టీడీపీలో ఎమ్మెల్సీ ఫైట్ అదురుతోంది…!

ఎమ్మెల్సీ ప‌ద‌వుల కోసం టీడీపీలో పోరు పీక్ స్టేజ్‌కి చేరింది. పార్టీలో బ‌లంగా ఉన్న నేత‌ల మ‌ధ్య భారీ స్థాయిలో ఫైట్ జ‌రుగుతోంది. ఇక‌, కుల స‌మీక‌ర‌ణ‌లు, సిఫార్సులు కామ‌న్‌! తాజా అంచ‌నాల ప్ర‌కారం టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య‌ను బ‌ట్టి ఐదుగురు, గ‌వ‌ర్న‌ర్ సిఫార్సు చేసేవారు ఇద్ద‌రు మొత్తంగా ఏడుగురు ఎమ్మెల్సీల‌ను చంద్ర‌బాబు ఎన్నుకోవాల్సి ఉంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు నేత‌లు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌ను మంత్రి వ‌ర్గంలోకి […]

నారాయ‌ణ‌మూర్తికి చంద్ర‌బాబు ఎంపీ సీటు ఆఫ‌ర్‌

ఉద్య‌మ సూరీడు, విప్ల‌వ మూవీల డైరెక్ట‌ర్ ఆర్ నారాయ‌ణ మూర్తికి చంద్ర‌బాబు ఎంపీ సీటు ఆఫ‌ర్ చేశార‌ట‌. అయితే, ఇప్పుడు కాదులేండి! గ‌తంలో.. అయితే, తాను పాలిటిక్స్‌కి ప‌నికిరాన‌నే ఉద్దేశంతో ఆయ‌న ఇచ్చిన ఆఫ‌ర్‌ని సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు నారాయ‌ణ మూర్తి చెప్పారు. అంతేకాదు, ఈ ఆఫ‌ర్ ఒక్క‌సారి కాద‌ట‌.. చంద్ర‌బాబు ఇప్ప‌టికి మూడు సార్లు ఎంపీ సీటు ఆఫ‌ర్ ఇచ్చార‌ని చెప్పుకొచ్చారు నారాయ‌ణ మూర్తి. ఇటీవ‌ల ఆయ‌న ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. కాకినాడ పార్ల‌మెంటు స్థానం నుంచి త‌న‌ను […]

ప‌వ‌న్ – జ‌గ‌న్ – లోకేష్ ఎవ‌రి స‌త్తా ఎంత‌..!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌, వైకాపా అధినేత జ‌గ‌న్‌, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌లు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో సెంటరాఫ్‌ది టాపిక్‌! ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్‌, లోకేష్‌లు విద్యార్థుల‌తో ఇంట‌రాక్ట్ అవుతున్నారు. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఇద్ద‌రూ వారి వారి పంథాల్లో దూసుకుపోతున్నారు. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా ఇటీవ‌ల కాలంలో విద్యార్థుల‌తో మ‌మేకం అవుతున్నారు. కాకినాడలో స‌భ నిర్వ‌హించిన త‌ర్వాత ఆ ప్రాంతంలోని విద్యార్థుల‌తో స‌మావేశ మ‌య్యారు. ఇటీవ‌ల అనంత‌పురంలో […]

ప‌వ‌న్ వ్యాఖ్య‌లపై లోకేష్ కామెంట్స్‌

అనంత‌పురంలో నిర్వ‌హించిన స‌భ‌లో జ‌న‌సేనాని ఏపీ అధికార ప‌క్షం టీడీపీ, చంద్ర‌బాబు పాల‌న‌పై పెద్ద ఎత్తున సైలెంట్‌గానే విమ‌ర్శ‌లు చేశారు. ముఖ్యంగా హోదా వ‌ద్ద‌ని ప్యాకేజీ ముద్ద‌ని అంటున్న బాబు అండ్‌కోపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. కేవ‌లం ప‌న్నల రూపంలో ఏపీకి ఏం రావాలో వాటినే ఓ ప్యాక్ చేసి.. దానికి ప్యాకేజీ అని పెద్ద పేరు పెట్టి.. మ‌న మొహాన కొట్టార‌ని కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పించిన ప‌వ‌న్‌.. దానిని చంద్ర‌బాబు ఎలా ఆహ్వానించార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. […]

అంత డ‌ప్పు ఎందుకు లోకేష్‌బాబు..!

