టాలీవుడ్ లో సినిమాల సందడి మొదలైంది. చాలా మంది ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పండగ వచ్చేసింది. కరోనా కేసులు తగ్గడంతో ఇప్పుడిప్పుడే అందరూ బయటకు వస్తున్నారు. ప్రభుత్వాలు కూడా సినిమా థియేటర్ల ఓపెనింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అనేేక థియేటర్ల తెరపై బొమ్మ పడింది. ఓటీటీలో రీలీజ్ అయ్యే సినిమాల సంఖ్య కూడా దాదాపుగా తగ్గిపోయింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా సినిమాలు విడుదలయ్యాయి. అటు ఓటీటీలో ఇటు థియేటర్లలో సినిమాలు విడుదలయ్యాయి. అంతేకాదు ఇంకొన్ని […]
Tag: Latest news
ఏపీలో భారీగా పడిపోయిన కరోనా కేసులు..కారణం ఏంటంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. అయితే రెండు వేలకు లోపుగా నమోదు అవుతున్న రోజూవారీ కేసులు.. నిన్న ఏకంగా వెయ్యికి లోపుగా పడిపోయాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
పెళ్లికి తొందర పడుతున్న శ్రీముఖి..కానీ..?
శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర హాట్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్లో పాల్గొని సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఈమె నటించిన `క్రేజీ అంకుల్స్` చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో గ్లామరస్ అమ్మాయిగా శ్రీముఖి కనిపించనుండగా.. ఆమెను పడేసేందుకు రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్ పాత్రలో రాజా రవీంద్ర, మనో, భరణి నటించారు. […]
హాట్ డ్యాన్స్తో హీటెక్కిస్తున్న నటి ప్రగతి..వీడియో వైరల్!
నటి ప్రగతి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రగతి.. సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్గా ఉంటుంది. ముఖ్యంగా లాక్ డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచీ ఫొటోలు, వర్కవుట్ వీడియోలు, డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తుంటుంది. అలాగే సినిమాల్లో చాలా పద్దతిగా కట్టు బొట్టుతో ఆకట్టుకునే ప్రగతి .. సోషల్ మీడియాలో మాత్రం సూపర్ హాట్గా కనిపిస్తూ అలరిస్తుంది. ఈ […]
నారా లోకేష్ అరెస్ట్.. రమ్య కుటుంబానికి మద్దతుగా నిలిచిన టీడీపీ..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులో బీటెక్ అమ్మాయి రమ్య ఓ ఉన్మాది చేతిలో స్వాతంత్ర్య దినోత్సవం రోజే దారుణ హత్యకు గురి కావడం బాధాకరం. ఈ ఉదంతంలో రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించి, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే తెలుగుదేశం […]
చరణ్-శంకర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ప్రముఖ హీరోయిన్?
ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` సినిమాతో బిజీగా ఉన్న టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్తో ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నారు. అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతోంది. […]
కాజల్ చెల్లి రీఎంట్రీ..బంపర్ ఆఫర్ ఇచ్చిన దగ్గుబాటి హీరోలు?!
కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ఏమైంది ఈవేళ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నిషా.. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ సాధించలేకపోయింది. దాంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసిన నిషా.. పెళ్లి చేసుకుని ఓ బాబు జన్మనిచ్చింది. అయితే పెళ్లి అయిన ఇన్నేళ్లకు మళ్లీ నిషా అగర్వాల్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఓటీటీ కంటెంట్ తో అని తెలుస్తోంది. […]
చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖుల భేటీ..అందుకోసమేనా?!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆదివారం సాయంత్రం సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలు, మూడు షోలకే అనుమతి ఉండడం, 50 శాతం ఆక్యుపెన్సీ కావడం లాంటి కారణాలతో ఏపీలో థియేటర్స్ ఓపెన్ చేసేందుకు ఎగ్జిబిటర్లు ముందుకు రాలేదు. ఇందులో భాగంగానే టాలీవుడ్ ప్రముఖులు జగన్ను కలిసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు […]
భారత్లో కొత్తగా 32,937 కరోనా కేసులు..రికవరీ ఎంతంటే?
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 32,937 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,25,513 కు చేరుకుంది. అలాగే […]