25కి 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని గత ఎన్నికల ముందు జగన్ ప్రచారం చేసి..22 ఎంపీ సీట్లని గెలిపించుకున్న విషయం తెలిసిందే. మరి 22 ఎంపీ సీట్లు వచ్చిన తర్వాత కేంద్రం నుంచి సాధించింది ఏమైనా ఉందా? అంటే కేంద్రంలో బిజేపికి పూర్తి మెజారిటీ ఉండటం వల్ల జగన్ పెద్దగా ఏది డిమాండ్ చేయలేని పరిస్తితి. అందుకే ఆ విషయం జగన్ ముందే చెప్పేశారు. కానీ సాధ్యమైన మేర […]
Tag: mp
కారులో ఇమడలేకపోతున్న డీఎస్!
ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్).. ఉమ్మడి ఏపీలో రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వ్యక్తి.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం.. హస్తం పార్టీకి తెలంగాణలో పెద్దగా ఆదరణ లేకపోవడంతో డీఎస్ కారు పార్టీ ఎక్కాడు. ఆయనకున్న ఇమేజిని ద్రుష్టిలో పెట్టుకున్న కేసీఆర్ రాజ్యసభకు పంపాడు. అయితే ఎందుకో రెండు, మూడేళ్లుగా ఆయన గులాబీ పార్టీలో అయిష్టంగానే ఉన్నాడు. ఉమ్మడి ఏపీలో ఆయన హవానే వేరు.. వైఎస్, డీఎస్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీని శాసించారని కూడా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. […]
డీఎస్ కోసం తలుపులు తెరిచిన కాంగ్రెస్, బీజేపీ
డి.శ్రీనివాస్.. ధర్మపురి శ్రీనివాస్.. తెలుగు రాష్ట్రాల్లో ఈయన పేరు తెలియని వారుండరు.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్ హవా ఓ రేంజ్ లో ఉండేది.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోవడంతో ఈయన ప్రభ కూడా తగ్గిపోయింది. దీంతో టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కారు పార్టీలో చేరినా పెద్దగా చురుగ్గా లేరు. ఈయన కుమారుడు అరవింద్ నిజామాబాద్ లో ఎంపీగా విజయం సాధించారు. బీజేపీ తరపున అరవింద్ గెలవడంతో డీఎస్ టీఆర్ఎస్ లో […]
జూమ్ మీటింగ్ లో నగ్నంగా ఎంపీ..?
ఓ ఎంపీ జూమ్ మీటింగులో నగ్న ప్రదర్శన చేశాడు. దుస్తులన్నీ విప్పేసి మొండి మొలతో కనిపించి తోటి ఎంపీలకు షాకిచ్చాడు. అంతటితో ఆగకుండా కాఫీ కప్పులో మూత్రం పోశాడు. ఆ ఎంపీ ఇలా నగ్నంగా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా నగ్నావతారాన్ని సభ్యులకు చూపించాడు. అయితే, పొరపాటున అలా జరిగిపోయిందని అప్పట్లో తప్పించుకున్నాడు. కానీ, ఈసారి మాత్రం అతడి వద్ద తగిన సమాధానం లేదు. కెనడాకు చెందిన విలియం అమోస్ కొద్ది నెలల కిందట […]
దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్నది. వైరస్ సుడిగాలిలా చుట్టేస్తున్నది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ భయంకరంగా పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, కొత్తగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 52,726 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో రోజువారీ కేసులు వెయ్యి దాటగా, కొత్తగా.. 1,005 కరోనా […]
ఎంపీ సంతోష్కుమార్కు కరోనా పాజిటివ్..!
తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అయిన సంతోష్కుమార్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఎంపీ సంతోష్కుమార్కు కరోనా టెస్ట్లు చేయించుకోగా ఐంకి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ విషయాన్నిఆయనే స్వయంగా సోషల్ మీడియా అయిన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి తెలిపారు. ప్రస్తుతం తనకి కరోనా లక్షణాలు ఏమీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నట్టు ఆయన తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసి తన ఆరోగ్యం పట్ల ఎంతో […]
మహబూబాబాద్ ఎంపీకు కరోనా పాజిటివ్..!?
తెలంగాణ కరోనా మహమ్మారి చాలా వేగంగా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. డాక్టర్స్ సలహా మేరకు ఆమె హైదరాబాద్లో హోం ఐసోలేషన్లో ఉన్నట్లు కవిత తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా వెంటనే కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఎంపీ కవిత సూచించారు. కొత్తగా నమోదైన కేసులో అత్యధికంగా 505 జీహెచ్ఎంసీలో, మేడ్చల్లో 407, రంగారెడ్డిలో 302, […]
టీఆర్ఎస్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్యలో లేడీ
తెలంగాణలో కీలక జిల్లాల్లో ఒకటి అయిన ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య జరుగుతోన్న పోరులో పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే ఇద్దరూ తమ పంతం నెగ్గించుకునేందుకు ఎత్తుకు, పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బాణోతు మదన్లాల్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇద్దరూ వైసీపీ నుంచి గెలిచారు. వైసీపీలో ఉన్నప్పుడు, గత ఎన్నికల్లోను వీరిద్దరి మధ్య ఎంతో సఖ్యత ఉండేది. అయితే వీరు తెలంగాణలో […]
2019రాజమండ్రి ఎంపీ సీటుపై టీడీపీ, వైసీపీ కొత్త ప్రయోగం!
ఏపీలో ఎవరైనా అధికారం దక్కించుకునేందుకు తూర్పు గోదావరి జిల్లా కీలకమైంది. ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు గెలుచుకున్న పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంటుందన్న నానుడి ఉంది. గత మూడున్నర దశాబ్దాలుగాను ఈ సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ జిల్లాలో రాజమండ్రి ఎంపీ సీటుకు రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఉంది. రాజమండ్రి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రధాన పార్టీల నుంచి ప్రముఖులే పోటీపడుతుంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ, వైసీపీ అభ్యర్థులుగా పోటీ […]