తెలంగాణ స‌ర్కార్‌పై హైకోర్టు సీరియస్..!

తెలంగాణ ప్రభుత్వం ‌పై హైకోర్టు తీవ్ర కోపం వ్య‌క్తం చేసింది. తెలంగాణలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ తీరు ఆక్షేప‌నీయంగా ఉంద‌ని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణాలో జన సంచారం తగ్గించేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించింది. ఇక్క‌డ క‌రోనా స్థితిగతుల‌ పై సోమ‌వారం నాడు విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు థియేట‌ర్ల‌లో , బార్ల‌లో జనాల సంఖ్యని ఎందుకు త‌గ్గించ‌డం లేదంటూ ప్ర‌శ్నించింది. పబ్‌లు, మద్యం దుకాణాల నిర్వహణే తెలంగాణ ప్రభుత్వానికి […]

నాని సినిమా కోసం రూ.6.5 కోట్లతో కోల్‌కతా సెట్?!

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `శ్యామ్ సింగరాయ్` ఒక‌టి. రాహుల్ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపుకుంటోంది. అయితే ఈ షెడ్యూల్ కోసం హైద‌రాబాద్‌లోనే కోల్‌కతాని తలపించే భారీ సెట్‌ని రూపొందించారు. పది ఎకరాల విస్తీర్ణంలో రూ.6.5 కోట్లతో తీర్చిదిద్దిన ఈ సెట్ సినిమాకే ప్రత్యేక […]

అభిమానుల‌కు అదిరిపోయే న్యూస్ చెప్పిన అన‌సూయ‌!

అనసూయ భరద్వాజ్.‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. అప్పుడ‌ప్పుడూ వెండితెర‌పై కూడా మెరుస్తుంటుంది. ఇక ప్ర‌స్తుతం ఈమె న‌టిస్తున్న చిత్రాల్లో `థాంక్యూ బ్ర‌ద‌ర్` ఒక‌టి. ఈ సినిమాతో రమేశ్ దర్శకుడిగా పరిచయం అవుతుండ‌గా.. ఇందులో అశ్విన్ విరాజ్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈసినిమాను జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంలో మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డితో కలిసి తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్ సినిమాపై […]

బ్రేకింగ్: జేఈఈ మెయిన్స్‌-2021 ఎగ్జామ్స్ వాయిదా..!?

    జేఈఈ మెయిన్ పరీక్ష పై కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న క్రమంలో ఐఐటీ జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ సెషన్‌ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ ఎన్‌టీఏ చేసిన ప్రకటనను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విటర్‌ ద్వారా రిలీజ్ చేశారు. ఐఐటీ జేఈఈ మెయిన్‌ పరీక్షకు సంబంధించి నాలుగు సెషన్లు. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చిలో రెండు సెషన్లు పూర్తయ్యాయి. […]

బాబాయ్ త‌ర్వాత అబ్బాయే అంటున్న బోయ‌పాటి?‌‌

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో `అఖండ` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లోద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా.. ఈ చిత్రాన్ని మే28న విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఈ సినిమా త‌ర్వాత బోయ‌పాటి ఏ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడ‌న్న ప్ర‌శ్న అంద‌రిలోనూ మొద‌లైంది. ఇప్ప‌టికే అక్కినేని అఖిల్, రామ్, అల్లు […]

కోలీవుడ్ స్టార్ హీరోతో ఎన్టీఆర్ మల్టీస్టారర్‌..ఇక ఫ్యాన్స్‌కు పూన‌కాలే?

ఈ మ‌ధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువై పోతున్నాయి. అభిమానులు, ప్రేక్ష‌కులు కూడా డబుల్‌ డోస్‌ మజాని ఇచ్చే మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌పైనే ఎక్కువ‌గా ఆస‌క్తి చూపుతుంటారు. దాంతో స్టార్ హీరోలు సైతం మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేయ‌డానికి ఏ మాత్రం వెన‌క‌డుగు వేయడం లేదు. ప్ర‌స్తుతం తెలుగులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి `ఆర్ఆర్ఆర్‌` అనే మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన బిగ్గెస్ట్ మల్టీ […]

దేశంలో కొత్త‌గా 1,501 మందిని బ‌లి తీసుకున్న క‌రోనా..!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. భార‌త్‌లో కూడా క‌రోనా కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 2,61,500 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,88,109 కు చేరుకుంది. అలాగే నిన్న 1,501 మంది […]

వాయిదా ప‌డ్డా బాల‌య్య‌తో పోటీ త‌ప్ప‌దంటున్న స్టార్ హీరో?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే28న గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర‌యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఇక బాల‌య్య‌కు పోటీగా అదే రోజు తాను న‌టిస్తున్న `ఖిలాడి` చిత్రాన్ని కూడా రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌క‌టించాడు. రమేశ్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంల్ మీనాక్షి చౌదరి, […]

తెలంగాణ‌లో నిన్నొక్క‌రోజే 5వేల‌కు పైగా క‌రోనా కేసులు..తాజా లెక్క ఇదే!

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. తెలంగాణ‌లోనూ నిన్న ఐదు వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]