జాన్వీ మోకాళ్లతో శ్రీవారి మెట్లు ఎక్కడం వెనుక అంత పెద్ద రీజన్ ఉందా..? భారీ కోరికనే కోరిందిగా..!

జాన్వి కపూర్ .. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలలో మారుమ్రోగిపోతున్న పేరు అందాల ముద్దుగుమ్మ శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్ తెలుగు ఇండస్ట్రీని ఏలయడానికి సిద్ధమవుతుంది. దేవర సినిమాతో డెబ్యూ ఇస్తున్న ఈ బ్యూటీ చరణ్ సినిమాలో నటించే అవకాశం కూడా కొట్టేసింది . బ్యాక్ టు బ్యాక్ ఇలా పాన్ ఇండియా స్టార్స్ సినిమాల్లో అవకాశ లభించడంతో జాన్వీ కపూర్ ఉబ్బితబీపోతుంది . అంతేకాదు ఈసారి ఏకంగా భారీ కోరికనే కోరినట్లు […]

తిరుమల దర్శనాన్ని వాయిదా వేసుకోండి.. టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి..!

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేవారు తమ దర్శనాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల రెండో కనుమదారిలో ఇవాళ ఉదయం కొండచరియలు విరిగిపడ్డ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం రెండో కనుమదారిలో కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి ఘాట్ రోడ్డుపై పడ్డాయి. దీంతో మూడు ప్రాంతాల్లో రోడ్డు భారీగా దెబ్బతింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో రాళ్లు పడ్డ ప్రాంతంలో వాహనాలు ఏమీ […]

తిరుమల భక్తులకు శుభవార్త …!

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల వెంకటేశుని దర్శనానికి భక్తుల రకపోకలకు టీటీడీ అనుమతి రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే. లాక్ డౌన్ సడలింపు తర్వాత శ్రీవారి దర్శనానికి టికెట్లు గత నెలలో ఆపేశారు. నవంబరు నెలకు సంబంధించిన రూ. 300 దర్శన టిక్కెట్లు, ఉచిత దర్శన టోకెన్లు ఆన్లైన్లో విడుదలకు సన్నద్ధమైంది. తిరుపతి బస్టాండ్ సమీపంలోని శ్రీ శ్రీనివాస ప్రాంగణం లో టోకెన్ల […]

పరువు పోయె : వెల్లంపల్లి ప్రకటనతో మరిన్ని సందేహాలు

కోర్టులనుంచి వరుస ఎదురుదెబ్బలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి ఇంకా ఇబ్బందికరమైనవి. భారీ సంఖ్యలో టీటీడీకి ప్రత్యేక ఆహ్వానితుల్ని నియమిస్తూ జగన్ సర్కారు జీవో ఇవ్వగా, ఆ జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేసింది. ఇదంతా ఒక ఎత్తు. కోర్టుల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగలడం పెద్ద విషయమేమీ కాదు. కొత్త సంగతి కూడా కాదు. అయితే […]

వద్దనలేక.. కాదనలేక.. టీటీడీ బోర్డు చైర్మెన్ పదవి తీసుకున్న వైవీ

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్ సీటులో మరోసారి ఏపీ సీఎం బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి కూర్చున్నారు. కాదు.. కాదు.. కూర్చోబెట్టారు. గతంలో ఎంపీగా ఉన్న ఆయనను కాదని గత ఎన్నికల్లో మాగుంటకు అవకాశమిచ్చి టీటీడీ ఈయనకు కేటాయించారు జగన్. అయితే బోర్డు పదవీ కాలం ముగియడంతో.. ఏం చేయాలో అర్థం కాక వైవీని బుజ్జగించడానికి మరోసారి చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టారు. అయితే.. టీటీడీ బాధ్యతలు తీసుకోవడం వైవీకి అస్సలు ఇష్టం లేదని తెలిసింది. తాను ఎంపీగా పార్టీ […]

టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్..!

శ్రీవారి భక్తులకు అతిత్వరలోనే టీటీడీ ఒక శుభవార్తను తెలియ చేయబోతుంది.. చాలా కాలంగా ఎదురు చూస్తున్న తిరుమల శ్రీవారి సర్వదర్శన భాగ్యం అతి త్వరలోనే తిరిగి మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆగస్టు నెలలో శ్రీవారి దర్శనం మొదలవ్వాలని టీటీడీ భావిస్తున్నట్లు సమాచారం.. కరోనా పాజిటివ్ ఒకటి శాతానికి వస్తే భక్తులకు ఉచిత దర్శన భాగ్యం కల్పించాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం.. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన సమయంలో మరో 20 […]

టీటీడీకి ప్ర‌ముఖ‌ నిర్మాత రూ.కోటి విరాళం!

సినీ నిర్మాత‌, ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ అధినేత‌, పారిశ్రామికవేత్త వి. ఆనందప్రసాద్‌ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిత్య అన్నదాన కార్యక్రమానికి రూ.కోటి విరాళం అందించారు. స‌తీస‌మేతంగా బుధవారం స్వామిని దర్శించుకున్న ఆనందప్రసాద్‌.. అనంతరం టీటీడీ దేవస్థానం అడిషనల్ ఈవో ధర్మారెడ్డిని కలిసిన కోటీ రూపాయ‌ల చెక్‌ను అందించారు. కాగా, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన ఆనంద ప్రసాద్.. టీటీడీకి గతంలోనూ రూ. కోటి విరాళం ఇచ్చిన విషయం […]

టిటిడి సంచలన నిర్ణయం..!

టీటీడీ దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి త‌న వ‌ద్ద ఉండే ఉద్యోగుల‌కు షాక్ న్యూస్ చెప్పింది. ఈ క‌రోనా స‌మ‌యంలో ఎక్కువ మంది ఉద్యోగులు వైర‌స్ కు పాజిటివ్ తెచ్చుకున్నారు. కాగా కొంత‌మంది ఉద్యోగులు క‌రోనాతో మ‌ర‌ణించారు. కాగా ఉద్యోగుల ఆరోగ్య‌భ‌ద్ర‌త విష‌యంలో టీటీడీ రీసెంట్ గా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టీటీడీలో ప‌ని చేస్తున్న 45 ఏళ్లు పైబ‌డి జాబ‌ర్ల‌కు వ్యాక్సిన్ తీసుకోక‌పోతే వారికి జీతం ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇక ఉద్యోగుల కోసం టీటీడీ వ్యాక్సినేష‌న్ […]

హ‌నుమంతుడు మ‌న దేశంలో పుట్టినందుకు గ‌ర్వించండిః బ్ర‌హ్మానందం

ఇటీవల హనుమంతుడి జన్మస్థలం గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన ప్రకటన చర్చకు దారితీసింది. ఏడు కొండల్లోని అంజనాద్రి ఆంజనేయుడి జన్మస్థలమని టీటీడీ ప్రకటించింది. దీనిపై కర్ణాటకలోని కిష్కింధ ట్రస్ట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హనుమంతుడి జన్మస్థలం కిష్కింధ అని వాదించింది. ఇరు పక్షాల మధ్య ఇటీవలే తిరుపతిలో చర్చ జరిగినప్పటికీ రెండు వర్గాలు తుది నిర్ణయానికి రాలేకపోయాయి. ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉండటంతో ఫలితం తేలకుండానే చర్చలు ముగిశాయి. హనుమంతుడి గురించి ఇలాంటి […]