ఏపీలో ఎలక్షన్స్కి కనీసం ఎంతలేదన్నా మరో రెండేళ్ల సమయం ఉంది. అయినా కూడా అటు అధికార, ఇటు ఏకైక విపక్ష పార్టీలు మాత్రం అప్పుడే ఎన్నికలు వచ్చేసినట్టు.. తామే అధికారంలోకి వచ్చేసే ఛాన్స్ ఉన్నట్టు పెద్ద ఎత్తున కలరింగ్ ఇస్తున్నాయి. దీంతో మామూలు జనానికి పిచ్చి పడుతోంది. విషయం ఏంటంటే.. 2014 ఎన్నికలు పూర్తయి ఖచ్చితంగా రెండున్నరేళ్లు. మరో ఐదేళ్లకు అంటే 2019 ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉంది. అయితే, ఇటీవల కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు, […]
Tag: TDP
టీడీపీ నేతల ఫైటింగ్కు కారణం
ఏపీ అధికార పార్టీ నేతల్లో అవినీతి ఏ రేంజ్కి చేరుకుందో చెప్పడానికి గుంటూరు ఘటన ఉదాహరణగా మారింది. గుంటూరుకు మంత్రి రావెల కిశోర్బాబు, జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ల మధ్య వివాదం మీడియా సాక్షిగా రచ్చకెక్కిన విషయం తెలిసిందే. వీరిద్దరి కథనంపై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. జెడ్పీ చైర్పర్సన్ పదవిని ఒప్పందంలో భాగంగా పృథ్వీలతకు అప్పగించాల్సిన సమయం వచ్చింది. అయితే, అలా అప్పగించబోనని జానీ మూన్ భీష్మించడంతో వివాదం రచ్చకెక్కింది. ఈ క్రమంలో పృథ్వీలత తరఫున […]
జగన్ను ఎలెర్ట్ చేసిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్లో త్వరలో కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు.. రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు.. ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్న వేళ.. ప్రతిపక్ష వైసీపీని అధికార పక్షం అలెర్ట్ చేసిందా? ఆపరేషన్ ఆకర్ష్ వలలో తమ ఎమ్మెల్యేలు చిక్కుకోకుండా ప్రణాళికలు రచించేందుకు జగన్ అండ్ కోని టీడీపీ అప్రమత్తం చేసిందా? దీనిని ముందే పసిగట్టిన అధినేత జగన్.. ప్రజాసమస్యలపై ఆందోళనకు దిగారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ రెండో దశకు టీడీపీ తెరతీసింది. […]
బాబు ఇలాకాలో టీడీపీకి దెబ్బేస్తోందెవరు..!
ఏపీ సీఎం చంద్రబాబు సొంత ఇలాకా చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలు ఎవరికి వారే ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నారనే టాక్ వినబడుతోంది. కొందరు సీనియర్లు.. మరికొందరు జూనియర్లు సైతం ఆధిపత్యానికి పాకులాడుటుండడంతో వర్గ పోరు పెరిగిపోతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కౌన్సిల్ మీటింగ్లో పరస్పరం దాడులు చేసుకొంటు న్నారు. నియోజకవర్గ పరిధిలో టీటీడీ నాయకులు రెండు […]
చంద్రబాబుపై ఆ ఇద్దరు మంత్రుల గుర్రు
ఏపీ సీఎం చంద్రబాబుకు స్వపక్షంలోనే విపక్షం తయారవుతోందా? తన మంత్రులకే తనకు విమర్శకులుగా మారుతున్నారా? ఒకరిద్దరు మంత్రులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా? అంటే ఇప్పుడు ఔననే సమాధానమే వస్తోంది. రెండు రోజుల కిందట జరిగిన ఓ సమావేశంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి మా బాస్ అనుమతించడం లేదంటూ నేరుగా చంద్రబాబుపై విమర్శలు బాణాలు ఎక్కుపెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. వాస్తవానికి ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే వాటిలో ఎక్సైజ్ […]
మోత్కుపల్లి గవర్నర్ పోస్టుపై కొత్త ట్విస్ట్
వర్షపు చినుకు కోసం చకోర పక్షి ఎన్నో రోజుల పాటు వేచిచూస్తుంది. ఇప్పుడు ఈ చందంగానే గవర్నర్ పదవి కోసం టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అన్నీ అయిపోయాయి.. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అన్న సమయంలో ఏదో ఒకటి అడ్డు తగలి ఆయన ఆశలపై నీళ్లు చల్లడం జరిగిపోతోంది. అయితే ఇప్పుడు మోత్కుపల్లి గవర్నర్ పోస్టుపై కొత్త ట్విస్ ఒకటి తెరపైకి వచ్చింది. ఇక తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేనని, […]
గౌతమీపుత్ర శాతకర్ణిలో టీడీపీ ఎమ్మెల్సీ
అనంతపురం జిల్లాలో అధికార టీడీపీకి చెందిన ఓ లేడీ ఎమ్మెల్సీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. జిల్లాకు చెందిన ఆమె చట్టసభల్లో ప్రజాప్రతినిధిగా ఉంటూ వెండితెరపై కనిపించిన వ్యక్తిగా అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. శింగనమల నియోజకవర్గానికి చెందిన శమంతకమణి అదే జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం శాతకర్ణిలో ఓ పాత్రలో వెండితెరపై తళుక్కున మెరవనున్నారు. ఈ సినిమాలో బాలయ్య-శ్రియా భార్యభర్తలుగా నటిస్తున్నారు. బాలయ్య టైటిల్ రోల్ […]
వైసీపీ నుంచి టీడీపీలోకి మరో 7 గురు ఎమ్మెల్యేలు
తన పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా తనకు షాకుల మీద షాకులు ఇస్తూ అధికార టీడీపీలోకి చేరిపోతుండడంతో తీవ్ర గందరగోళంలో ఉన్న జగన్కు మరో దిమ్మతిరిగే షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. రీసెంట్గా కృష్ణా జిల్లాకు చెందిన పామర్రు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన జగన్కు షాక్ ఇచ్చి అధికార టీడీపీలో చేరిపోయారు. కల్పన అలా పార్టీ కండువా మార్చేశారో లేదో అదే జిల్లాకు చెందిన మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, తిరువూరు […]
టీ అసెంబ్లీలో కేసీఆర్ను అడిగేవాడేడి..!
తెలంగాణ అసెంబ్లీలో హిట్ ఎవరు? ఫ్లాప్ ఎవరు? తాజాగా ముగిసిన శీతాకాల సమావేశాల అనంతరం పొలిటికల్ పండితులు పెట్టిన దృష్టి దీనిపైనే. వాస్తవానికి కేసీఆర్ తీసుకున్న అనేక నిర్ణయాలపై సభ వెలుపల కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. మల్లన్నసాగర్ మొదలుకుని ప్రగతి భవన్, డబుల్ బెడ్ రూం, హైదరాబాద్ రోడ్లు, రైతుల మరణాలు, విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ ఇలా అనేక విషయాలపై మీడియా గొట్టాలు పగిలిపోయేలా కేసీఆర్, ఆయన టీంపై విపక్ష […]