ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. తన రెండో చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణవ్కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. అడివి బ్యాక్స్డ్రాప్లో ప్రముఖ నవల ‘కొండ పొలెం’ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా టైటిల్ మరియు వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ […]
Tag: Latest news
చిరు బర్త్డే..ముందే లీకైన `ఆచార్య` పోస్టర్!
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే ఈ నెల 22న చిరంజీవి బర్త్డే అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా […]
సందీప్ కిషన్ ఆఫర్ అదిరింది..ఆ వెయ్యి మంది లక్కీ వీరులెవరో?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ తాజాగా ఓ అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు ఏకంగా వెయ్యి మందికి సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తానని ప్రకటించాడు. అసలు సందీప్ కిషన్ ఎందుకీ ఆఫర్ ఇచ్చాడు అన్నది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. హాస్యనటుడు సత్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `వివాహ భోజనంబు`. కరోనా సమాయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథ ఇది. […]
భారత్లో కొత్తగా 36,571 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే నిన్న మాత్రం కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో భారత్లో 36,571 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా […]
`ఆర్ఆర్ఆర్` మళ్లీ పోస్ట్ పోన్..అసలు కారణం అదేనట!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూనే వస్తోంది. ఇక ఉక్రెయిన్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కాబోందని […]
కుర్రళ్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిన పూజా హెగ్డే..ఇప్పుడిదే హాట్ టాపిక్!
పూజా హెగ్డే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి మొదట్లో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఇక ఆ తర్వాత వరుస హిట్లను ఖాతాలో వేసుకుంటూ స్టార్ట్ హీరోయిన్ల లిస్ట్లో చేరిపోయిన పూజా.. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పూజా తాజాగా కుర్రళ్లకు బంపర్ ఆఫర్ […]
సైఫ్ అలీఖాన్కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్!?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్కు రెబల్ స్టార్ ప్రభాస్ అదిరిపోయే సర్రైజ్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ అతిథి మర్యాదల గురించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. యూనిట్ సభ్యుల కోసం ప్రత్యేకమైన వంటకాలను చేయించి ప్రభాస్ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా సైఫ్ అలీఖాన్ను థ్రిల్ చేశాడు ప్రభాస్. ఆదిపురుష్ సెట్స్ లో సైఫ్ అలీ ఖాన్ కు ప్రభాస్ వివిధ ఆంధ్ర వంటకాలతో విందు ఏర్పాటు చేశాడట. ప్రభాస్ ఇచ్చిన విందుకు సైఫ్ అలీఖాన్ […]
ఎన్టీఆర్ ఖచ్చితంగా సీఎం అవుతాడు..ప్రముఖ నటుడి కామెంట్స్ వైరల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సీఎం అవ్వాలని ఆయన అభిమానులే కాదు తెలుగు దేశం పార్టీలో ఉన్న ఎందరో నేతలు కోరుకుంటున్నారు. కానీ, వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్ మాత్రం రాజకీయల వైపే చూడటం లేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఖచ్చితంగా సీఎం అవుతాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ నటుడు. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న టార్జాన్ లక్ష్మీనారాయణ. సుమారు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న […]
బాలయ్యకు షాక్ మీద షాక్..ఆ నటుడు కూడా నో చెప్పాడట!?
నందమూరి బాలకృష్ణకు ఈ మధ్య షాక్ మీద షాక్ తగులుతోంది. తాజాగా ఓ స్టార్ హీరో ఈయనకు ఊహించని షాక్ ఇచ్చారని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ`ను పూర్తి చేసిన బాలయ్య ఆ తర్వాత తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రం తర్వలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ […]