ఏపీలో అధికార వైసీపీ అంతర్గత పోరు ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతలకు పడటం లేదు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలనే దిశగా పనిచేస్తూ..ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. ఇదే క్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా మంత్రి అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లిలో రచ్చ ఎక్కువ గా ఉంది. అక్కడ ఇప్పటికే మంత్రికి నెగిటివ్ ఉంది. ఇదే సమయంలో వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు..మంత్రికి […]
Tag: YCP
గుంటూరులో వైసీపీ సీట్లు ఫిక్స్..వారికే డౌట్!
రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఉన్న రెండో రాష్ట్రం గుంటూరు..ఈ ఉమ్మడి జిల్లాలో 17 సీట్లు ఉన్నాయి. ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19 సీట్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎక్కువ సీట్లు ఉన్న ఈ జిల్లాల్లో మళ్ళీ సత్తా చాటాలని వైసీపీ చూస్తుంది. ఈ క్రమంలోనే మళ్ళీ గుంటూరులో అదిరిపోయే విజయాన్ని అందుకోవాలని వైసీపీ చూస్తుంది. గత ఎన్నికల్లో జిల్లాలో 17 సీట్లు ఉంటే వైసీపీ 15 సీట్లు గెలుచుకుంది. ఇక టిడిపి 2 […]
జగన్ సెంటిమెంట్..ఎమ్మెల్యేలు తగ్గినట్లే..ముందస్తుపైనే డౌట్!
ఏ పరిస్తితులోనైనా సెంటిమెంట్ రాజేసి..ఆ పరిస్తితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికే జగన్ ప్రయత్నిస్తారని చెప్పవచ్చు. వరుసగా ఆయన చేస్తున్న రాజకీయం చూస్తే అదే కనిపిస్తుంది..ఎప్పుడు ఎదోక సందర్భంగా సెంటిమెంట్ రాజేయకుండా ఉండటం కష్టం. గత ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తాను పేదల మనిషిని అని, రాక్షసులతో యుద్ధం చేస్తున్నానని, తనకు ప్రజలకు అండగా ఉండాలని అంటున్నారు. అదే సమయంలో తనపై కొంతమేర అసంతృప్తిగా ఉన్న సొంత ఎమ్మెల్యేలని సైతం సెంటిమెంట్ […]
సత్తెనపల్లెలో అంబటికి సెగలు..సీటుపై మరో నేత పట్టు!
వైసీపీలో ఎక్కడకక్కడ ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య రచ్చ నడుస్తోంది. పైగా కొందరు ఎమ్మెల్యేలకు సీటు ఉండదని జగన్ చెబుతున్నా నేపథ్యంలో ఆయా సీట్లని దక్కించుకునేందుకు కొందరు వైసీపీ నేతలు ట్రై చేస్తున్నారు. ఇదే క్రమంలో సత్తెనపల్లె సీటు విషయంలో అంబటి రాంబాబుకు అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. ఈ సీటు కోసం మరో నేత పోటీ పడుతున్నారు. తాజాగా అంబటిపై సత్తెనపల్లెకు చెందిన వైసీపీ నేత చిట్టా విజయభాస్కర్రెడ్డి సంచలన […]
మైండ్గేమ్: ఎవరు ఎటు జంప్ చేస్తారో?
ఏపీ రాజకీయాల్లో మైండ్ గేమ్ నడుస్తోంది. ఇంతకాలం అధికార వైసీపీ మైండ్ గేమ్ ఆడుతూ..టిడిపికి చెక్ పెడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. టిడిపి మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది..ఇంకా వైసీపీకి ఇబ్బందులు మొదలయ్యాయి. అయినా సరే వైసీపీ కూడా అదే స్థాయిలో మైండ్ గేమ్ ఆడటం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా ఎమ్మెల్యేల జంపింగ్ విషయంలో రెండు పార్టీలు తమదైన శైలిలో మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. వాస్తవానికి టిడిపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ […]
ఎమ్మెల్యేలకు క్లాస్ లేదా? జగన్ కొత్త రూట్లో!
ఇప్పటివరకు వైసీపీకి తిరుగులేదనే పరిస్తితి..కానీ ఇటీవల మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ ఓడిపోవడం…అనూహ్యంగా ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో టిడిపి గెలవడం, నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపికి క్రాస్ ఓటింగ్ చేసిన నేపథ్యంలో..తాజాగా జగన్ పెట్టే వర్క్ షాప్ ఏ విధంగా సాగుతుందనే చర్చ అందరిలో సాగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన వర్క్ షాపులు వేరు..ఇప్పుడు జరిగేది వేరు. గత ఏడాది జరిగిన వర్క్ షాపులో జగన్ పదే పదే ఎమ్మెల్యేలకు క్లాస్ ఇస్తూ […]
చెవిరెడ్డి వారసుడుకు సీటు..టీడీపీ నిలువరిస్తుందా?
నెక్స్ట్ ఎన్నికల్లో కొంతమంది సీనియర్ నేతల వారసులు ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు. అటు టిడిపి, ఇటు వైసీపీ నుంచి వారసులు రెడీగా ఉన్నారు. అయితే జగన్ మాత్రం వైసీపీ నేతల వారసులకు ఛాన్స్ ఇవ్వడానికి కాస్త ఆలోచిస్తున్నారు. ఇప్పటికే వారసులు పోటీ చేయడానికి లేదని, ఇప్పుడున్న ఎమ్మెల్యేలే మళ్ళీ తనతో పోటీ చేయాలని చెప్పారు. కానీ కొందరు సీనియర్ ఎమ్మెల్యేల వారసులకు ఛాన్స్ ఇవ్వడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని తెలిసింది. ఇదే క్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే […]
అమరావతితో బీజేపీకి బెనిఫిట్..వైసీపీకి రివర్స్!
ఏపీలో ఏదొక విధంగా బలపడాలనే దిశగానే బీజేపీ ముందుకెళుతుంది..కానీ ప్రజలు ఎక్కడా కూడా బిజేపికి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడం లేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది..దీంతో ప్రజలు బిజేపికి మద్ధతు ఇవ్వడం లేదు. కాకపోతే ఏదో రకంగా బీజీపీ ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుంది. ఇదే క్రమంలో అమరావతి విషయంలో బిజేపి మద్ధతు పలికిన విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా బిజేపి అమరావతి నినాదం […]
మంత్రివర్గంలో మార్పులు…ఆ నలుగురు అవుట్?
ఏపీలో మరోసారి మంత్రివర్గంలో మార్పులపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో జగన్..పనితీరు బాగోని మంత్రులని పక్కన పెట్టి వారి స్థానాల్లో కీలక నేతలకు పదవులు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే రెండుసార్లు జగన్ మంత్రివర్గంలో మార్పులు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మండలి రద్దు అని చెప్పి..ఎమ్మెల్సీ కోటాలో మంత్రులైన పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలని తప్పించి..చెల్లుబోయిన వేణుగోపాల్, సీదిరి అప్పలరాజులని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. […]