వైసీపీ వర్సెస్ టీడీపీ..ఎన్నికల ‘రణమే’.!

సాధారణంగా ఎన్నికల సమయంలో బాగా సున్నితమైన ప్రాంతాల్లో గొడవలు జరగడం సహజం..కానీ ఈ సారి ఎన్నికల్లో ఏపీలో అన్నీ ప్రాంతాల్లో రచ్చ జరిగేలా ఉంది. ఇప్పుడు జరుగుతున్న గొడవలని బట్టి చూస్తే అదే నిజమనిస్తుంది. అంతకముందు ఈ స్థాయిలో గొడవలు జరగడం తక్కువగానే చూసి ఉంటాం..ఎన్నికలు లేని సమయంలో పెద్దగా గొడవలు జరగలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా రచ్చ మాత్రం పీక్స్ లో జరుగుతుంది. దీంతో ఎన్నికల సమయంలో ఇంకెంత రచ్చ జరుగుతుందా? అనే డౌట్ […]

ఆ మంత్రులకు మళ్ళీ తిరుగులేదా? టీడీపీ కంటే బెటర్.!

వచ్చే ఎన్నికల్లో మంత్రులు ఎంతమంది గెలుస్తారా? వైసీపీ మంత్రులు మళ్ళీ ఎవరు గట్టెక్కుతారు? అంటే చెప్పడం కష్టంగానే ఉంది. అయితే 25 మంది మంత్రుల్లో సగం పైనే గెలవడం కష్టమని సర్వేలు చెబుతున్నాయి. కానీ గత టి‌డి‌పి హయాంలో పనిచేసిన మంత్రులు కంటే..ఇప్పుడు వైసీపీ హయాంలో పనిచేసే మంత్రులు బెటర్ పొజిషన్ లో ఉన్నారు. గతంలో మంత్రులుగా చేసిన వారిలో కేవలం ముగ్గురు మాత్రమే మళ్ళీ గెలిచారు. అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, చినరాజప్పలు మాత్రమే మళ్ళీ గెలిచారు. […]

పెద్దిరెడ్డి అడ్డాలో లోకేష్..టీడీపీకి కష్టమే!

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు..గతంలో కాంగ్రెస్..ఇప్పుడు వైసీపీలో తిరుగులేని నేతగా ఎదుగుతూ వచ్చిన నాయకుడు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి అనుకున్న మేర హైలైట్ కాలేదు గాని..ఎప్పుడైతే వైసీపీలోకి వచ్చారో అప్పటినుంచి ఆయన హవా మొదలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంకా ఆయనకు పట్టు పెరిగింది. వైసీపీలో టాప్ లీడర్లలో ఒకరిగా ఉన్న పరిస్తితి. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా ఈయన చేతుల్లోనే ఉంది..అక్కడ రాజకీయాలని ఈయనే డిసైడ్ చేస్తున్నారు. జిల్లాని […]

ఐప్యాక్ సర్వే లీక్…ఐదుగురు మంత్రులే గట్టెక్కేది?

ఏపీలో ఎన్నికల సీజన్ మొదలైపోయింది..గట్టిగా చూసుకుంటే ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. అందుకే ప్రతి పార్టీ ఎన్నికల్లో సత్తా చాటాడానికి కొత్త కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నాయి. అటు ప్రధాన పార్టీలు తమ బలాబలాలపై సర్వేలు కూడా చేయించుకుంటున్నాయి. ఇదే సమయంలో అధికార వైసీపీ కోసం ఐప్యాక్ సంస్థ పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఐప్యాక్ సంస్థ..తాజాగా చేసిన అంతర్గత సర్వేలో ఊహించని ఫలితాలు వెలువడ్డాయని ప్రచారం జరుగుతుంది. ఆ సర్వేలో మంత్రులు, మాజీ మంత్రులకు భారీ షాక్ […]

దొంగ ఓట్లకు అడ్డా..పెద్దిరెడ్డిదే ఆ ఘనత!

ఇటీవల ఏపీ రాజకీయాల్లో దొంగ ఓట్ల కలకలం రేగింది. అధికార వైసీపీ బై ఎలక్షన్స్‌లో, మున్సిపల్ ఎలక్షన్స్‌లో దొంగ ఓట్లు వేయించి గెలిచిందని టీడీపీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి ఉపఎన్నికలో, అలాగే కుప్పం మున్సిపాలిటీలో దొంగ ఓట్లు వేయించుకుని గెలిచిందని, పక్కనే ఉన్న తమిళనాడు నుంచి జనాలని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీని సైతం అలా దొంగ ఓట్లతో […]

చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి..కుప్పం-పుంగనూరుల్లో గెలుపు ఎవరిది?

చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల మధ్య రాజకీయ వైరం కొనసాగుతుంది. నాలుగు దశాబ్దాల నుంచి వీరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతూ వస్తుంది. ఒకసారి బాబు పైచేయి సాధిస్తే..మరోసారి పెద్దిరెడ్డి పైచేయి సాధిస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో చిత్తూరులో 14కు 13 సీట్లు వైసీపీ గెలవడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక అధికారంలోకి వచ్చాక కుప్పంని కూడా కైవసం చేసుకోవాలని పెద్దిరెడ్డి ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలిసిందే. కుప్పంలో […]

బాబుకు సీటు ఫిక్స్ చేసిన పెద్దిరెడ్డి..కుప్పం వదిలేసినట్లే!

టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంపై వైసీపీ ఏ స్థాయిలో ఫోకస్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పంలో బాబుని దెబ్బతీయడమే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేస్తూ వస్తున్నారు. అక్కడ బెదిరింపులతోనో..పథకాలు పోతాయని భయం తెప్పించడమో..లేక పలు రకాలుగా అధికార బలాన్ని ఉపయోగించుకుని..కుప్పంలో కొంతమంది టీడీపీ శ్రేణులని వైసీపీ వైపుకు తీసుకొచ్చారు. అలాగే పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్‌గా గెలిచారు..కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు. అయితే […]

అనంతలో వైసీపీకి కష్టాలు..పెద్దిరెడ్డి ఎంట్రీ..!

తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అండగా ఉండే జిల్లాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాలో టీడీపీకి ఎప్పుడు మంచి ఫలితాలే వచ్చేవి. కానీ గత ఎన్నికల్లోనే టీడీపీ బాగా నష్టపోయింది. జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 12 గెలుచుకుంటే, టీడీపీకి 2 సీట్లు మాత్రమే వచ్చాయి. అందుకే ఈ సారి ఎన్నికల్లో మాత్రం అలాంటి ఫలితాలు రాకూడదని చెప్పి టీడీపీ కష్టపడుతుంది. ఈ సారి జిల్లాలో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని టీడీపీ నేతలు […]

కుప్పం కొట్లాట..డ్యామేజ్ ఎవరికి?

సాధారణంగా కుప్పం నియోజకవర్గం పెద్దగా హైలైట్ కాదు…ఏదో రాష్ట్రం చివరిన ఉండే కుప్పంలో రాజకీయంగా గొడవలు జరిగినట్లు ఎప్పుడు మీడియాలో రాలేదు. అది బాబు…సొంత స్థానమని, అక్కడ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని, అలాగే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు గురించే మీడియాలో వచ్చేవి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్కడ రాజకీయం మారిపోయింది. ఎలాగైనా కుప్పంని కైవసం చేసుకోవాలనే దిశగా వైసీపీ రాజకీయం మొదలుపెట్టింది…పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు దూకుడుగా […]