నంద్యాల ఉప ఎన్నిక‌ బ‌రిలో శిల్పా ప్ర‌ధాన అస్త్రం

భూమా ఫ్యామిలీపై ఉన్న సెంటిమెంట్ ప్ర‌ధాన అస్త్రంగా టీడీపీ నంద్యాల ఉప ఎన్నిక‌ బ‌రిలోకి దిగ‌బోతోంది! అంతేగాక మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేలు, ఇతర నాయ‌కులు.. ఇలా టీడీపీ బ‌ల‌గ‌మంతా నంద్యాల‌లోనే మోహ‌రించేశారు. కానీ వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మాత్రం త‌న గెలుపుపై ధీమాగా ఉన్నారు. విజ‌యం త‌న‌వైపే ఉంటుంద‌ని న‌మ్మ‌కం పెట్టుకు న్నారు. ప్ర‌జ‌లు సెంటిమెంట్ కంటే.. అనుబంధానికే ఎక్కువ ప్రాధాన్య‌మిస్తార‌ని బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు. గ‌తంలో చిన్న చిన్న త‌ప్పిదాల వ‌ల్ల ఓడిపోయినా.. ఈసారి మాత్రం […]

పీకే స‌ల‌హా.. వాడుకుని వ‌దిలేయ‌డ‌మే!

ఏపీ విప‌క్షం వైసీపీలో ఇప్పుడు నేత‌ల‌కు కంటిపై కునుకు క‌రువ‌వుతోంది. ప్ర‌స్తుతం పార్టీనే అంటి పెట్టుకుని జ‌గ‌న్‌కి అన్ని విధాలా ఉప‌యోగ‌ప‌డి, ఆయ‌న క‌ష్టాల్లోనూ పాలు పంచుకుని అన్ని విధాలా న‌ష్ట‌పోయి కూడా పార్టీలోనే కొన‌సాగ‌తున్న వారికి అస్స‌లు నిద్ర ఉండ‌డం లేద‌ట‌! అంతేకాదు.. ఎప్పుడు ఎలాంటి వార్త వినాలో న‌ని వారు తీవ్రంగా టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్లే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో అధికార టీడీపీని మ‌ట్టి క‌రిపించి తాను అధికారంలోకి రావాల‌ని ప్లాన్ […]

వైసీపీలోకి ద‌గ్గుపాటి… కెవిపి, ఉండ‌వ‌ల్లి మ‌ధ్య‌వ‌ర్తిత్వం..!

గ‌తేడాది రిలీజ్ అయిన జాగ్వార్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. తాను ఎద‌గ‌డం కోసం ప‌దిమందికి మొక్క‌డానికి అయినా వంద‌మందిని తొక్క‌డానికి అయినా సిద్ధం. ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ పైన చెప్పుకున్న డైలాగ్‌నే కాస్త అటూగా పాటించేస్తున్నాడ‌నిపిస్తోంది. చాలా మొండిఘ‌టం అయిన జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుకోసం చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల‌నే ప‌క్క‌న పెట్టేస్తార‌ని తెలుస్తోంది. అలాగే చంద్ర‌బాబును దెబ్బ‌కొట్టేందుకు ఎంత‌కైనా కింద‌కు దిగుతున్నారు. టీడీపీకి ప‌ట్టున్న […]

నంద్యాల ఖ‌ర్చు ఎన్ని కోట్లో తెలుసా..!

అవును! నంద్యాల ఉప ఎన్నిక‌ల ఖ‌ర్చు నామినేష‌న్ల ఘ‌ట్టానికి ముందే వంద‌ల కోట్లు దాటేసింద‌ని అంటున్నారు అధికార‌, విప‌క్ష అభ్య‌ర్థుల స‌న్నిహితులు. సాధార‌ణంగా ఎన్నిక‌ల‌న్నాక ఖ‌ర్చు త‌ప్ప‌దు. అయితే, నంద్యాల ఉప పోరు మాత్రం ఖ‌ర్చును మ‌రింత‌గా పెంచేసింద‌ని అంటున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆయా పార్టీల నేత‌లేన‌ట‌!  ఈ ఉప ఎన్నిక‌ను టీడీపీ, వైసీపీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. దీంతో అభ్య‌ర్థుల‌కు ఖ‌ర్చు కూడా అంద‌నంత ఎత్తుకు చేరిపోయింద‌ని అంటున్నారు. టీడీపీ, వైసీపీ నేత‌లు […]

