మ‌త్తెక్కిస్తున్న కియారా హాట్ అందాలు..పిక్స్ వైర‌ల్‌!

భరత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన అందాల భామ కియారా అద్వానీ.. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. అలాగే సన్సెషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో తెర‌కెక్క‌బోతోన్న `ఆర్‌సీ 15`లోనూ కియారాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. హిందీలో కియారా, సిద్దార్థ్‌లు జంటగా నటించిన `షేర్షా` షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు […]

కొంప‌ముంచిన ‘దిగు దిగు దిగు నాగ’..చిక్కుల్లో నాగ శౌర్య మూవీ!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య తాజాగా చిత్రం `వరుడు కావలెను`. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన పోస్టర్స్, టీజర్‌కు మంచి ఆద‌ర‌ణ రాగా.. ఈ మ‌ధ్య `దిగు దిగు దిగు నాగ` అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. తెలంగాణ జానపదం దిగు దిగు దిగు […]

ప‌వ‌న్ కెరీర్‌లో అలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి..ఇంత‌కీ మ్యాట‌రేంటంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ఒక‌టి. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కి జోడీగా నిత్యా మీన‌న్ న‌టిస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్‌ను ప్ర‌క‌టించ‌కుండానే.. 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ప‌వ‌న్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల […]

క్రేజీ రికార్డ్ సెట్ చేసిన సాయి ప‌ల్ల‌వి..ఉబ్బిత‌బ్బిపోతున్న ఫ్యాన్స్‌!

తాజాగా సాయి ప‌ల్ల‌వి మ‌రో క్రేజీ రికార్డ్‌ను సెట్ చేసింది. ఇప్ప‌టికే రౌడీ బేబీ, ఫిదాలోని వచ్చిండే.., ఎంసీఏ పాట‌ల‌తో యూట్యూబ్‌లో అనేక రికార్డును నెల‌కొల్పిన ఈ భామ‌.. ఇప్పుడు `సారంగ దరియా..` సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం ల‌వ్‌స్టోరీ. శేఖ‌ర్ క‌మ్మ‌లు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంటాయి. అయితే ఇటీవ‌ల ఈ సినిమా నుంచి విడుద‌లైన […]

దాన్ని జీవితంలో ఎప్ప‌టికీ మరిచిపోలేను..ర‌ష్మిక కామెంట్స్ వైర‌ల్‌!

ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అతి తక్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ భామ‌.. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళం మ‌రియు హిందీ చిత్రాల్లోనూ న‌టిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా తెర‌కెక్కుతున్న‌ `మిషన్ మజ్ను` సినిమాలో ఛాన్స్ అందుకుంది ర‌ష్మిక‌. ఇదే ఆమెకు తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఇంకా పూర్తి కాక‌ముందే.. ర‌ష్మిక బాలీవుడ్ బిగ్ […]

జ‌క్క‌న్న‌తో చిల్ అవుతున్న చ‌ర‌ణ్‌-ఎన్టీఆర్‌..వీడియో వైర‌ల్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్‌. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఆర్ఆర్ఆర్‌ ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ఇద్ద‌రూ జాయిన్ అయ్యారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. […]

ఎప్ప‌టికైనా అలానే పెళ్లి చేసుకుంటానంటున్న కియారా?!

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన కియారా.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ త‌ర్వాత వినయ విధేయ రామ మూవీలో కియారా న‌టించింది. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఆ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమా చేయ‌క‌పోయినా.. బాలీవుడ్‌లో వ‌రుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. ఇదిలా ఉంటే.. కియారా […]

ఏపీలో 2వేల‌కు దిగువ‌గా క‌రోనా కేసులు..23 మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన క‌రోనా కేసులు.. మ‌ళ్లీ దిగొస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,908 […]

బ్రేకింగ్: భారత్ ఖాతాలో మరో ఒలంపిక్ పతాకం…!

ప్రస్తుతం జరుగుతున్న ఒలంపిక్స్ లో భాగంగా భారత్ కు మరో పతకం లభించింది. రెస్లింగ్ విభాగంలో భాగంగా నేడు కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత రెజ్లర్ బజరంగ్ పునియా విజయం సాధించడంతో భారత్ ఖాతాలో ఆరవ పతకం నమోదయింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో 65 కేజీల విభాగంలో కజకిస్తాన్ రెజ్లర్ నియోజ్ బెకొవ్ పై బజరంగ్ ఏకంగా 8 – 0 తేడాతో విజయకేతనం ఎగరేశాడు. ఈ మ్యాచ్ లో బజరంగ్ తన […]