ఏపీ అధికార పార్టీ వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సీఎం జగన్ను పక్కన పెడితే.. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎవరు పనిచేస్తున్నారు? చేయడం లేదు? అనేది ఎప్పటికప్పుడు.. సీఎం జగన్ తెలుసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా.. 70 మంది అని.. తర్వాత 50 మంది అని ఇలా కొన్ని లెక్కులు వెలుగులోకి వచ్చాయి.అయితే.. తాజాగా ఈ సంఖ్య 30కి చేరిందని తాడేపల్లి వర్గాలు అంటున్నాయి. అంతేకాదు.. ఈ 30 మందికి […]
Tag: ysrcp
సునీతమ్మ వర్సెస్ ప్రకాష్..రాప్తాడులో హోరాహోరీ.!
ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల ఫ్యామిలీ, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతుంది. రాప్తాడులో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి పరిటాల ఫ్యామిలీ..ఎమ్మెల్యే టార్గెట్ గా విరుచుకుపడుతుంది. టీడీపీ హయాంలో పరిటాల ఫ్యామిలీ భారీ స్థాయిలో అక్రమాలు చేశారని ప్రకాష్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. ఇలా ఇరువురి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే శ్రీరామ్ ధర్మవరం పైనే ఫోకస్ పెట్టారు. దీంతో సునీతమ్మ రాప్తాడుపై ఫోకస్ పెట్టి ప్రజల్లో తిరుగుతున్నారు…రైతుల […]
కర్నూలులో ట్విస్ట్..బడా నేతల ఎక్స్చేంజ్..!
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనతో కర్నూలు జిల్లా టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది..పూర్తిగా వైసీపీ ఆధిక్యంలో ఉన్న జిల్లాలో టీడీపీ బలపడటానికి అవకాశం వచ్చింది. గత మూడున్నర ఏళ్లుగా టీడీపీ నేతలు పార్టీని బలోపేతం చేయడానికి చూస్తున్నారు..కానీ అనుకున్న స్థాయిలో పార్టీ పుంజుకోలేదు..అయితే వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీకి కాస్త అడ్వాంటేజ్ వచ్చింది. ఇదే సమయంలో చంద్రబాబు జిల్లా పర్యటన చేపట్టడం, ఆ పర్యటనకు భారీ ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చింది. పత్తికొండ, […]
బాబు 2.O..కర్నూలులో తేల్చేశారు..!
రాజకీయాలు ఇప్పుడు చాలా మారిపోయాయి..పాలసీ పరంగా విమర్శలు చేసుకోవడం పోయింది..వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మొదలైంది. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు తిట్టడం ఎక్కువైంది. వ్యక్తిగతమైన విమర్శల దాడి టీడీపీ హయాంలోనే మొదలైంది..ఇక వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో పాటు బూతులు తిట్టడం వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదలైంది..అది ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. చంద్రబాబు, పవన్, లోకేష్లని వైసీపీ నేతలు ఏ రేంజ్లో తిట్టారో చెప్పాల్సిన పని లేదు..ఇక వారికి కౌంటరుగా టీడీపీ, జనసేన నేతలు […]
సిక్కొలులో తమ్ముళ్ళ పోరు..కంచుకోటల్లో దెబ్బ..!
తెలుగుదేశం పార్టీని మొదట నుంచి ఆదరిస్తున్న జిల్లాల్లో శ్రీకాకుళం కూడా ఒకటి. ఎన్టీఆర్పై అభిమానంతో మొదట నుంచి ఈ జిల్లా టీడీపీని ఆదరిస్తూనే ఉంది. అందుకే ఆ జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉంది. అయితే గత ఎన్నికల్లో ఈ కంచుకోటని వైసీపీ బద్దలుగొట్టింది..జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉంటే..8 వైసీపీ గెలుచుకుంది..రెండు టీడీపీ గెలుచుకుంది. ఇక ఈ ఓటమి నుంచి బయటపడటమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. టీడీపీ నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, […]
చివరి ఛాన్స్తో వైసీపీ హ్యాపీ..కానీ రిస్క్..!
ప్రజలని సెంటిమెంట్తో ఆకట్టుకోవడం రాజకీయ నాయకులకు బాగా అలవాటు అయిపోయింది..ఎన్నికల్లో గెలవడానికి సెంటిమెంట్ అస్త్రాలని గట్టిగానే వాడుతారు. గత ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రజలని ఓట్లు అడిగారు. దీంతో ప్రజలు ఎలాగో చంద్రబాబుని చూశాం కదా..ఒక్కసారి జగన్ని చూద్దామని వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారు. ఇక జగన్ పాలన ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారు..జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారో లేక..వైసీపీ వాళ్ళు సంతోషంగా ఉన్నారో..ప్రజలకే క్లారిటీ తెలియాలి. ఆ విషయం పక్కన […]
తూర్పులో వైసీపీ ప్రయోగం..సీట్లు చేంజ్.!
మళ్ళీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే..175 సీట్లు గెలవడమే టార్గెట్ అని అంటున్నారు. ఆ దిశగా ముందుకెళుతున్న జగన్..ఈ సారి ఎన్నికల్లో పలు ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. వారికి సీట్లు ఇవ్వకపోతే వైసీపీకి ఇబ్బంది అవుతుంది..అందుకే కొందరికి సీట్లు ఇవ్వకపోయినా, కొందరికి మాత్రం ఖచ్చితంగా సీట్లు ఇవ్వాల్సిన పరిస్తితి. కాకపోతే వారి స్థానాల్లో కాకుండా వేరే స్థానాలకు మార్చాలని చూస్తున్నారు. ఈ సీట్ల […]
జగన్ ప్రసంగంపై విమర్శలు.. వైసీపీలోనే హాట్ టాపిక్…!
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించారు. విశాఖలో ఆయన 10 వేల కోట్ల రూపాయలకు పైగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అయితే. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏపీకి సంబంధించిన సమస్యలపై సీఎం జగన్ ఆశించిన విధంగా రియాక్ట్ కాలేదని.. పెద్ద ఎత్తున విమ ర్శలు వచ్చాయి. పలు సందర్భాల్లో తెలుగును వద్దని.. ఇంగ్లీష్ ముద్దని చెప్పిన సీఎం జగన్.. అనూహ్యంగా మోడీ పాల్గొన్న సభలో ఇంగ్లీష్లో కాకుండా.. తెలుగులో ప్రసంగించడం ఏంటనే విమర్శలు […]
యాంటీ కమ్మ ఫార్ములా..పర్చూరులో వైసీపీ రివర్స్..!
రాష్ట్రంలో టీడీపీ కంచుకోటలని వైసీపీ గట్టిగా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లోనే కొన్ని కోటలని కూల్చింది..ఈ సారి ఎన్నికల్లో మరికొన్ని కోటలని కూల్చాలని జగన్ టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ స్ట్రాంగ్గా ఉన్న పర్చూరు స్థానాన్ని టార్గెట్ చేశారు. ఇక్కడ టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఉన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా సరే..ప్రజల్లోనే ఉంటూ, తన ఇమేజ్ని పెంచుకుంటూ వెళుతున్నారు. పార్టీ బలంతో పాటు ఇక్కడ తన సొంత బలం కూడా ఉండటం […]