`థ్యాంక్యూ`కు గుడ్‌బై చెప్ప‌నున్న‌ చైతు..ఆ వెంట‌నే..?

అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో థ్యాంక్యూ ఒక‌టి. విక్రమ్‌ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ ఫ్యామిలి ఎంటర్ టైనర్ చిత్రంలో రాశీఖన్నా , మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతున్న త‌రుణంలో క‌రోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డింది. దీంతో షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వేగం త‌గ్గుతుండడంతో.. థ్యాంక్యూ […]

ప్రియుడితో గ‌డిపేందుకు రూ. 175 కోట్లు ఖ‌ర్చు పెట్టిన‌ బాలీవుడ్‌ నటి?!

బాలీవుడ్‌ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. సాహాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌ల‌క‌రించిన జాక్వెలిన్‌.. పవన్ కల్యాణ్‌, క్రిష్ కాంబోలో తెర‌కెక్కుతున్న హరి హర వీరమల్లు చిత్రంలోనూ న‌టిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ శ్రీ‌లంక భామకు సంబంధించిన ఓ వార్త‌ బీటౌన్ వ‌ర్గాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. సౌత్‌ ఇండియాకి చెందిన ఓ వ్యాపారవేత్తతో జాక్వెలిన్ రిలేషనల్‌ ఉన్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు, ప్రియుడితో గ‌డిపేందుకు జాక్వెలిన్ ముంబై జుహూలో రూ. […]

ధ‌నుష్‌తో టాలీవుడ్ డైరెక్ట‌ర్ పాన్ ఇండియా మూవీ..!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన శేఖ‌ర్ క‌మ్ముల‌.. తాజా చిత్రం ల‌వ్ స్టోరీ. నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ఓ పాన్ ఇండియా మూవీ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అది కూడా త‌మిళ స్టార్‌ హీరో ధ‌నుష్‌తో. అవును, […]

మ‌హాస‌ముద్రంకు సిద్దార్థ్ భారీ రెమ్యున‌రేష‌న్‌..ఎంతో తెలుసా?

అజయ్ భూపతి ద‌ర్శ‌క‌త్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం మ‌హాస‌ముద్రం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రం అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని వైవిద్యభరితమైన కథాంశాన్ని తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత సిద్దార్థ్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం సిద్దార్థ్ తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్‌ ఇప్పుడు ఇండస్ట్రీలో […]

రేర్ రికార్డ్ సృష్టించిన బ‌న్నీ స‌తీమ‌ణి..ఖుషీలో అల్లు ఫ్యాన్స్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్నేహా సినిమాలేమి చేయ‌క‌పోయినా.. నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల‌ను పెంచుకుంటూ పోతోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా స్నేహా ఓ రేర్ రికార్డ్ సొంతం చేసుకుంది. స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవ‌ర్ల సంఖ్య ఏకంగా 4 మిలియ‌న్ల‌కు చేరుకుంది. దీంతో టాలీవుడ్ హీరోల భార్య‌ల‌లో అత్య‌ధిక ఫాలోవ‌ర్లు ఉన్న ఏకైక వ్య‌క్తి స్నేహ రికార్డు సృష్టించింది. దీంతో అల్లు […]

ఏపీలో త‌గ్గుతున్న క‌రోనా కేసులు..తాజా లెక్క ఇదే!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిన్న‌ క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గ‌గా.. మ‌ర‌ణాలు పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]

య‌ష్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై న్యూ అప్డేట్‌..!

కేజీఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు కన్నడ స్టార్ యష్. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే స్టార్ హీరోగా ఉన్న య‌ష్‌.. కేజియఫ్ సినిమా తర్వాత నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇదే స‌మ‌యంలో కేజీఎఫ్ 2పై కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న కేజీఎఫ్ 2 విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. మ‌న రాఖీ భాయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించి న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. య‌ష్‌ […]

భ‌ర్త‌తో లిప్‌లాక్ ఫొటోలు షేర్ చేసిన శ్రియ‌

శ్రియ అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పింది. అయితే ఆ త‌ర్వాత స్పానిష్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రూ కోశ్చీవ్ ని వివాహం చేసుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత త‌న భ‌ర్త‌తో క‌లిసి దాదాపు మూడేళ్ల వ‌ర‌కు విదేశాల్లోనే ఉంది. ప్ర‌పంచ దేశాల్లో ప‌ర్య‌టించి భ‌ర్త‌తో ఎంజాయ్ చేసింది. కాగా ఇప్పుడు ఇండియాలోనే స్థిరపడుతోంది ఈ ముద్దుగుమ్మ‌. ఇటీవ‌ల త‌న భర్తతో క‌లిసి ముంబైలో దిగిపోయిందని తెలిసింది. ఇదిలా […]

ట్విట్టర్‌ షాక్ ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు…?

ప్ర‌ముఖ సోష‌ల్‌మీడియా సంస్థ అయిన ట్విట్ట‌ర్‌కు వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి, ట్విట్టర్‌కు కొద్ది రోజులుగా వివాదం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో కొత్త ఐటీ నిబంధనలను అమలు చేయ‌డానికి ట్విట్టర్‌కు ఇప్పటివరకూ ఉన్న జవాబుదారీతనం నుంచి మినహాయింపును కోల్పోయిన‌ట్టు తెలుస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలో డిజిట‌ల్ కంటెంట్ పై నియంత్ర‌ణ విధించేందుకు కేంద్రం తీసుకువ‌చ్చిన కొత్త ఐటీ రూల్స్ మే 25 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయ‌తే ఇక నుంచి యూజర్ల అభ్యంతరకరమైన […]