మరోసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణపై చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి వర్గంలోకి కీలక రాష్ట్రాలకు చెందిన వారిని తీసుకోవాలని మోదీ సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఇదే క్రమంలో కేబినెట్ లోకి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రధాన మంత్రితో కలిపి 31 మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు. ఇద్దరు స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు ఉన్నారు. ఇక 45 మంది సహాయ మంత్రులు..అంటే మొత్తం 78 […]
Tag: Telangana
సైకిల్ని గుర్తుచేసుకుంటున్న కారులోని మాజీ తమ్ముళ్ళు.!
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీలో సగానికి సగం పైనే టీడీపీ నుంచి వచ్చిన వారే..ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆఖరికి కేసీఆర్ సైతం టీడీపీ నుంచి బయటకొచ్చిన నాయకుడే. ఇక రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా టీడీపీని కేసీఆర్ లాగేసుకున్నారు. టీడీపీ నేతలనే కాదు..కార్యకర్తలని కూడా లాక్కున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ మనుగడ కష్టమైంది. అయితే ఇటీవల చంద్రబాబు మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి..పార్టీ వీడి వెళ్ళిన నాయకులని మళ్ళీ పార్టీలోకి రావాలని కోరిన విషయం […]
టీడీపీ ‘ఘర్వాపస్’..ఆ నాయకులతో టచ్లోకి!
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఘర్వాపస్ కార్యక్రమం చేపట్టింది. 2018 ఎన్నికల తర్వాత టీడీపీలో మిగిలిన వారు కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్ళిపోయారు. దాదాపు ఆ పార్టీలో తక్కువ మంది నేతలు మాత్రమే మిగిలారు. అయితే మళ్ళీ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా అధినేత చంద్రబాబు పనిచేస్తున్నారు. ఇప్పటికే కాసాని జ్ఞానేశ్వర్ని అధ్యక్షుడుగా పెట్టారు. ఇటీవల ఖమ్మంలో భారీ సభ పెట్టి సక్సెస్ చేశారు. ఆ సభ వేదికగానే..ఇతర పార్టీల్లోకి వెళ్ళిన మాజీ తమ్ముళ్లని మళ్ళీ తిరిగి […]
తెలంగాణలో 30 సీట్లపై టీడీపీ ఆశలు..ఛాన్స్ ఉందా?
ఒకప్పుడు తెలంగాణ అంటే టీడీపీకి కంచుకోట అన్నట్లు ఉండేది. అక్కడ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది..కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ పూర్తిగా దెబ్బతింది. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ బాగానే సీట్లు తెచ్చుకుంది. 15 సీట్లు టీడీపీ గెలిచింది. కానీ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్తో టీడీపీని గట్టిగా దెబ్బతీశారు. ఇక రేవంత్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ లోకి వెళ్ళడంతో..టీడీపీ పతన దశకు వచ్చింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని..కేవలం 2 […]
ఖమ్మంలో టీటీడీపీ సత్తా..మాజీ తమ్ముళ్ళు తిరిగొస్తారా?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అభిమానించే వారు ఇంకా ఉన్నారని తాజాగా ఖమ్మం సభతో నిరూపితమైంది. నాయకులు వెళ్ళిన…ఇంకా కొంతమంది కార్యకర్తలు పార్టీపై అభిమానంతో ఉన్నారని అర్ధమవుతుంది. ఇక అధినేత చంద్రబాబు రావడంతో తమ్ముళ్ళల్లో జోష్ మరింత పెరిగింది. ఖమ్మంలో టీటీడీపీ నేతలు, కార్యకర్తలు సత్తా చాటారు. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదనే వారికి ఖమ్మం సభే జవాబు అని బాబు అన్నారు. ఇందులో వాస్తవం కూడా ఉందని అనుకోవాలి..ఎందుకంటే ఏ మాత్రం నాయకులు లేకపోయినా సరే..ఆ […]
మునుగోడులో మహిళల ఓట్లపైనే ఆ పార్టీ ఆశలు..!
మునుగోడులో మహిళలు తమ శక్తిని ఓట్ల రూపంలో చాటే అవకాశం వచ్చిందా..? వీరి ఓట్లపై అన్ని పార్టీలు నమ్మకం పెట్టుకున్నాయా..? ముఖ్యంగా ఒక ప్రధాన పార్టీ అతివల ఓట్లతోనే గట్టెక్కగలమని భావిస్తోందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మహిళలు ఓట్ల రూపంలో తమ చైతన్యాన్ని ప్రదర్శించాలని.. అదీ గంపగుత్తగా తమకే లాభించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో ముందుగా నలిగిపోయేది.. విసిగిపోయేది అతివలే కనుక వారి తీర్పుపై ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ […]
సీఎం కూతురిని నిలువునా ముంచేసిన పూరి.. ఏమైందంటే..!?
రాజకీయ నాయకులు వారి సంపాదించిన అక్రమ సంపాదనను సినిమాలో పెట్టి వారి సంపాదనను వైట్ మనీ గా మార్చుకోవటం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు వచ్చే చాలా సినిమాలకు రాజకీయ నాయకులు వారి పేరు లేకుండా బినామీలతో సినిమాలు తీయించి వారి డబ్బుని వైట్ మనీగా మార్చుకోవటం చాలాసార్లు చూస్తూనేే ఉన్నాం. తాజాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్ ఆమె అక్రమ సంపాదనపై ఈడికిి […]
ఎన్టీఆర్, రాజమౌళిని టార్గెట్ చేసిన కేసీఆర్…!
దర్శకధీరుడు రాజమౌళి సమర్పణలో తెలుగులో విడుదలవుతున్న బ్రహ్మాస్త్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ సర్కార్ చివరి నిమిషంలో అనుమతులు క్యాన్సిల్ చేయటం వెనక రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనలు చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రాజమౌళిని టార్గెట్ చేశారని అంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ భేటీ పై అనేక కథనాలు తెరపైకి వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ పరోక్షంగా […]
ఏపీ, తెలంగాణలో శృంగార సర్వేలో ఆసక్తికర విషయాలివే…!
అవును.. మీరు విన్నది నిజమే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే – 5లో భయంకరమైన విషయాలు వెలుగు చూశాయి. శృంగారం విషయంలో తెలుగు రాష్ట్రాల్లోని మగాళ్లు చాలా రసికులని తేలింది. ఒకరి కంటే ఎక్కువ భాగస్వాములతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ తాజాగా వెలుగు చూసింది. అవును… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మగవాళ్లు ఆడవారి కంటే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 707 జిల్లాల్లో 1.1 లక్షల […]