అధికార వైసీపీ నేతలు జగన్ని పొగడటం చంద్రబాబుని తిట్టడం సాధారణంగా చేసే పని అని చెప్పవచ్చు. అటు టిడిపి నేతలు అదే స్థాయిలో జగన్ని తిట్టడం, చంద్రబాబుని పొగడటం చేస్తారు. అయితే అధినేతలు సైతం తమని తాము పొగుడుకోవడం కూడా ఎక్కువైంది. చంద్రబాబు అంటే ప్రతి సారి 40 ఏళ్ల రాజకీయ జీవితం..14 ఏళ్ళు సీఎం, 14 ఏళ్ళు ప్రతిపక్ష నేతని అని చెబుతూనే ఉంటారు. ఇటు జగన్ సైతం అదే స్థాయిలో తనని తాను పొగుడుకుంటూ […]
Tag: YCP
సీఐడీ డీజీ బదిలీ వెనుక వైసీపీలో ఒక్కటే గుసగుసలు…!
సీఐడీ డీజీ.. ఆ విభాగం చీఫ్ సునీల్ కుమార్ను అనూహ్యంగా సీఎం జగన్ కొన్ని రోజుల కిందట తప్పించా రు. అయితే.. ఆయనను ఎందుకు ఆ పోస్టు నుంచి తప్పించారు? అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్న గానే మిగిలిపోయింది. దీనిపై అనేక విశ్లేషణలు కూడా వచ్చాయి. త్వరలోనే ఆయనకు డీజీపీగా పదోన్నతి కల్పించనున్నారని కూడా కొందరు పేర్కొన్నారు. అయితే.. దీనికి మరో కారణం.. మౌలిక, కీలక కారణంపై తాడేపల్లి వర్గాలు భిన్నంగా రియాక్ట్ అవుతున్నాయి. ఒకటి.. […]
బీఆర్ఎస్ ఎదిగితే.. ఏపీలో ఎవరికి నష్టం.. ?
ఏపీలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. టీడీపీ-జనసేన పొత్తుతో అధికారం లోకి వచ్చేయాలని ప్రయత్నిస్తున్నాయనే చర్చ సాగుతోంది. ఇక, వైనాట్ 175 నినాదంతో మరోసారి విజ యం దక్కించుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం గమనిస్తే.. ఏపీలో రెండు పక్షాల మధ్య ఎన్నికల రాజకీయం ఊపందుకుంది. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీల్చనని జనసేన అధినేత పవన్ చెబుతున్నాడు. ఈ క్రమంలో టీడీపీ-జనసేన కలిస్తే.. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందని […]
వైసీపీలో కొత్త గోల మొదలైంది… జగన్కు ఇదో బిగ్ టెన్షన్…!
వైసీపీ అధిష్టానానికి టెన్షన్ పెరుగుతోంది. బీపీ కూడా అదే రేంజ్లో పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ `వైనాట్ 175` నినాదం అందుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీనికి కావాల్సింది.. నేతల మధ్య సఖ్యత. పోటీలేని.. టికెట్ల వ్యవహారం.. రెబల్స్ పెరగకుండా చూసుకోవడం.. ప్రజలకు నాయకులకు మధ్య ఫెవికాల్ బంధం బలోపేతం కావడం. అయితే.. ఈ కీలక సూత్రాలే ఇప్పుడు కనిపించడం లేదన్నది వైసీపీ అధిష్టానం ఆవిరులు కక్కుతోంది. ఎందుకంటే.. ఎటు చూసినా.. టికెట్ గోల […]
ఏపీలో వైఎస్కు ఎదురైన సీనే జగన్కు కూడా ఎదురవుతోందా…!
వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తులు.. పొర్లాటలు.. అంటూ ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విష యం తెలిసిందే. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటాయని.. కొన్నాళ్లుగా చర్చ నడుస్తోంది. అయితే.. ఇప్ప టికే బీజేపీ-జనసేన పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఇక, టీడీపీ ప్రస్తుతానికి ఒంటరిగా ఉంది. కమ్యూ నిస్టులు కూడా ఎటూ దారి లేక.. అలానే ఉండిపోయారు. ఏదో ఒక మార్గం దక్కక పోతుందా.. అని కామ్రేడ్స్ ఎదురు చూస్తున్నారు. ఇక, మిగిలిన చిన్నా చితకా పార్టీలు […]
తాడిపత్రిలో డిఫెన్స్లో టీడీపీ.. పెద్దారెడ్డిలో ఈ ధీమా ఎందుకు ?
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రి. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం ఎలా అయితే.. పట్టం కట్టిందో.. ఇక్కడ జేసీ బ్రదర్స్కు కూడా ఈ నియోజకవర్గం 35 ఏళ్లపాటు పట్టం కట్టింది. వరుస విజయాలతో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. ప్రత్యర్థి ఎవరనేది సంబంధం లేకుండా.. జేసీ బ్రదర్స్ ఇక్కడ విజయం దక్కిం చుకున్నారు. అలాంటి నియోజకవర్గంలో 2019లో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డివిజయం సాధించారు. ఇంతవరకు బాగానేఉంది. అయితే.. వచ్చే […]
పవన్పై ఆలీ పోటీ..జగన్ ఛాన్స్ ఇస్తారా?
ప్రత్యర్ధులని వ్యూహం ప్రకారం దెబ్బ తీసే విషయంలో అధికార వైసీపీ ఎప్పుడు ముందే ఉంటుందని చెప్పాలి. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో రాజకీయం చేయడం…ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి ప్రత్యర్ధులని వీక్ చేసి దెబ్బకొట్టడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. గత ఎన్నికల్లో అదే మాదిరిగా ఓ వైపు టీడీపీ, మరోవైపు జనసేనలకు చెక్ పెట్టారు. అయితే ఈ సారి కూడా ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది. అలాగే ఈ సారి […]
చంద్రబాబు, టీడీపీపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు…!
టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా ఒక సంచలన వ్యాఖ్య చేశారు. పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పార్టీని ప్రక్షాళన చేస్తేనే తప్ప.. ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి కూడా లేదని చెప్పుకొచ్చారు. అప్పుడే గెలుపు గురించి ఆలోచించే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. మరి ఆయన ఉద్దేశంలో ప్రక్షాళన అంటే.. పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళన చేయడమా.. లేక విజయవాడ వరకే పరిమితం కావడమా? అనేది చర్చకు దారితీసింది. నిజానికి ఎంపీ నాని […]
వైసీపీలో టాప్ లీడర్కు చెక్ పెట్టేస్తోందెవరు… అదిరిపోయే ట్విస్ట్..!
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఈ నియోజకవర్గం నుంచి నేనంటే నేనే అని ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారు. ఒకరు మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కాగా, మరొకరు.. ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు. తాజాగా.. ఈ ఇద్దరు నాయకుల మధ్య రాజకీయసెగ మరింత పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అని చర్చ కూడా మొదలైంది. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నాయకులు […]