ఓటుకు నోటు కేసుని వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ కదిలించింది. ఆ పార్టీకి చెందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై పునర్విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ‘దే బ్రీఫ్డ్ మీ’ అని ఈ కేసులో చంద్రబాబు వాయిస్తో వెలువడ్డ ఆడియో టేపులకు సంబంధించి పోరెన్సిక్ నుంచి వచ్చిన నివేదికను వైసిపి నేత తరఫు లాయర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళారు. దాంతో సెప్టెంబర్ 29 లోపు కేసు విచారణ పూర్తి చేయవలసిందిగా న్యాయస్థానం […]
Tag: revanth reddy
కవిత కౌంటర్ అదిరింది
నిజామాబాద్ ఎంపీ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి కుమార్తె కవిత ఈ మధ్య రాష్ట్ర రాజకీయాల్లో అంతా చురుగ్గా పాల్గొనడం లేదన్నది వాస్తవం.హస్తిన రాజకీయాలతోనే కవిత బిజీ బిజీ గా గడుపుతోంది.ఎప్పుడో అడపా దడపా తెలంగాణా జాగృతి తరపున ఇక్కడ కనిపిస్తోందంతే. దీనికి కారణం లేకపోలేదు.రాష్ట్రంలో తన తండ్రి ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారు.ప్రతిపక్షం అనేదే లేకుండా నిర్వీర్యం చేసేసారు.ఏదయినా చిన్న చితకా ఇబ్బందులుంటే అన్న కేటీర్,బావ హరీష్ రావు లు చక్కదిద్దేస్తున్నారు.ప్రభుత్వం పై వ్యతిరేకత బాగా ఎక్కువయినా..ప్రతి పక్షాలకు […]
తెలంగాణ రెడ్డి పై బాబుకు ఎందుకంత ప్రేమ?
చంద్రబాబు ఒకరి మీద ప్రేమ చూపించినా వారికే డేంజర్..ఒకరు చంద్రబాబు మీద ప్రేమ చూపించినా వారికే డేంజర్..ఇది ఈ నాటి కథ కాదు.చంద్రబాబు రాజకీయ జీవితం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరికైనా అర్థమయ్యేది.అందుకే స్వర్గీయ నందమూరి తారక రామ రావు దగ్గరినుండి తెలుగుదేశం పార్టీ ని హస్తగతం చేసుకున్న చంద్రబాబు ఆ నాటి నుండి ఈ నాటి వరకు పార్టీ లో తానే నెంబర్ 1 గా కొనసాగుతున్నాడు.ఇంకో నెంబర్ కి ఛాన్స్ లేదు.ఒకటి నుండి 10 వరకు […]
రేవంత్రెడ్డికి కౌంటరిచ్చిన కిషన్రెడ్డి
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలమేమిటో తెలుసుకోకుండా భారతీయ జనతా పార్టీపై నోరు పారేసుకున్న రేవంత్రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి గట్టి కౌంటర్నే ఎదుర్కొన్నారు. బిజెపి తమకు మిత్రపక్షమని కూడా చూడకుండా రేవంత్రెడ్డి వెటకారం చేయడాన్ని బిజెపి సీనియర్ నాయకుడు కిషన్రెడ్డి తీవ్రంగా పరిగణించినట్లున్నారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై కిషన్రెడ్డిని వివరణ కోరితే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా? అని కౌంటర్ ఇచ్చారు. కలిసి పనిచేయాల్సిన రెండు రాజకీయ పార్టీల మధ్య ఈ తరహా మాటల తూటాలు అందర్నీ […]
రేవంత్ రెడ్డి దీక్షకు KCR కౌంటర్-ఇష్యూ క్లోజ్!!
మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఎలా కోరుకుంటే అలా పరిహారం చెల్లిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు రెండు దారులు ఉన్నాయని.. ఒకటి 2013 భూసేకరణ చట్టం ప్రకారం అయితే రెండోది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 123జీవో. వీటిల్లో బాధితులు దేన్నైనా ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేకాదు ఒక్క బాధితుడికి కూడా అన్యాయం జరగకుండా పరిహారం చెల్లిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్లన్నసాగర్ బాధితుల కోసం దీక్ష చేస్తున్నట్లు నాలుగు […]
మల్లన్నకు పెరుగుతున్న మద్దతు
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రెండేళ్ల తర్వాత ఓ ప్రజాఉద్యమం ఊపిరి పోసుకుంది. ఈ రెండేళ్లలో విపక్షాలు వివిధ అంశాలపై ఎన్ని ఆందోళనలు నిర్వహించినా లభించని మద్దతు, మల్లన్నసాగర్ భూసేకరణపై రైతులు చేస్తున్న ఉద్యమానికి లభించడం విశేషం. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా ఏటిగడ్డకిష్టాపూర్, పల్లెపహాడ్, వేములగట్, తొగుట గ్రామాలను ముంచేలా నిర్మించనున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం గజం భూమి కూడా ఇచ్చేది లేదన్న నాలుగు గ్రామాల రైతులకు అనుకూలంగా విపక్షాలు, జాక్ చైర్మన్ […]
జగన్ తరహాలో రేవంత్ రెడ్డి దీక్ష!!
మల్లన్నసాగర్ ప్రాజెక్టు హట్ టాపిక్గా మారింది. ప్రాజెక్టుల రీ డిజైనింగ్లో బాగంగా గోదావరి జలాల లను మెదక్, నల్గొండ జిల్లాలకు తరలించాలంటే మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించి తీరాల్సిందేనని సర్కార్ స్పష్టం చేస్తుంది. దీనికోసం 14 గ్రామాల నుండి 37 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు సర్కార్ సిద్దపడింది. భూ నిర్వాసితుల కోసం 123 జిఓ కింద పరిహరం చెల్లించాలని నిర్ణియించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన నిర్వాసిత గ్రామాలు మూకుమ్మడిగా ఒక్కట య్యాయి. జెఎసిగా ఏర్పడి ఉద్యమాలకు శ్రీకారం […]