తెలంగాణ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేజీఆర్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. 30 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ గతంలోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. అయితే సీఎం అధ్యక్షతన గత రాత్రి జరిగిన మంత్రిమండలి సమావేశంలో పీఆర్సీ అమలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పెంపు వర్తిస్తుంది. పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 9,21,037 […]
Tag: Telangana
తెలంగాణ టీడీపీలో సంచలనం..కారెక్కనున్న ఎల్.రమణ?!
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో కోలుకోలేని ఎదురు దెబ్బ తగలనుంది. తెలంగాణ టీడీపీలో సంచలనం రేగనుంది. ఏకంగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీమంత్రి ఎల్. రమణ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని.. కారెక్కేయడానికి రెడీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ను వీడడంతో.. పార్టీకి బలమైన బీసీ నేతలు అవసరమని గులాబీ బాస్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే బీసీ వర్గానికి చెందిన ఎల్.రమణను పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పంపారట. […]
ఆనందయ్య ఐ డ్రాప్స్ కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్..?
కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదిక్ మెడిసిన్ కి ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రావడం తెలిసిందే. అయితే కంటి మందు విషయంలో హైకోర్టు బ్రేక్ వేయడంతో తాజాగా ఆనందయ్య మెడిసిన్ అధ్యాయనా నివేదికను పరిశీలించిన హైకోర్టు ఆనందయ్య కరోనా కంటి మందుకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆనందయ్య మెడిషన్ తెలుగు రాష్ట్రాలలో జిల్లా కేంద్రాలకు పంపిణీ కార్యక్రమం చేయటంలో ప్రభుత్వం రంగంలోకి దిగి భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రాలకు ఆనందయ్య […]
తెలంగాణలో క్షీణిస్తున్న కరోనా జోరు.. తాజా కేసులెన్నంటే?
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. మళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడింది. దీంతో ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించారు. ఇక తెలంగాణలోనూ విశ్వరూపం చూపించిన కరోనా .. ప్రస్తుతం కంట్రోల్లోకి వస్తోంది. ఈ క్రమంలోనే పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా క్షీణిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల […]
అన్లాక్కు సిద్దమవుతున్న తెలంగాణ సర్కార్..ప్రకటన ఎప్పుడంటే?
సద్దుమణిగింది అనుకున్న కరోనా వైరస్ మళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి రోజు లక్షల్లో పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు నమోదు అయ్యాయి. తెలంగాణలోనూ సెకెండ్ వేవ్లో కరోనా విశ్వరూపం చూపడంతో.. కేసీఆర్ సర్కార్ వెంటనే లాక్డౌన్ విధించారు. ప్రస్తుతం మళ్లీ రాష్ట్రంలో కరోనా కేసులు మరియు మరణాలు అదుపులోకి వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అన్లాక్ కు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో కొనసాగుతున్న […]
తెలంగాణలో ఫ్రీ డయాగ్నోసిస్ కేంద్రాలు ఏర్పాటు..?
ప్రభుత్వం ప్రారంభించబోతున్న డయాగ్నోసిస్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు. అందులో కరోనా పరీక్షలతో పాటుగా… రక్త పరీక్ష, మూత్ర పరీక్ష సహా బీపీ సుగర్ గుండె జబ్బులు, బొక్కల జబ్బులు, లివర్, కిడ్నీ,థైరాయిడ్ వంటి వాటికి సంబంధించిన ఎక్స్ రే బయోకెమిస్ట్రీ పాథాలజీ కి సంబంధించిన పలు పరీక్షలు ఉంటాయి. శనివారం వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి , రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. […]
టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన ఈటల..!
భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అనుకున్నట్టుగానే నేడు పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, శామీర్పేటలోని తన నివాసంలో మీడియా సమావేశమైన ఈటల.. తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు. ఇక టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఈ మాజీ మంత్రి.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పార్టీలో అణచివేత ధోరణులు ఉన్నాయని.. […]
ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా..ముహూర్తం ఫిక్స్!?
భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. జూన్ 4 (రేపు) టీఆర్ఎస్ పార్టీతోపాటు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక 8 లేదంటే 9వ తేదీల్లో ఈయన బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు సమాచారం. బీజేపీలో చేరికకు ఇప్పటికే సిద్ధమైన ఈటల..సోమవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ చీఫ్ జె.పి.నడ్డాతో భేటీ అయ్యారు. పార్టీ […]
మృతదేహాల కోసం సోనూసూద్ కీలక నిర్ణయం!?
సోనూసూద్.. ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోతోంది. కరోనా కష్ట కాలంలో సాయానికి మారు పేరుగా మారిన సోనూ.. కనివిని ఎరుగని రీతిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నాడు. దేశ వ్యాప్తంగా నలుమూలలా తన సాయాన్ని అందించిన సోనూసూద్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక గ్రామాల్లో ఫ్రీజర్ బాక్సులు లేకపోవడంతో సాయం కోసం ఆయా గ్రామాల సర్పంచులు ఇటీవల సోనూసూద్ సాయం కోసం సంప్రదించారు. […]