన్నికల మాదిరిగా ఈ సారి ఎన్నికలు ఉండవని ఖచ్చితంగా చెప్పొచ్చు..గత ఎన్నికల్లో వైసీపీ పూర్తి ఆధిపత్యం కొనసాగించింది. కానీ ఈ సారి ఆ పరిస్తితి ఉండదు. టీడీపీ ఈ సారి గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. పైగా ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీని దాటి టీడీపీ లీడ్లోకి వస్తుంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా టీడీపీ బలం పెరిగిందని కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని అమరావతి […]
రాజధాని ఉద్యమం..ధర్మానతో ట్విస్ట్..?
ఎప్పుడైతే సీఎం జగన్ మూడు రాజధానులు అని ప్రకటించారో అప్పటినుంచి..అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు..మూడు రాజధానులు వద్దు, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. రాజధాని వస్తుందనే తమ భూములు త్యాగం చేశామని, అలాంటిది రాజధాని ఏర్పాటు చేయకపోతే తామంతా రోడ్డుని పడతామని, అయినా రాష్ట్ర ప్రజల కోసం అమరావతిని రాజధాని కొనసాగించాలని దాదాపు మూడేళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నారు. అమరావతికి టీడీపీ, జనసేన,బీజేపీ..ఇతర పార్టీలు మద్ధతు ఇస్తున్నాయి. ఒక్క వైసీపీ మాత్రం […]
చెవిరెడ్డికి రిస్క్ లేదు..పులివర్తికి ఛాన్స్ లేదు..!
ఇటీవల వైసీపీ వర్క్ షాపులో జగన్ క్లాస్ పీకిన ఎమ్మెల్యేల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్న విషయం తెలిసిందే. గడపగడపకు కార్యక్రమానికి చెవిరెడ్డి పెద్దగా నిర్వహించడం లేదని, తక్కువ రోజులు కార్యక్రమం నిర్వహించారని, ఇకపైన అయినా నియోజకవర్గంలో తిరగాలని జగన్..చెవిరెడ్డికి క్లాస్ ఇచ్చారు. అయితే చంద్రగిరిలో గడపగడపకు కార్యక్రమంలో చెవిరెడ్డి తనయుడు మొహిత్ పాల్గొంటున్నారు. ఈ విషయంలో కూడా జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు..ఎమ్మెల్యేలు తిరగకుండా వారి తనయులు తిరిగితే కౌంట్ చేయనని […]
కేసీఆర్ ‘బీఆర్ఎస్’..వైసీపీ ముందుమాట..!
తెలంగాణ సీఎం కేసీఆర్…టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ మార్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర సమితితో రాజకీయం నడిపిన కేసీఆర్..ఇకపై జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిచాలని చెప్పి..టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీకి మార్చే క్రమంలో భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. ఇక బీఆర్ఎస్తో అన్నీ రాష్ట్రాల్లో రాజకీయం చేయనున్నారు. ముఖ్యంగా ఏపీపై కూడా కేసీఆర్ ఎక్కువ ఫోకస్ చేయనున్నారు. ఇప్పటికే ఏపీలో టీడీపీని టార్గెట్ చేశారని పెద్ద ఎత్తున కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. టీడీపీలో […]