పొలిటిక‌ల్ లీడ‌ర్స్ అన్నాక 24 గంట‌లూ ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేయాలా?  వాళ్ల‌కు మాత్రం కుటుంబాలు ఉండ‌వా?  ఓ వారం ట్రిప్‌క్‌కి వెళ్తే.. కొంప‌లేం మునిగిపోతాయి? ఇటీవ‌ల ఓ టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య ఇది! ఆయ‌న ఎవ‌రి గురించి అన్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు!! అదే స‌మ‌యంలో ప్ర‌జ‌లు కూడా దీనిని లైట్‌గానే తీసుకున్నారు. ఎందుకంటే.. ప్ర‌జ‌లు సెంటిమెంట‌ల్ ఫూల్స్ క‌నుక‌!! ఇప్పుడు ఆ సెంటిమెంటును మోతాదుకు మించి మోగించేస్తున్నారు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సీఎం […]

ఆ ఏపీ మంత్రి త‌ప్పులు ప్ర‌శ్నిస్తే ..కులం కార్డు తీసేస్తున్నారు

ఏపీలో అవినీతి పెరిగిపోయింది! ఇటీవ‌ల స‌ర్వ‌త్రా విన‌బ‌డుతున్న మాట‌. కొంద‌రు ప్ర‌జ‌లు ఈ విష‌యాన్ని నేరుగా సీఎం చంద్ర‌బాబుకే ఫిర్యాదు చేస్తున్న ప‌రిస్థితి ఉంది. మ‌రీ ముఖ్యంగా మంత్రులే అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అవినీతిని స‌హించేది లేద‌ని ప‌దే ప‌దే చెప్పే చంద్ర‌బాబు హ‌యాంలో మంత్రులు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డంపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కొంద‌రు మంత్రులు గుట్టుచ‌ప్పుడు కాకుండా మౌనంగా ఉంటుండగా మ‌రికొంద‌రు మాత్రం.. తాము ద‌ళిత […]

ఆ మంత్రికి ప్ర‌జ‌ల కంటే కొడుకు హీరో అవ్వ‌డ‌మే ముఖ్య‌మా..!

ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఊపందుకున్నాయి. ఆ మంత్రిగారు త‌న సొంత లాభం కొంత కూడా మానుకోవ‌డం లేద‌ని, ప్ర‌జ‌ల‌ ప్ర‌యోజ‌నాల క‌న్నా.. త‌న సొంత ప్ర‌యోజ‌నాల‌కే ఆయ‌న పెద్ద పీట వేస్తున్నార‌ట‌! ప్ర‌స్తుతం దీనిపై అంద‌రూ చ‌ర్చించు కుంటున్నారు. మ‌రి అదేంటో చూద్దాం.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో అనేక ప‌రిశ్ర‌మ‌లు వెలిశాయి. ఇదే క్ర‌మంలో ఉమ్మ‌డిగా ఉన్న టాలీవుడ్ కూడా ఏపీలో విస్త‌రిస్తుంద‌ని అంద‌రూ భావించారు. ఇదే క్ర‌మంలో చంద్ర‌బాబు […]

ఆ ఏపీ మంత్రి నియోజ‌క‌వ‌ర్గంలో కులాల చిచ్చు

సామాజిక వ‌ర్గాల ఆధిప‌త్యానికి ఇప్పుడు మంత్రి రావెల కిశోర్ బాబు నియోజ‌క‌వ‌ర్గం కేరాఫ్‌గా మారిందా? అక్క‌డ రావెల సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు సొంత పార్టీలోని ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌నే టార్గెట్ చేస్తున్నాయా? ఈ క్ర‌మంలో మిగిలిన సామాజిక వ‌ర్గాల నేతలంగా ఇప్పుడు రావెల‌కు యాంటీగా మార‌బోతున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో!! ఇక‌, విష‌యంలోకి వెళ్లిపోతే.. ఐఆర్‌టీఎస్ అధికారిగా ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన రావెల కిశోర్‌బాబు 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌త్తిపాడు […]

అమ‌రావ‌తిలో స్పీడ్ యాక్సెస్ క‌థేంటో తెలుసా

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత న‌గ‌రాల్లో ఒక‌టిగా చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న రాజ‌ధాని నిర్మాణం విష‌యంలో ప‌క్కాగా ముందుకు పోతున్నారు. ముఖ్యంగా ప్ర‌భుత్వం లోటు బ‌డ్జెట్‌లో ఉన్న నేప‌థ్యంలో రాజ‌ధాని అభివృద్ధి చెందాలంటే.. పెట్టుబ‌డులు అవ‌స‌ర‌మ‌వుతాయి. అయితే, ఈ పెట్టుబ‌డులు రావాలంటే రాజ‌ధాని ప్రాంతంలో మౌలిక స‌దుపాయాలు బాగుండాలి. వాటిలో ముఖ్యంగా రోడ్ల వ్య‌వ‌స్థ బాగుంటేనే విదేశాల నుంచి పెట్టుబ‌డుల వ‌ర్షం కురుస్తుంది. దీనిని గ‌తంలోనే గుర్తించిన […]