నంద్యాలలో పసుపు జెండా రెపరెపలాడించేందుకు స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఇది తమ నియోజకవర్గమని, నాయకులు వెళ్లినా క్యాడర్ మాత్రం తమ వైపే ఉందని.. ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు. తమ అభ్యర్థిగా ఆర్థికంగా, శ్రేణుల్లోనూ బలంగా ఉన్న శిల్పామోహన రెడ్డిని ప్రకటించడంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. కేవలం సెంటిమెంట్ను నమ్ముకునే బరిలోకి దిగుతున్నామన్న అపవాదు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు తాయిలాల మీద తాయిలలు ప్రకటిస్తున్నారు. నిధులు, […]
Tag: Nandyala
టీడీపీకి ఓట్లు వేయం…ఇది వారి మాట!
ఏపీలోని నంద్యాల ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకుండానే అక్కడ పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. టీడీపీ తరపున భూమా నాగిరెడ్డి అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ నుంచి మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి నోటిఫికేషన్ రాకుండానే ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసేశాడు. మంత్రి అఖిలప్రియకు సైతం తన సోదరుడు బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకోవడం కఠినపరీక్షగా మారింది. దీంతో ఆమె సోదరుడిని వెంటపెట్టుకుని ఆశీర్వాద […]
ఆయన విషయంలో మాత్రం కాస్త సస్పెన్స్..మరి అఖిలప్రియ ఏం చేస్తదో!
ఉప ఎన్నికల వేళ నంద్యాల టీడీపీలో రగడ రగడ జరుగుతోంది. నిన్నటి వరకు టీడీపీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి పార్టీ వీడడంతో జగన్ ఆయనకు వైసీపీ టిక్కెట్ ఇచ్చారు. శిల్పా వైసీపీలోకి వెళ్లిపోవడంతో ఆయన సోదరుడు ఎమ్మెల్సీ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు అయిన శిల్పా చక్రపాణిరెడ్డి సైతం వైసీపీలోకి వెళ్లిపోతారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఎలా ఉన్నా చక్రపాణిరెడ్డి మాత్రం తాను టీడీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. చక్రపాణిరెడ్డి తాను టీడీపీని […]
ఇప్పుడు చంద్రబాబు టార్గెట్ వాళ్లేనా
అసంతృప్తి.. టీడీపీలో ఈమధ్య విపరీతంగా వినిపిస్తున్న పదం!! క్రమశిక్షణకు మారుపేరయిన టీడీపీలో అసంతృప్తి వల్ల తీవ్ర అలజడి రేగుతోంది. ముఖ్యంగా పార్టీని రాజకీయంగా బలోపేతం చేసేందుకు ఎంచుకున్న `ఆకర్ష్` వల్ల ఇది మరింత తీవ్రమైంది. రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఇదే అసంతృప్తి కొనసాగితే.. జంపింగ్లు ఎక్కువవుతాయని దీనివల్ల పార్టీకి తీవ్ర నష్ట తప్పదని భావించిన అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా శిల్పా మోహన్రెడ్డి వైసీపీలో చేరడంతో వెంటనే ఆయన అలర్ట్ అయ్యారు. ఇలా వదిలేస్తే ఇంకా […]
నంద్యాల సీటుపై చంద్రబాబుకు అంత టెన్షన్ ఎందుకో?
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికపైటీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు భారీ ఎత్తున టెన్షన్ పడుతున్నారు. దీనిని ఛాలెంజ్గా తీసుకున్న బాబు.. అక్కడ గెలుపుకోసం అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వాస్తవానికి నంద్యాల ఉప ఎన్నికపై ఇంకా ఎలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. అయినా కూడా అటు అధికార, ఇటు విపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం, ప్రచారం తప్ప పంపాకాలు ప్రారంభించేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈవిషయంలో విపక్ష పార్టీని పక్కన పెడితే.. బాబు […]
నంద్యాలలో గెలుపుపై టీడీపీ సెంటిమెంట్ అస్త్రం!
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధించాలని మంచి కసిపై ఉన్న అధికార టీడీపీ.. ఆ దిశాగా అన్ని శక్తులను ఒడ్డు తోంది. భూమా నాగిరెడ్డి కూతురు, మంత్రి అఖిల ప్రియకు ఇప్పటికే ఈ విషయంలో అధినేత సీఎం చంద్రబాబు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఏం చేసైనా సీటు కొట్టాలని, వైసీపీకి గుణపాఠం చెప్పాలని ఆయన నూరి పోశారు. దీంతో ఆమె తన అమ్మలు పొదిలోంచి సెంటిమెంట్ సహా అన్ని రకాల ఆయుధాలను ప్రయోగిస్తోంది. తన […]
నంద్యాలలో కాంగ్రెస్ టార్గెట్ ఎవరు?
విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ అస్తిత్వం కోసం పోరాడుతోంది. సరైన సమయంలో ఉనికి చాటాలని ప్రయత్నిస్తోంది. వీలైనంత వరకూ పోటీలో నిలిచి అధికార, ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీయాలని చూస్తోంది! ఇప్పుడు ఆ సమయం వచ్చిందని భావిస్తోంది. నంద్యాల ఎన్నికలను సరైన వేదికగా చేసుకోవాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం నంద్యాలలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ బరిలోనే నిలుస్తుండగా.. ఇప్పుడు పోటీలో మేము కూడా ఉన్నామని ప్రకటించింది. ఇదే ఇప్పుడు వైసీపీ, టీడీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. కాంగ్రెస్ గెలవకపోయినా.. […]
నంద్యాల ఓటర్లకు టీడీపీ బంపర్ ఆఫర్
నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ.. ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి. ముఖ్యంగా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు నేతలు ప్రచారం ప్రారంభించేశారు. ఇంకా ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభం కాకముందే.. వాగ్థానాలు జోరందుకున్నాయి. పట్టణ ఓటర్లను ఆకర్షించేందుకు టీడీపీ కేబుల్ కనెక్షన్ ఫ్రీ అంటూ ప్రకటించడం.. దీనికి కౌంటర్గా వైసీపీ కూడా బదులివ్వడం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇంకా ఎన్నికల ప్రచారానికి ఈసీ నోటిఫికేషన్ ఇవ్వకముందే.. ఇలా హామీలు గుప్పిస్తుంటే.. […]
ఆ ఓట్లు ఎవరివైపు ఉంటే వారిదే నంద్యాల
నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గెలుపు కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ అభ్యర్ధిగా శిల్పా మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. గత ఎన్నికలను పరిశీలిస్తే… అప్పటి వైసీపీ అభ్యర్ధి భూమా నాగిరెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి కేవలం రెండు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. దీంతో […]