ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గం రాజకీయంగా చర్చకు వచ్చింది. ఇక్కడ అనూహ్యంగా రాజకీ య పరిణామాలు మారుతున్నాయని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుండడంతో పాటు.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకు విజయవాడ ఎంపీ, టీడీపీ నాయకుడు కేశినేని నాని మద్దతు పలకడం.. వంటివి రాత్రికి రాత్రి ఇక్కడి రాజ కీయాలను వేడెక్కించాయి. దీంతో అసలు ఇక్కడ ఏం జరుగుతోందనేది ఆసక్తిగామారింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి దేవినేని ఉమాకు వచ్చే ఎన్నికల్లో నూజివీడు టికెట్ ఇస్తారని ప్రచా […]
Tag: ysrcp
పవన్ నాలుగు మీటింగులు.. రెండు డైలాగులపై ఇదే హాట్ టాపిక్..!
“ఔను.. మేం ఆయనను నమ్ముతాం. వెంట ఉంటాం. కానీ, ఆయన మా వెంట ఉండాలి కదా!ఏదొ ఒకటి రెండు సమస్యలను ఇలా టచ్ చేసి అలా వెళ్లిపోతే.. మా పరిస్థితి ఏంటి? తర్వాత మేం ఎవరితో చెప్పుకోవా లి? .. రోడ్లన్నారు.. ఏదో వచ్చారు. అలా హడావుడి చేశారు వెళ్లిపోయారు. తర్వాత.. ఎస్సీలపై దాడులు అన్నారు. అది కూడా అలానే చేశారు. మరి ఎలా నమ్మాలి?“ ఇదీ.. ఒక ఆన్లైన్ చానెల్ నిర్వహించిన సర్వేలో జనసేన అధినేత […]
చంద్రబాబును వర్మ ఎందుకు వదలట్లేదు… మరో సినిమా కూడా..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు కు ఏపీ వైసీపీ ప్రభుత్వానికి మధ్య తీవ్ర రాజకీయ యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈఏడాది ప్రారంభంలో తీసుకువచ్చిన జీవో 1/2023 మరింతగా రాజకీయ మంటలు రాజేసింది. కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందు కు ఈ జీవోను పోలీసులు చూపించారు. చంద్రబాబు కుప్పం టూర్పై ఇప్పుడే కాదు గతంలోనూ వైసీపీ ప్రభుత్వం నుంచి చాలా ఆంక్షలే వచ్చాయి. తాజాగా జగన్ సర్కార్ తెచ్చిన జీవోపై […]
ఎమ్మిగనూరులో రచ్చ..సీటు ఎవరికి దక్కేది?
ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతల మధ్య పోటీ నెలకొంది. అది సీటు విషయంపై పోటీ కనిపిస్తోంది. ఎమ్మిగనూరు సీటు దక్కించుకోవాలని వైసీపీలోని కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఎమ్మెల్యేగా చెన్నకేశవ రెడ్డి ఉన్నారు. గతంలో కాంగ్రెస్ లో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2012లో వైసీపీలోకి వచ్చి ఉపఎన్నికల్లో గెలిచారు. 2014లో ఓడిపోగా, 2019 ఏన్నికల్లో మళ్ళీ సత్తా చాటారు. అయితే వయసు మీద పడుతుండటంతో నెక్స్ట్ ఆయన పోటీకి […]
కర్నూలు వైసీపీలో రచ్చ..సీటు కోసం పోరు..!
అధికార వైసీపీలో ఎక్కడకక్కడ ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే. పలు నియోజకవర్గాల్లో పార్టీలో పోరు ఎక్కువగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు సరిగగా పొసగని పరిస్తితి. ఇక ఈ పరిస్తితి కంచుకోట కర్నూలు జిల్లాలో కూడా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో వైసీపీ 14కి 14 సీట్లని గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే నిదానంగా అక్కడ కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది. కొన్ని చోట్ల సొంత పార్టీ వాళ్లే ఎమ్మెల్యేలని వ్యతిరేకించే పరిస్తితి ఉంది. […]
వైసీపీలో సీట్ల పంచాయితీ..వారికే గ్యారెంటీ?
ఎన్నికల ముందే 175 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్ధులని ప్రకటించి సత్తా చాటాలని అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలు ప్రయత్నిస్తున్నాయి. గతంలో మాదిరిగా ఎన్నికల ముందు అభ్యర్ధులని ప్రకటించకుండా..ఎన్నికల మున్దే అభ్యర్ధులని ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే జగన్, చంద్రబాబు అభ్యర్ధుల విషయంలో ఎప్పటికప్పుడు ఆచి తూచి అడుగులేస్తున్నారు. అయితే టీడీపీకి అభ్యర్ధులని ఫిక్స్ చేసే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ వైసీపీతో పోలిస్తే టీడీపీ సేఫ్. ఎందుకంటే వైసీపీకి 175 సీట్లకు 151 […]
టీడీపీ-జనసేన పొత్తుపై వైసీపీ ఫేక్..బీ అలెర్ట్!
చంద్రబాబు-పవన్ తాజాగా కలిసిన నేపథ్యంలో వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ వారు పొత్తు పెట్టుకున్నా..తమకు వచ్చే నష్టం లేదని అంటూనే…బాబు-పవన్లపై వైసీపీ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే టీడీపీ-జనసేనలపై వైసీపీ కుట్ర పన్నుతుందని, గత ఎన్నికల ముందు అలాగే సోషల్ మీడియాలో ఫేక్ ఎకౌంట్లతో టీడీపీ-జనసేనల మధ్య గొడవలు పెట్టిందని, ముఖ్యంగా కమ్మ-కాపు వర్గాల మధ్య చిచ్చు రాజేసిందని..అలా పూర్తిగా వైసీపీ ట్రాప్ చేసి సక్సెస్ అయిందని, కానీ ఇప్పుడు […]
టీడీపీ వర్సెస్ వైసీపీ: ‘సోషల్’ పోరులో కొత్త లీడర్లు.!
నేటి రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లో ఏ అంశమైన సోషల్ మీడియాతోనే ముడిపడి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలోనే రాజకీయాన్ని అంతా నడిపించే పరిస్తితి. ఇక పోరులో పైచేయి సాధించాలని పార్టీలు గట్టిగా ట్రై చేస్తున్నాయి. ఇక ఏపీలో ఈ సోషల్ మీడియా పోరులో వైసీపీ, టీడీపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే గత ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోవడంలో వైసీపీ సోషల్ మీడియా పాత్ర చాలా […]
చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి..కుప్పం-పుంగనూరుల్లో గెలుపు ఎవరిది?
చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల మధ్య రాజకీయ వైరం కొనసాగుతుంది. నాలుగు దశాబ్దాల నుంచి వీరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతూ వస్తుంది. ఒకసారి బాబు పైచేయి సాధిస్తే..మరోసారి పెద్దిరెడ్డి పైచేయి సాధిస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో చిత్తూరులో 14కు 13 సీట్లు వైసీపీ గెలవడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక అధికారంలోకి వచ్చాక కుప్పంని కూడా కైవసం చేసుకోవాలని పెద్దిరెడ్డి ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలిసిందే. కుప్పంలో […]