ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. రూ.70 వేలు ఉచితంగా..!

ద్వితీయ సంవత్సరం కూడా పాసైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. ఎవరైతే పన్నెండవ తరగతి పాస్ అయి ఉంటారో, అలాంటి విద్యార్థుల నుంచి కాలర్ షిప్ స్కీం – 2021 కింద దరఖాస్తులను కేంద్ర విద్యా శాఖ ఆహ్వానిస్తోంది.. వార్షిక ఆదాయం రూ.6 లక్షల కంటే తక్కువ ఉన్న విద్యార్థులు ఈ స్కీం నుండి స్కాలర్షిప్ పొందడానికి అర్హులు. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న విద్యార్థులు.. పై చదువులు చదవడానికి ఇబ్బంది పడుతున్న విషయం […]

లోకేష్ పై సంచలన కామెంట్స్ చేసిన రోజా..?

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యంగ్యం ప్రదర్శించారు. తిన్నది అరగక చంద్రబాబు, లోకేశ్ విమర్శలు చేస్తున్నారని, ఏం మాట్లాడడానికి విషయాలు లేక, ఇలాంటి అంశాలను లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. వీళ్లకు అసలు రాష్ట్రంపై ఏమైనా బాధ్యత ఉందా అని ప్రశ్నించారు. లోకేశ్ తనలాగే రాష్ట్రంలోని విద్యార్థులు కూడా చదువులో […]

అనాథ పిల్ల‌ల‌కు స్మార్ట్ ఫోన్లు అంద‌జేయ‌నున్న ప్ర‌భుత్వం..!

ప్ర‌స్తుతం క‌రోనా ఎంద‌రినో ఆగంజేస్తోంది. దీని కార‌ణంగా చాలామంది త‌మ త‌ల్లిదండ్రుల‌ను కోల్పుతున్నారు. ఇంకొంద‌రు పిల్ల‌ల‌ను పోగొట్టుకుంటున్నారు. అయితే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన పిల్ల‌ల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వారికి త్వ‌ర‌లోనే స్మార్ట్ ఫోన్ల‌ను అంద‌జేయాల‌ని నిర్ణ‌యించింది. ఎందుకంటే స‌డెన్‌గా ఏదైనా స‌మ‌స్య వ‌స్తే అధికారుల‌కు తెలియ‌జేయాలంటే ఫోన్ ఉండాలి కాబ‌ట్టి ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో జిల్లా పిల్ల‌ల సంర‌క్ష‌ణ అధికారి నెంబ‌ర్‌, ఇత‌ర అధికారుల నెంబ‌ర్లు ఉంటాయి. అలాగే […]

గేట్ ఎగ్జామ్స్ లో కీలక మార్పులు…?

2022లో నిర్వహించే గేట్ పరీక్షకు సంబంధించి కొన్ని మార్పులు చేసినట్లు ప్రకటన వెలువడింది. గతంలో పరీక్షా పత్రంలో మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు అడిగేవారు. ఇప్పుడు మల్టీపుల్ సెలక్ట్ క్వశ్చన్లు అడగబోతున్నారు. అంటే గతంలో ఒక ప్రశ్న ఇచ్చి కింద నాలుగు ఆన్సర్లు ఇచ్చి అందులో సరైన దాన్ని గుర్తించాలని అడిగేవారు. ఈ కొత్తవిధానంలో మాత్రం ఎన్ని సరైన సమాధానాలు ఇస్తే అవన్నీ గుర్తించాల్సి ఉంటుంది. అలా గుర్తిస్తేనే ఇకపై గేట్ పరీక్షలో మార్కులు ఇవ్వనున్నారు. అభ్యర్థులకు […]

తెలంగాణలో మరో పరీక్ష వాయిదా

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వివిధ పరీక్షలు వాయిదా పడడంతో పాటు మరి కొన్ని రద్దు అవుతున్నాయి. వివిధ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు తేదీలను సైతం అధికారులు పొడిగిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఎంసెట్ తో పాటు అనేక ప్రవేశ పరీక్షల దరఖాస్తు తేదీని అధికారులు పొడిగించారు. తాజాగా రాష్ట్రంలోని లా కాలేజీల్లో ప్ర‌వేశాలకు నిర్వ‌హించే లాసెట్ ద‌ర‌ఖాస్తుల గ‌డువును అధికారులు పొడిగించారు. షెడ్యూల్ ప్ర‌కారం మే 26తో ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి గ‌డువు ముగిసింది. అయితే కరోనా లాక్ […]

విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త..?

ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్​ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘2024-25 ఏడాదిలో పదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో ఈ బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందిస్తామని, మూడు, అయిదు, ఎనిమిది తరగతుల విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని […]

తెలంగాణలో వేసవి సెలవులు ఎప్పటి నుంచి అంటే..!?

తెలంగాణ విద్యాశాఖ వేసవి సెలవులను ప్రకటించింది. ఏప్రిల్ 27 నుండి మే 31 వరకు పాఠశాల, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కరోనా నేపథ్యంలోనే సెలవుల పై సీఎం కేసీఆర్ , మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు కలిసి విద్యాశాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పత్రిక ప్రకటన రిలీజ్ చేశారు. కాబ్బటి రేపు అనగా సోమవారం 2020-21 విద్యాసంవత్సరానికి చివరి రోజుగా […]

వేస‌వి సెల‌వులు రద్దు చేసిన ఆ ప్ర‌భుత్వం..!?

దేశవ్యాప్తంగా మళ్ళి కరోనా వైరస్ విజృంభిస్తుంది. కరోనా కారణంగా ఉన్నత విద్యా విభాగంలో ప్రస్తుతం అమలవుతున్న పరీక్షలు, విద్యా విధానాలు కొనసాగుతాయని, వేసవి సెలవులు ఈ సంవత్సరం ఉండవని ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ అశ్వత్థ నారాయణ తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరంలో పరీక్షలు ముగిశాక వేసవి సెలవులు ఇంక ఉండవని, వెనువెంటనే తరగతులు మొదలు అవుతాయని అన్నారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ క్లాసులు యధావిధిగా కొనసాగుతాయి అని అన్నారు. విద్యార్థులు రెండింటిలో వారికి అనుకూలమైన దానిని ఎంచుకోవచ్చు […]

2019 కోసం వాళ్ల‌ను టార్గెట్ చేస్తోన్న జ‌గ‌న్‌

 గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు..  ఇక త‌మ పార్టీ అధికారంలోకి రావ‌డ‌మే త‌రువాయి అన్నంతగా మితిమీరిన విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ ఫ‌లితాలు వెలువ‌డ్డాక ఆ షాక్‌నుంచి చాన్నాళ్లు కోలుకోలేద‌నే చెప్పాలి. అయితే అధికార పీఠం చేరుకోవాలంటే.. ప్ర‌జ‌ల్లో త‌న‌పై మ‌రింత విశ్వాసం పెంచుకోవాల‌న్న వాస్త‌వ‌ ప‌రిస్థితి గ్ర‌హించాక అధికార ప‌క్షంపై ఆయ‌న ఒక‌రకంగా యుద్ధ‌మే చేస్తున్నారు. తండ్రిలాగే మ‌డ‌మ తిప్ప‌ని నైజ‌మున్న జ‌గ‌న్మోహ‌న‌రెడ్డి ప్ర‌తిప‌క్షంగా గ‌ట్టిగానే పోరాడుతున్నా.. రాజ‌కీయ అనుభ‌వం లేక‌పోవ‌డం, వ్యూహ ర‌చ‌నా […]