సాయి తేజ్ యాక్సిడెంట్‌కి వేగ‌మే కార‌ణ‌మా..? లేక ఇసుకే శాప‌మైందా..?

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ శుక్రువారం రాత్రి హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర స్పోర్ట్స్ బైక్‌పై నుంచి పడి తీవ్రంగా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఆపోలో హాస్ప‌ట‌ల్‌లో చికిత్స అందిస్తున్నారు. తేజ్‌కు కాలర్ బోన్ విరిగిందనీ..అయినా కంగారు పడాల్సిన పని లేదన్నారు డాక్టర్లు. అయితే అస‌లు ఈ ప్రమాదం ఎలా జరిగింది..? ఈ ప్రమాదానికి గల కారణాలేంటి..? అన్న ప్ర‌శ్న‌లే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రమాదానికి ఒక్క […]

సాయి ధరమ్ తేజ్ కోసం అపోలోకు చ‌ర‌ణ్‌..వైర‌ల్‌గా ఎన్టీఆర్ ట్వీట్‌!

నిన్న రాత్రి కేబుల్ బ్రిడ్జి ద‌గ్గ‌ర మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌యాణిస్తున్న బైక్ ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో సాయి తేజ్‌కు తీవ్ర గాయాలై..అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దాంతో వెంట‌నే ఆయ‌న్ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ త‌ర్వాత అక్క‌డ నుంచి అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఈ యాక్సిడెంట్ విష‌యం తెలియ‌గానే […]

సాయి ధర్మ తేజ్ ఆరోగ్యంపై ఆరా తీసిన మంత్రి.. ఎవరంటే?

హైదరాబాద్ లోని మాదాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగా అల్లుడు సాయిధర్మతేజ్ తీవ్రంగా గాయపడిన విషయం అందరికి తెలిసిందే. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ కి తరలించారు. అయితే వైద్యులు ప్రస్తుతం సాయి ధర్మ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ అపోలో హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి ప్రస్తుతం సాయి […]

సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటిన్..విరిగిన కాలర్ బోన్..టెన్ష‌న్‌లో మెగా ఫ్యామిలీ!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండ‌గా.. అదుపుత‌ప్పి సాయి ధ‌ర‌మ్ తేజ్ కింద‌ప‌డిపోయాడు. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న‌కు తీవ్ర గ‌యాలైయ్యాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయిధరమ్ తేజ్‌ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం అక్కడినుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్ర‌స్తుతం అక్క‌డే సాయి తేజ్ కు చికిత్స జ‌రుగుతుండ‌గా.. […]

హీరో సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం.. ఆసుపత్రిలో చేరిక!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ వార్తతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. తన స్పోర్ట్స్ బైకు నుండి కిందపడిపోవడంతో తేజుకు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జిపై ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తేజు ప్రమాదానికి గురవడంతో స్థానికులు వెంటనే ఆయన్ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కాగా తేజు గాయాలకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దీంతో తేజుకు లోపలి భాగంలో ఏమైనా తీవ్ర గాయాలు […]

ఆ సినిమాలు తీయకుండా చనిపోతానేమో: డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు?

ప్రస్థానం సినిమాతో 2010లో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ దేవకట్టా. ఇదే సినిమాను బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా వివిధ కోణాలలో సినిమాలు తెరకెక్కిస్తోంది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు. అలా చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. అయితే ప్రస్తుతం పొలిటికల్ జానర్ లో రిపబ్లిక్ సినిమాను తెరకెక్కించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ […]

వైష్ణవ్ తేజ్ నిజస్వరూపం తెలిసి మెగా ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?

తొలి సినిమాతోనే బాక్సాఫీస్ ను ఒక ఊపు ఊపిన వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటించిన ఉప్పెన సినిమా ఏ విధంగా ముస్లిం ఇలా వాటిలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సినిమాతోనే కోట్ల రూపాయల షేర్ని కొల్లగొట్టాడు వైష్ణవ్ తేజ్. అలాగే ఈ సినిమా ద్వారానే దర్శకుడు బాబు కూడా పరిచయమయ్యారు. తనకంటే ముందుగా వచ్చిన అన్న సాయి ధరమ్ తేజ్, అలాగే వరుణ్ తేజ్ లను మొదటి సినిమాతోనే చేశారు. ఇది ఇలా […]

వారం గ్యాప్‌లో బ‌రిలోకి దిగుతున్న మెగా హీరోలు..విజ‌యం ఎవ‌రిదో?

క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. థియేట‌ర్‌లో ఓపెన్ అయ్యాయి. చిన్న చిన్న సినిమాల‌న్నీ ఒక్కొక్క‌టిగా విడుద‌ల అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మెగా హీరోలిద్ద‌రూ వారం గ్యాప్‌లో థియేట‌ర్‌లోకి దిగేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, దేవకట్టా కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రిపబ్లిక్‌`. పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా రూపుదిద్దుకున్న‌ ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ర‌మ్య‌కృష్ణ, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషించారు. షూటింగ్ […]

`దశరథ్`గా మారిన జ‌గ‌ప‌తిబాబు..అదిరిన న్యూ లుక్‌!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్, ద‌ర్శ‌కుడు దేవా కట్టా కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `రిప‌బ్లిక్‌`. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ర‌మ్య‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అలాగే జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా పూర్తిగా ప్ర‌జాస్వామ్యం నేపథ్యంలోనే తెరకెక్కుతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్‌, పోస్ట‌ర్ సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ చేయ‌గా.. రిప‌బ్లిక్ నుంచి […]