నంద్యాల‌లో జ‌గ‌న్ న‌యా వ్యూహం… ఇర‌కాటంలో చంద్ర‌బాబు

నంద్యాల ఉప ఎన్నిక ట్విస్టుల మీద ట్విస్టుల‌తో థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పిస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి పార్టీతో పాటు త‌నకు టీడీపీ నుంచి వ‌చ్చిన ఎమ్మెల్సీ ప‌ద‌వికి కూడా రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ రాజీనామా ద్వారా జ‌గ‌న్ చంద్రబాబును పెద్ద ఇర‌కాటంలోకి నెట్టాడు. పార్టీ ఫిరాయింపుల ద్వారా తాను చేర్చుకున్న చ‌క్ర‌పాణిరెడ్డి ప‌ద‌వికి రాజీనామా చేయించి మ‌రి తాను త‌న పార్టీలో చేర్చుకున్నాన‌ని, మ‌రి చంద్ర‌బాబు త‌న పార్టీ నుంచి […]

ఆ ఫ్యామిలీ ఫ్యూచ‌ర్‌పై జ‌గ‌న్ షాకింగ్ డెసిష‌న్‌

ఈ సారి అధికారం చేజిక్కించుకోవాలంటే గోదావ‌రి జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్‌ స్ట్రాంగ్‌గా డిసైడ్ అయిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో లోపాల‌ను ఒక్కొక్క‌టిగా స‌రిజేసుకుంటూ.. అభ్య‌ర్థుల ఎంపిక‌లోనూ జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. కొన్నిచోట్ల అభ్య‌ర్థుల ఎంపిక కూడా కొంత బెడిసికొట్టిన విష‌యం తెలిసిందే! ఇందులో భాగంగానే తూర్పుగోదావ‌రి జిల్లాలో రాజాన‌గ‌రం నుంచి మొద‌లుపెట్టారు. ఇక్క‌డ మాజీ మంత్రి జ‌క్కంపూడి రామ్మోహ‌న్‌రావు కుటుంబానికి మంచి ప‌ట్టు ఉంది. అయితే గ‌త ఎన్నిక‌ల్లో మోహ‌న‌రావు స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మికి టికెట్ […]

నంద్యాల‌లో జ‌గ‌న్ గ‌ట్టి దెబ్బ త‌గ‌ల‌నుందా..!

తాము గెల‌వ‌లేమ‌ని తెలిసినా.. పోటీ ప్ర‌ధానంగా టీడీపీ,వైసీపీ మ‌ధ్య అని రాజ‌కీయ వ‌ర్గాల‌న్నీ కోడై కూస్తున్నా ఇవేమీ ప‌ట్టించుకోకుండా నంద్యాల ఉప ఎన్నిక బ‌రిలో కాంగ్రెస్ త‌మ అభ్య‌ర్థిని నిలబెట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అంతే గాక మైనారిటీ వ‌ర్గానికి చెందిన అబ్దుల్ ఖాదిర్‌ను త‌మ‌ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. ఏ న‌మ్మ‌కం మీద ఉప ఎన్నిక‌ బ‌రిలోకి దిగింది? మైనారిటీ అభ్య‌ర్థినే బ‌రిలోకి దించ‌డం వెనుక రాజ‌కీయంగా ఎవరికి లాభం? ఎవ‌రికి న‌ష్టం? అనే చ‌ర్చ ఇప్పుడు మొద‌లైంది. […]

ఒక్క రాజీనామాతో ఆత్మ‌రక్ష‌ణ‌లో టీడీపీ

నంద్యాల ఉప ఎన్నిక‌ బ‌రిలో వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న‌రెడ్డి తమ్ముడు శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి.. ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం ఇప్పుడు రాజకీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. టీడీపీ ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయ‌న‌.. వైసీపీలో చేరిన 24 గంట‌ల్లోనే స్పీక‌ర్ ఫార్మాట్‌లో రాజీనామా చేశారు, ఇక్క‌డే వైసీపీ అధినేత జ‌గ‌న్ సూప‌ర్ స‌క్సెస్ అయ్యార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌కుండానే టీడీపీలో చేరిపోవ‌డం.. ఇంకా కొన‌సాగుతున్న త‌రుణంలో సీఎం చంద్ర‌బాబు చేసిన జ‌గ‌న్ […]

20 రోజులు జ‌గ‌న్ ఫ్యామిలీ అడ్ర‌స్ చేంజ్‌

క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో వైసీపీ క్ర‌మ‌క్ర‌మంగా ప‌ట్టు బిగిస్తోంది. గ‌త వారం రోజులుగా ఇక్క‌డ ఎవ‌రో ఒక‌రు ప్ర‌ముక వ్య‌క్తి వైసీపీలో చేరుతూనే ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సంజీవ‌రెడ్డి, నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రాకేశ్‌రెడ్డి, టీడీపీ కార్పొరేట‌ర్ హ‌నీఫ్‌, నిన్న తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి వైసీపీలోకి జంప్ చేసేస్తున్నారు. ఇక్క‌డ ఎన్నిక 2019 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు సెమీఫైన‌ల్‌గా అంద‌రూ భావిస్తుండ‌డంతో జ‌గ‌న్ కూడా ఇక్క‌డ చావో రేవో తేల్చుకునేందుకు రెడీగానే ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే […]